ఆదివారం, 15 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:02 IST)
బస్ దిగ్గానే వచ్చేస్తుంది...!
"బాబూ నీకు ఎన్నేళ్ళు?" అడిగాడు కండక్టర్
"మూడేళ్ళు" చెప్పాడు బబ్లూ
"నాలుగో ఏడు ఎప్పుడొస్తుంది...?"
"బస్సు దిగ్గానే వచ్చేస్తుందంకుల్...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకె నాయకురాలు కనిమొళి కల్లు తాగారు. దీనికి కారణం లేకపోలేదు. కల్లుగీత కార్మికుల కష్టాలను తీర్చేందుకు వారు పలు కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతోమంచిది. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు వారిరువురూ తాటిరేకలో కల్లు పోయించుకుని తాగేశారు. తాటికల్లు ఆరోగ్య ప్రయోజనాలు అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లు తాగితేనే ఈ ఫలితాలు అందుతాయి.
ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?
ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి దేశ ప్రజలు ఇంకా తేరుకోలేనే లేదు. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో ఏకంగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఇదిలావుంటే మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం ఏకంగా కొన్ని గంటల పాటు పాటు రన్వేపై ఉండాల్సివచ్చింది. ఈ ఘటనపై సదరు సంస్థ స్పందించింది.
ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!
యావత్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల గుర్తింపు ప్రక్రియ ఓ అగ్నిపరీక్షగా మారింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 241 ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతులను గుర్తించి, వారి బంధువులకు అప్పగించడం ఇపుడు ఓ సవాల్గా మారింది.
చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో కీలకమని సినీ హీరో సుమన్ అన్నారు. ఆయన అనుభవం, దార్శనికత రాష్ట్రానికి ఎంతో మేలు అని ఉద్ఘాటించారు. ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చంద్రబాబు తన అనుభవంతో, దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డారు.
విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఈ నెల 12వ తేదీన జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా బయటపడ్డాడు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపిల్స్ను సేకరించి మృతదేహాలను గుర్తిస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మీరు విలన్గా చేస్తే మొదటి సీన్లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?
మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన చిత్రం "కన్నప్ప". బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్స్లో భాగంగా టీమ్ కేరళ వెళ్ళింది. కోచ్చిన్లో జరిగిన ట్రైలర్ విడుదల వేడుకకు అగ్రహీరో మోహన్ లాల్, మోహన్ బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది.
Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమాలో కనబరిచిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై, చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు.
Anirudh Ravichander: కావ్య మారన్ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?
ప్రముఖ దక్షిణ భారత స్వరకర్త, నేపథ్య గాయకుడు అనిరుధ్ రవిచందర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ డైనమిక్ యజమాని కావ్య మారన్ను వివాహం చేసుకోబోతున్నారని టాక్. మీడియా దిగ్గజం కళానిధి మారన్ (సన్ గ్రూప్ చైర్మన్) కుమార్తె 33 ఏళ్ల కావ్య ఐపీఎల్ మ్యాచ్లలో సుపరిచితురాలు, ఆమె జట్టును ఉత్సాహపరుస్తూ తరచుగా కనిపిస్తారు. మరోవైపు, అనిరుధ్ దక్షిణ భారత సినిమా, బాలీవుడ్ రెండింటిలోనూ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుడు. 13 సంవత్సరాల వ్యవధిలో, ఆయన తమిళ, తెలుగు చిత్రాలలోని చాలా మంది అగ్ర నటులకు సంగీతం అందించారు.
Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)
ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది. నేను అందరికి పర్సనల్గా మెసేజ్ చేశాను. అలాగే స్టోరీ కూడా పంపించా. నేను నా కూతురు సేఫ్గా ల్యాండ్ అయ్యాం. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశానని తెలిపిన మంచు లక్ష్మీ, తాను లండన్ వెళ్లలేదని ముంబై వెళ్ళాను అని తెలిపారు.
Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది
ప్రభాస్, మారుతీ, థమన్, రామజోగయ్య శాస్త్రి కలిసి థమన్ మ్యూజిక్ రూమ్ లో వున్న ఫొటోను నేడు షేర్ చేసింది చిత్రటీమ్. ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు. కానీ రాబోయేది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అంటూ కాప్షన్తో అలరించారు. రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా రాజా సాబ్ టీజర్ ను జూన్ 16న ఉదయం 10:52 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.