సంబంధిత వార్తలు
- కర్నాటకను హడలెత్తిస్తున్న మంకీఫీవర్...
- ప్రియురాలు కాదు.. డబ్బు పిశాచి.. అమ్మో వద్దే వద్దు.. ప్రియుడి ఆత్మహత్య
- రోడ్డు ప్రమాదంలో గాయపడితే పూర్తి ఖర్చు మాదేనంటున్న మధ్యప్రదేశ్ సీఎం?
- ఢిల్లీలో అల్లర్లు.. ఒకేరోజు 8మంది మృతి.. 35కి చేరిన మృతుల సంఖ్య
- కట్టుకున్న భార్యను కొట్టి దుస్తులిప్పి నగ్నంగా రోడ్డుపైకి నెట్టాడు...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి
కర్ణాటకలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. తుమ్కూరు జిల్లా.. బలడ్కేర్ వద్ద బెంగుళూరు, మంగుళూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ధర్మస్థల్ నుంచి వస్తున్ననలుగురు యువకుల బ్రెజా కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
అదే సమయంలో తమిళనాడు నుంచి వస్తున్న టవేరా కారు.. పల్టీలు కొట్టిన కారును బలంగా ఢీకొట్టడంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం 13 మంది అక్కడికక్కడే తీవ్రగాయాలతో మృతిచెందారు.
మరణించిన వారిలో నలుగురు కర్ణాటకు చెందినవారు కాగా.. 9 మంది తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
