మంగళవారం, 28 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
నోట్లో తుపాకీ గురిపెట్టి... విద్యార్థిపై అమెరికాలో దారుణం
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?
స్కూలుకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల బట్టలూడదీశారు.. ఎక్కడ?
పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
టీచర్: పిల్లలూ మీలో ఎవరికైనా..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..
స్టూడెంట్స్: ఇప్పటివరకూ మీరు చెప్పింది ఏ సబ్జెక్ట్ టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కుమార్తె పెళ్లి కోసం 30 మేకలు అమ్మిన తండ్రి, అవి లేవని మనస్థాపంతో ఆత్మహత్య
కుమార్తె పెళ్లి చేసిన గంటల వ్యవధిలో తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నిజమాబాద్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నందిగామకు చెందిన దేవన్న మేకల కాపరి. ఈయనకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులున్నారు. కాగా కుమార్తె ప్రవళ్లికను కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడికిచ్చి పెళ్లి నిశ్చయించారు. ఆదివారం నాడు పెళ్లి చేసారు. ఆరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు బంధువులు దేవన్న ఇంటికి వచ్చారు. మేకల మందను చూసి... అయ్యో, కూతురు పెళ్లి కోసం మేకలన్నీ అమ్మేశావా? ఎంత మంద వుండేదో, కూతురు పెళ్లితోనే నీ మేకల మంద కూడా పోయిందన్నారు.
#GoogleBreaksGroundInVizag : ట్రెండింగ్లో వైజాగ్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్లు శంకుస్థాపన చేశారు.
Telangana SSC Results: ఏప్రిల్ 29న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
పదో తరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 14న ప్రారంభమైన పదో పరీక్షలు, రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 13న ముగిశాయి. ఈ ఏడాది సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ఇద్దరు కుమారులను హత్య చేశాడు.. ఆపై తండ్రి కూడా ఆత్మహత్య
తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణంలో మంగళవారం నాడు ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల వ్యక్తి, తన మూడేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులను హత్య చేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని షా వాలిగా గుర్తించారు.
అనంతపురం జిల్లాను వణికించిన హనీట్రాప్ క్రైమ్.. నలుగురు పోలీసులు సస్పెండ్
అనంతపురం జిల్లాను వణికించిన హనీట్రాప్ వ్యవహారంలో నలుగురు పోలీసు సిబ్బందిని ఉద్యోగాల నుండి పూర్తిగా తొలగించారు. ఇందులో రాప్తాడు సీఐ శ్రీహర్షతో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, దేవలా నాయక్ ఉన్నారు. నిందితుల నుంచి పోలీసుల ఖాతాల్లోకి లక్షల రూపాయలు బదిలీ అయినట్లు విచారణలో సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతో ఈ వేటు పడింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Venu Swamy: అషు రెడ్డి కేసులో పెద్ద మనిషిగా వేణుస్వామి - లేదంటే వేధింపు కేసు !
ఎన్.ఆర్.ఐ. దర్మేంద్ర తనను అషు రెడ్డి మోసం చేసిందనే కేసులో అషు రెడ్డి వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. ఆమె వాయిస్ ను బట్టి పెద్ద మనుషుల పంచాయితీలా వేణుస్వామి, నటి ప్రవీణా తో చర్చలు జరిపి తగు పరిష్కారం చేస్తానని చెబుతోంది. ఇంత రాద్దాంతం జరిగాక నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదనీ, మా అమ్మను, కుటుంబసభ్యులను ధర్మేంద్ర ఇన్ వాల్వ్ చేయడం అసహ్యంగా వుందని ఆమె పేర్కొంది.
Aamir Khan: సాయి పల్లవిని అత్యుత్తమ నటిగా అభివర్ణించిన అమీర్ ఖాన్
అమీర్ ఖాన్, సాయి పల్లవిని భారతదేశంలో మనకున్న అత్యుత్తమ నటి అని అభివర్ణిస్తూ, ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ చిత్రం ఏక్ దిన్ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ, అమీర్ ఖాన్ సాయి పల్లవి నటన నైపుణ్యంపై తన ప్రశంసలను వ్యక్తం చేశారు. ఆమె అసాధారణ ప్రతిభను, తెరపై ఆమె చూపించే ప్రభావాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, "మన దేశంలో ఉన్న అత్యుత్తమ నటి సాయి," అని ఆయన పేర్కొన్నారు.
పెళ్లి చేసుకోకుండానే పిల్లల్నికంటాను : 'బాహుబలి కట్టప్ప' కుమార్తె
'బాహుబలి కట్టప్ప'గా గుర్తింపు పొందిన ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటానని చెప్పారు. సంతానం కావాలంటే వివాహం చేసుకోవాలన్న నిబంధన లేదని ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే చాలని అన్నారు.
Vijay: జన నాయగన్.విజయ్ కు తిరుచెందూర్లో అపూర్వ ఆదరణ
నటుడిగా ప్రారంభమై రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్, రాజకీయపార్టీ టీవీకే స్థాపించి 2026 ఏప్రిల్ 28న (తెల్లవారుజామున) చెన్నై నుంచి మదురైకు ప్రయాణం చేసి, అక్కడి నుంచి 250 కి.మీ దూరంలో ఉన్న తిరుచెందూర్ అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు అపూర్వ ఆదరణ నెలకొంది.
Shruti Haasan: రామ్ చరణ్.. పెద్ది లో శ్రుతిహాసన్ ఐటెంసాంగ్ లుక్ ?
రామ్ చరణ్ పెద్ది చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. ముందు రోజే ప్రత్యేక ప్రదర్శనలకు యు.ఎస్.లోనూ వేయనున్నట్లు చెర్రి అభిమానులు సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ సరసన పెద్ది లో శ్రుతిహాసన్ ఐటెంసాంగ్ చేస్తున్న విషయం విదితమే. ఇటీవలే సాంగ్ చిత్రీకరణ మొదలైంది. అయితే తాజాగా ఆమె లుక్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన శ్రుతి లుక్ బయటకు వచ్చింది.