బుధవారం, 15 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:02 IST)
బస్ దిగ్గానే వచ్చేస్తుంది...!
"బాబూ నీకు ఎన్నేళ్ళు?" అడిగాడు కండక్టర్
"మూడేళ్ళు" చెప్పాడు బబ్లూ
"నాలుగో ఏడు ఎప్పుడొస్తుంది...?"
"బస్సు దిగ్గానే వచ్చేస్తుందంకుల్...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ
శారీరక శ్రమ మెదడు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ మెదడును పునరుజ్జీవింపజేయడమే కాకుండా వృద్ధాప్యంతో వచ్చే అల్జీమర్స్ను నిరోధించవచ్చునని తేలింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ఎలుకల మెదడులోని వ్యక్తిగత కణాలలో జన్యువుల వ్యక్తీకరణపై దృష్టి సారించింది.
ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయగూడెంలో ఘోరం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పిడుగుపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నీలాయగూడెంలోని గ్రామ శివారులో చిట్టీమల్లమ్మ పొలంలో 15 మంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లు ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా పెద్దగాలితో మేఘాలు పట్టుకొచ్చాయి. వర్షం తుంపర్లు పడుతుండటంతో పిల్లలు కేరింతలు కొడుతూ హుషారుగా క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో పెద్దశబ్దంతో వారు ఆడుతున్న మైదానంలో పిడుగుపడింది. ఆ పిడుగు మర్రి రుషి అనే యువకుడి తలను తాకడంతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతంగా ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇదే విషయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్లలో 1.2 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగిందని మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖులు పోటీ చేసిన వారి వారి నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైందనే వివరాలను కూడా ఆయన వివరించారు.
బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు
బోరబండ వద్ద మంగళవారం రాత్రి మేకప్ ఆర్టిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సినీ ఇండస్ట్రీలో పనిచేసే బోరబండ వెంకటగిరి ప్రాంతానికి చెందిన చుక్క చెన్నయ్య (30) ఏదో పని మీద బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం బోరబండ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో చెన్నయ్య మృతదేహం లభ్యమైంది.
భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్
కేరళలో భర్తను వదిలి ప్రియుడితో భార్య పరార్ అయ్యింది. ఇన్ స్టా పరిచయం కుటుంబంలో చిచ్చు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. కేరళ, కోహికోడ్, తామరచ్చేరి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళకు గత ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్లలో ఓ చిన్నారి వుంది. అంతేగాకుండా ఆ మహిళ రెండు నెలల రెండు నెలల గర్భంతో వుంది. ఈ నేపథ్యంలో ఆమెకు వడకరైకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..
సుచి లీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుచిత్ర మాజీ భర్త కార్తీక్ కుమార్ మాత్రం ఆమె చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. మాజీ భార్య ఐశ్వర్యతో పోల్చితే ధనుష్ మంచివాడు అని చెప్పింది సుచిత్ర. ఐతే, ధనుష్ కూడా డ్రగ్స్ తీసుకుంటాడు అని, అలాగే అటు ఆడవాళ్ళతో, ఇటు గేలతో ధనుష్కి అక్రమ సంబంధాలు ఉన్నట్లుగా మాట్లాడింది. అందుకే, ధనుష్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ధనుష్ అభిమానులు ఇప్పుడు ఇతర హీరోలను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.
పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది
ఎర్రచందనం కలప వుండే చోట ఓ టేబుల్ పై ఆమె కూర్చుని పక్కనే మందు బాటిల్ తో దాక్షాయణి గా చమత్కారమైన యాసతో వుంది. నోటిలో గుట్కా నములే ఆమె ఈసారి మందు మింగుతున్నట్లుగా అనిపిస్తుంది. వెనుక ఆమె రౌడీలు వుండగా ఎవరితో సీరియస్ గా చూస్తున్న ఈ స్టిల్ నెటిజన్టను ఆకట్టుకుంది.
థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్
మే నాల్గవ తేదీన డా. దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ అసోసియేషన్ తలపెట్టిన భారీ ఈవెంట్ కు బ్రేక్ పడింది. అందుకు ఎలక్లన్లు కారణంగా పర్మిషన్ ఇవ్వడం కుదరదని పోలీసు యంత్రాంగం చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మరలా డేట్ ను ప్రకటిస్తామని డైరెక్టర్స్ ఇ.సి. మీటింగ్ అనంతరం నిర్ణయించారు.
సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్
దీనితో పాటు పరిశ్రమ లో పలు సమస్యలు తెలుపుతూ, థియేటర్లలో ఆక్యపెన్సీ తగినంత లేని కారణంగా థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు ఆ అసోసియేషన్ వారు చెబుతున్నారు. జూన్ 27వ తేదీ కల్కీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వరకు చిన్న సినిమాల రిలీజ్ లే ఉన్నాయి. - ఎన్నికల హడావుడి అనేది దేశమంతా ఉంది. నేను అడిగేది ఒక్కటే...మీరేలా ఒక్కరే నిర్ణయం తీసుకుంటారు.