ఆదివారం, 8 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
నోట్లో తుపాకీ గురిపెట్టి... విద్యార్థిపై అమెరికాలో దారుణం
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?
స్కూలుకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల బట్టలూడదీశారు.. ఎక్కడ?
పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
టీచర్: పిల్లలూ మీలో ఎవరికైనా..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..
స్టూడెంట్స్: ఇప్పటివరకూ మీరు చెప్పింది ఏ సబ్జెక్ట్ టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ ఏపీకి దీర్ఘకాలిక గేమ్ ఛేంజర్లుగా ఉంటాయి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అమరావతిలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఏక్యూవీ, అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించారు. బలమైన క్వాంటం టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థను నిర్మించే దిశగా ఈ చొరవ ఒక ప్రధాన అడుగుగా ప్రదర్శించబడింది. క్వాంటం టెక్నాలజీ రంగంలో అమరావతి ఏక్యూవీ, ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారే భవిష్యత్తు అని అన్నారు. ఆవిష్కరణలను నడిపించడానికి యువ మనస్సులపై తన ఆశలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.
తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కొరియన్ మోనోగ్లిజరైడ్స్.. సిట్ విచారణలో వెల్లడి
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కొరియా నుండి దిగుమతి చేసుకున్న రసాయనాలతో కల్తీ జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెల్లడైంది. వైఎస్సార్సీపీ పాలనలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డెయిరీ, ఆ నెయ్యిలో మోనోగ్లిజరైడ్స్ అనే రసాయన పదార్థాన్ని భారీగా ఉపయోగించినట్లు తేలింది. ఢిల్లీకి చెందిన రఘుబీర్ శరణ్ ఓవర్సీస్ ఈ రసాయనాలను కొరియా నుండి దిగుమతి చేసుకుందని, వాటిని సుగంధ్ ఆయిల్ కొనుగోలు చేసి, ఆ తర్వాత భోలే బాబా డెయిరీకి సరఫరా చేసిందని కనుగొన్నారు.
కూనో జాతీయ పార్కులో ఐదు కూనలకు జన్మనిచ్చిన ఆశా చిరుత
కూనో జాతీయ పార్కులో ఆశా అనే చిరుత ఐదు కూనలకు జన్మనిచ్చిందని, దీంతో భారతదేశంలో చిరుతల సంఖ్య 35కి చేరిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం మాట్లాడుతూ తెలిపారు. దశాబ్దాల క్రితం భారతదేశంలో అంతరించిపోయిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంతువుల జనాభాను పునరుద్ధరించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగంగా ఆశాను నమీబియా నుండి భారతదేశానికి తరలించారు.
Jogi Ramesh: జోగి రమేష్పై మరోసారి నాన్ బెయిలబుల్ కేసు
జోగి రమేష్పై మరోసారి నాన్-బెయిలబుల్ కేసు నమోదైంది. విజయవాడలో జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. అధికారుల ప్రకారం, జోగి రమేష్ ఒక గుంపును బైక్ ర్యాలీని నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రజలకు ఇబ్బంది కలిగించారని, రోడ్లను దిగ్బంధించి సాధారణ పౌరులకు అసౌకర్యం కలిగించారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
తిరుమల శ్రీవారి లడ్డూల్లో రెండు రోజుల్లోనే దుర్వాసన.. జాతీయ జర్నలిస్ట్
తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను దాటి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ నిందారోపణలతో ప్రారంభమైన ఈ వ్యవహారం, ప్రైమ్ టైమ్ టెలివిజన్ చర్చా కార్యక్రమంలో తీవ్రమైన జాతీయ చర్చగా రూపాంతరం చెందింది. ఈ చర్చ సందర్భంగా, ఒక జాతీయ జర్నలిస్ట్ 2021-2023 మధ్య కాలంలో తిరుమల లడ్డూల నాణ్యత గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధిని నేరుగా ప్రశ్నించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీ తో సీతా పయనం ట్రైలర్ రిలీజ్
మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు.
కన్నీరు పెట్టుకున్న చంద్రహాస్ - చేసిన తప్పును ఎక్కువ చేయకండి : ప్రభాకర్
‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు చంద్రహాస్ పాడిన పాట వివాదంపై అతని తండ్రి, నటుడు ప్రభాకర్ స్పందించారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్న పొరపాటుతో తన పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని కోరారు. తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని ఆయన బహిరంగంగా కోరారు.
Rashmika Mandanna: బాలీవుడ్లో బిజీ అవుతున్న రష్మిక మందన్న.. చేతినిండా సినీ అవకాశాలు
రష్మిక మందన్న తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలలో తన సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్లోనూ ఆమె బిజీ అవుతోంది. ఇటీవల షాహిద్ కపూర్తో కలిసి నటిస్తున్న తన రాబోయే బాలీవుడ్ చిత్రం కాక్టెయిల్ 2 షూటింగ్ను పూర్తి చేసింది. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. కాక్టెయిల్ 2 విడుదల కాకముందే, రష్మిక మరో హిందీ ప్రాజెక్ట్లో కూడా షాహిద్ కపూర్ సరసన నటించడానికి సంతకం చేసినట్లు సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు బధాయి హో, మైదాన్ చిత్రాల దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించనున్నారు.
మమ్ముట్టి నటించిన మలయాళీ చథా పచ్చ తెలుగులో రాబోతోంది
రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్ నిర్మాతలుగా అధ్వైత్ నాయర్ తెరకెక్కించిన చిత్రం ‘చథా పచ్చ : ది రింగ్ ఆఫ్ రౌడీస్’. మలయాళంలో విడుదలై సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోన్న ఈ మూవీని తెలుగులో ఫిబ్రవరి 13న సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. ఈ క్రమంలో టీం మీడియా ముందుకు వచ్చి చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
funky: విశ్వక్ సేన్ తో కె.వి. అనుదీప్ శైలి కామెడీతో ఫంకీ ట్రైలర్
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనున్న 'ఫంకీ' చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.