సంబంధిత వార్తలు
- కరోనాను పారదోలేందుకు గరుడపురాణం కార్యక్రమాలు చేస్తాం: వైవి సుబ్బారెడ్డి
- జియోనీ సంచలనం: ఫుల్ ఛార్జ్ చేస్తే 2,3 రోజులకు ఛార్జింగ్ అవసరం లేదు..
- శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్- కేవలం రూ. 5,499లకే కొత్త ఫోన్
- జియోమీట్ రికార్డుల పంట.. ఏకంగా 50లక్షల డౌన్లోడ్స్.. ముఖేశ్ అంబానీ
- ఆ 11 యాప్లలో జోకర్ మాల్వేర్... డిలీట్ చేయమంటున్న గూగుల్
షోవోమి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్.. ఏ సిరీస్ నుంచి చివరి ఫోన్
Xiaomi Mi A4
ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఎంఐ ఏ1, ఏ2, ఏ3 ఫోన్లు వచ్చాయి. తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లు కావడంతో యువతలో వీటికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇకపై ఈ సిరీస్లో ఎలాంటి ఎలాంటి ఫోన్లు రావు. ఇటీవలే ఆ కంపెనీ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంటే ఏ3నే ఈ సిరీస్లో చివరి ఫోన్ అన్నమాట.
ఈ సిరీస్లో ఫోన్లను తీసుకురాకపోవడానికి షావోమి ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు. అయితే, ఈ ఫోన్లకు అప్డేట్లు అందించడమొక్కటే ఆ కంపెనీ భారంగా భావిస్తోందని సమాచారం.
ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ కింద మూడేళ్ల పాటు అప్డేట్స్ అందించాల్సి ఉంటుంది. అందుకే ఇకపై ఈ ఫోన్లను తీసుకురాకుండా తన ఆండ్రాయిడ్ ఫోన్లను కస్టమైజ్ చేసి ఎంఐయూఐతోనే తీసుకురావాలని భావిస్తోంది.
