శనివారం, 28 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
నోట్లో తుపాకీ గురిపెట్టి... విద్యార్థిపై అమెరికాలో దారుణం
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?
స్కూలుకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల బట్టలూడదీశారు.. ఎక్కడ?
పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
టీచర్: పిల్లలూ మీలో ఎవరికైనా..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..
స్టూడెంట్స్: ఇప్పటివరకూ మీరు చెప్పింది ఏ సబ్జెక్ట్ టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఏపీలో వైకాపా ఇకపై అధికారంలోకి రానేరాదు : పవన్ కళ్యాణ్ జోస్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ఇకపై అధికారంలోకి రానేరాదని జనసేన పార్టీ అధినే, సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్చించే అంశంపై తీర్మానం చేసేందుకు వీలుగా శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి సరైన కార్యాలయాలు లేవని, చంద్రబాబు బలమైన ఆశావాది కాబట్టి.. కార్యాలయాలు లేకపోయినా టెంట్ వేసుకొనైనా పని చేద్దామని ఆశించారన్నారు.
హైదరాబాదులో టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫామ్స్, లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న నటి సిరి హనుమంతు
హైదరాబాద్: రైతుల నేతృత్వంలోని రీజెనరేటివ్ ఫుడ్ అంటే, పునరుత్పత్తి ఆహార బ్రాండ్ టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫామ్స్, హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న రత్నదీప్ స్టోర్లో శనివారం, 28 మార్చి 2026 నాడు జరిగిన ఒక ప్రత్యేక బ్రాండ్ ఈవెంట్లో తమ స్వచ్ఛమైన, సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన ఆహార ఉత్పత్తుల శ్రేణిని అధికారికంగా ప్రారంభించింది. ఈ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ నటి సిరి హనుమంతు హాజరయ్యారు. స్పృహతో కూడిన ఆహార ఎంపికలు, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు పెరుగుతున్న సాంస్కృతిక మార్పును ప్రోత్సహించడంలో బ్రాండ్ చేస్తున్న కృషికి ఆమె రాక మరింత బలాన్ని చేకూర్చింది.
అమెరికా-ఇజ్రాయెల్ తంతే బూరెల బుట్టలో పడ్డ ఇరాన్, రోజుకి రూ. 1300 కోట్లకు పైగా ఆదాయం
మనకి ఓ సామెత వుంది. వాడిని తంతే బూరెల బుట్టలో పడ్డాడురా అనేది. అంటే దానర్థం... ఒకడిని నాశనం చేద్దామని చూస్తే అది కాస్తా వాడికి చాలా అనుకూలంగా మారుతుంది. వాడికి పట్టిన దరిద్రం వదిలిపోయి అదృష్టం వాడిని పట్టుకుంటుంది. ఇప్పుడు ఇలాగే ఇరాన్ దేశం పరిస్థితి వుంది. అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేసి తమ దారిలోకి తెచ్చుకోవాలనుకుని ఆ దేశంపై యుద్ధం ప్రకటించాయి. భీకరమైన దాడులు చేస్తున్నాయి. ఐతే ఈ దాడులను తమకు అనుకూలంగా మార్చుకున్నది ఇరాన్.
సమాజానికి వైకాపా హానికరం : మంత్రి పయ్యావుల కేశవ్
ఏపీలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ఈ సమాజానికి అత్యంత హానికరం అని రాష్ట్ర విద్యాశాఖామంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రాజధాని అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై చర్చ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్ను నాశనం చేసేలా గత వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల నాటకమాడిందని మండిపడ్డారు.
బెంగాల్ ఎన్నికల తర్వాత హస్తినను కైవసం చేసుకుంటాం : మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ కోటను కైవసం చేసుకుంటామని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ముర్షిదాబాద్లో శుక్రవారం రామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బెంగాల్ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీ దేశంలో అధికారాన్ని కోల్పోవడం ఖాయమని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకువెళ్తానన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sharwanand: తెలుగు ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు హ్యాట్సాఫ్ : శర్వానంద్
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ యూత్. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. మూవీకి తెలుగు ప్రేక్షకుల ఘన విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను శర్వానంద్ మాట్లాడారు.
Thiruveer: పాపం ప్రతాప్ కు ప్రశంసలే కాదు డబ్బులూ వస్తాయి : తిరువీర్
తిరువీర్ ప్రధాన పాత్రలో, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పాపం ప్రతాప్’. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించారు. ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజైన టీజర్కు మంచి అప్లాజ్ వస్తోంది. ఇప్పటివరకు ప్రేమలో గెలిచాం..పెళ్లి తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్న ఓ జంట చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది.
Niharika: ముకుంద తరువాత బాబాయ్ పవన్ కళ్యాణ్ బరి చిత్రం కోసం వచ్చారు
ముహూర్తపు సన్నివేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు.
బ్యాక్టీరియాతో ఆకు కూరలు, అవి తిని బక్కచిక్కిపోయిన హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యం అంటుంటారు. ఐతే ఈ ఆకుకూరలను తగినవిధంగా శుభ్రం చేయకుండా తింటే అవి ప్రాణాంతకంగా మారుతాయంటోంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్, నటి సబా అజాద్. ఆకుకూరల్లో వుండే సైక్లోస్పోరా కయోటానెన్సిస్ అనే బ్యాక్టీరియా వల్ల తన ఆరోగ్యం పాడయ్యిందనీ, గత రెండువారాలుగా తన జీవితంలో ఎన్నడూ చూడనంత అనారోగ్యానికి గురయ్యానని అంటోంది. ఆ బ్యాక్టీరియా కారణంగా కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చిందనీ, ఏది తిన్నా జీర్ణంకాక తీవ్రమైన ఇబ్బందులు పడ్డానని అంటోంది. తను ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా వుంటాననీ, బైటకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచి మంచినీళ్లు బాటిల్ కూడా తీసుకెళ్తాననీ వెల్లడించింది.
Manchu Laxmi: అందరూ కలిస్తే పిల్లల భవిష్యత్తును మార్చే ఉద్యమం అవుతుంది : లక్ష్మీ మంచు
ప్రీమియర్ ఎనర్జీస్ సమర్పణలో, నటి లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో నిర్వహించిన టీచ్ ఫర్ ఛేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026, హైదరాబాద్లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్ (HICC) లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, కార్పొరేట్, విద్యా రంగం, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పిల్లల నాణ్యమైన విద్యకు మద్దతు తెలిపారు.