బుధవారం, 4 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
నోట్లో తుపాకీ గురిపెట్టి... విద్యార్థిపై అమెరికాలో దారుణం
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?
స్కూలుకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల బట్టలూడదీశారు.. ఎక్కడ?
పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
టీచర్: పిల్లలూ మీలో ఎవరికైనా..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..
స్టూడెంట్స్: ఇప్పటివరకూ మీరు చెప్పింది ఏ సబ్జెక్ట్ టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
చాలా మందిలో ఆర్థం చేసుకునే నైపుణ్యం - వినగలిగే సామర్థ్యం తగ్గిపోయింది : నోరా ఫతేహి
ఇపుడు చాలా మందిలో విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం, వినగలిగే సామర్థ్యం తగ్గిపోయినట్టుందని బాలీవుడ్ నటి, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేరా అన్నారు. ప్రపంచ శాంతి, ఐక్యతను కోరుతూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనివున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ నోరా ఫతేరా ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేశారు. దీనికి స్పందనగా నోరా ఫతేరా మరో వీడియోను రిలీజ్ చేశారు.
అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసిన కువైట్ జెట్లు
అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. ఈ కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు ఇటీవల కువైట్లో నేలకూలిన సంగతి తెలిసిందే.
భారతదేశంలో వేసవి కాలం: ఈ ఏడాది ఎండ తీవ్రత మామూలుగా వుండదట!
భారతదేశంలో వాతావరణ పరిస్థితులు తీవ్రతరం కానున్నాయి. వేసవి సగటు కంటే ఎక్కువ వేడిగా ఉంటుందని, ఈ వేడి తీవ్రత మరింత ఎక్కువగా వుంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య - తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితులు పెరుగుతున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) మంగళవారం తెలిపింది.
స్కానింగ్ సెంటర్ రెస్ట్రూమ్లో మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. ఆపై చెత్తబుట్టలో పడేసి పరార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మైనర్ బాలిక ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన షాకిచ్చే నిజాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన అమ్మమ్మగారింట్లో వుంటూ.. తన వయస్సుండే బాలుడితో కలిసి పరీక్షలు రాసింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా ఆపై శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.
ఇక చాలు.. పరిస్థితి దిగజారితే భారత్కు వచ్చేస్తాం.. గల్ఫ్ ఎన్నారైలు
పశ్చిమాసియాలోని చాలా మంది భారతీయ వలస కార్మికులు పరిస్థితులు దిగజారితే స్వదేశానికి తిరిగి వెళ్లాలని యోచిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బహ్రెయిన్లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. అక్కడి పరిస్థితిని వీడియోల ద్వారా వారి కుటుంబీకులకు తెలియజేస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పావలా శ్యామలకు అల్లు అర్జున్ ప్రతి నెలా ఆర్థిక సాయం.. ఎంతంటే?
సీనియర్ క్యారెక్టర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్య సమస్యతో పాటు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆమె దీనస్థితిని తెలుసుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ పెద్ద మనసు చాటుకున్నారు. ఆమెకు ప్రతి నెలా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పావలా శ్యామల, ఆమె కుమార్తె వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం ప్రతి నెల రూ.10 వేలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Tarun Bhaskar: క్రేజీ కల్యాణం మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
Toxic: postponed: యుద్ధం కారణంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్: విడుదల వాయిదా
కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈరోజు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్-డ్రామా, టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల యొక్క వ్యూహాత్మక రీషెడ్యూలింగ్ను ప్రకటించాయి. మొదట మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్కు షెడ్యూల్ చేయబడింది, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అస్థిరత పెరుగుదల మరియు ప్రాంతీయ అస్థిరత కారణంగా ఈ చిత్రం విడుదల జూన్ 4, 2026కి మార్చబడింది.
Chiranjeevi 158: ఉగాదికి ముందే షూటింగ్ కు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం
మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో ఘన విజయం సాధించిన తర్వాత, మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. దర్శకుడు బాబీ కొల్లి ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం స్టార్తో తిరిగి నటించబోతున్నారు. తుది స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం చేశారు. ఇంకోవైపు విశ్వంభర సినిమాలో చిరంజీవి కి చెందిన పోస్ట్ ప్రొడక్షన్ పనులుకూడా పూర్తయ్యాయి. టెక్నికల్ గా కాస్త ఆలస్యం అవుతోంది.
అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా పుంజుకున్నది. ప్రాంతాలతో సంబంధం లేకుండా వృద్ధి చెందింది. చాలామంది రియల్టర్లు భూములను కొనడం అమ్మడం చేస్తుంటారు. కొంతమందికి బాగా కలిసి వస్తుంది. మరికొంతమందిని ముంచేస్తుంది. ఇంకొంతమందిని మధ్యస్థంగా నిలబెడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీ కూడా భూములను కొనడం అమ్మడం చేస్తుంటారు. దీనిగురించి ఆయన ఒక ఛానల్ వారితో పంచుకున్నారు. భూములు అమ్మడంపై ప్రత్యేకించి యాదగిరిగుట్ట వద్ద 18 ఎకరాలు అమ్మడం అనేది తన జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతుందని అన్నారు.