సోమవారం, 27 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
Written By
ivr
Last Modified:
శనివారం, 27 డిశెంబరు 2014 (13:00 IST)
మై లవ్ స్వీట్ మెమరీస్...
ప్రేమకు నిర్వచనం నీవే
ఉదయించే కిరణాల నులివెచ్చని
కిరణాల కమ్మదనపు కౌగిలివి నీవే
రాత్రివేళ జాబిలిలో
విరహాగ్ని రగిలించే వేడిముద్దు
తీయదనపు నీ అధరాలు నాకే
ప్రియా.. నీ రాక కోసం...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మీ టైమ్ పూర్తయింది.. ఇపుడు మా టైమ్ మొదలైంది : కె.కవిత
తెలంగాణ రాష్ట్ర సేన (తెరాస) పేరుతో ఆ పార్టీ అధ్యక్షురాలు కె.కవిత తొలిసారి స్పందించారు. తమ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆమె చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 'మీ టైమ్ పూర్తయింది ... మా టైమ్ మొదలైంది' అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. శనివారం మునీరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆమె తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆదివారం ఆమె కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
మహిళ పాలనలో బెంగాల్ మహిళలకు రక్షణ లేదు : ప్రధాని నరేంద్ర మోడీ
ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 23వ తేదీన తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ నెల 29వ తేదీన రెండో దశ పోలింగ్ జరుగనుంది. ఈ దశ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులోభాగంగా, బంగావ్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణాలో జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జనగణన ప్రారంభమైంది. దేశంలోనే మొదటి డిజిటల్ జనగణనను ప్రారంభించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా పాల్గొని తన వివరాలను నమోదు చేసుకున్నారు. తన వివరాలను అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా నమోదు చేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వయం నమోదు) ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
డిన్నర్ మీట్ కాల్పుల నిందితుడు మెకానికల్ ఇంజనీర్...
అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు పాల్గొన్న వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్లో కాల్పులకు పాల్పడిన నిందితుడుని అమెరికా సీక్రెట్ ఏజెంట్ సర్వీసెస్ గుర్తించి అరెస్టు చేశారు. ఈ నిందితుడు ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ కూడా పూర్తి చేసినట్టు వెల్లడైంది.
కూల్డ్రింక్స్ అందించే ట్రాలీ గది సమీపంలో నక్కిన నిందితుడు కోలో టోమోస్ అలెన్
అమెరికాలో వైట్హౌస్ మీడియా కరస్పాండెంట్ల డిన్నర్లో కాల్పులు జరిపేందుకు హిల్టన్ హోటల్లోనే నిందితుడు ఆయుధాన్ని సిద్ధం చేశాడని, ప్రత్యక్ష సాక్షిని ఉటంకిస్తూ అమెరికా మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షి హెలెన్ మబుస్ అనే వాలంటీర్ మాట్లాడుతూ.. బార్ కార్ట్స్ (శీతల పానీయాలను అందించే ట్రాలీలు) ఉంచే గది సమీపంలో భద్రతా పెద్దగా ఏర్పాట్లు లేవని పేర్కొంది. నిందితుడు కోలో టామోస్ అలెన్ అదే గదిలో ఉన్నట్లు వెల్లడించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రీ రిలీజ్లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ
టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'డార్లింగ్'. గత 2010 ఏప్రిల్ 23వ తేదీన విడుదలైంది. ఈ చిత్రాన్ని ఇపుడు సరిగ్గా 16 యేళ్ల తర్వాత అంటే 2026 ఏప్రిల్ 23వ తేదీనే రీ రిలీజ్ చేశారు. 4కే క్వాలిటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.7.59 కోట్లు వసూలు చేసిం, తెలుగులో రీ రిలీజ్ అయిన చిత్రాల్లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ మూవీగా నిలిచింది. అలాగే, ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో రూ.10.44 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది.
మీడియాకు వార్నింగ్ ఇస్తున్న బిగ్ బాస్ ఫేం అషురెడ్డి
బిగ్ బాస్ ఫేం, సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. తనపై నమోదైన చీటింగ్ కేసు వ్యవహారంలో తనకు తెలియకుండా, తనను సంప్రదించకుండా వార్తలు రాస్తే మాత్రం ఊరుకునేది లేదని, పరువు నష్టం దావా వేస్తానంటూ హచ్చరించారు.
పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం.. బిగ్ బాస్ అషురెడ్డిపై కేసు
బిగ్ బాస్ ఫేం అశురెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో ఆమె రూ.9.5 కోట్ల మేరకు మోసం చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించి తన వద్ద రూ.9.35 కోట్లు కాజేసిందని లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న వై.వి.ధర్మేంద్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అషురెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మోసం కేసు వ్యవహారం ఇటు సినీ, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్
తెలుగులో పలు సినిమాలు పబ్లిసిటీ విడుదలకు ముందు మామూలుగా వుండదు. రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి ఊదరగొడతారు. విడుదల రోజు థియేటర్లలో ప్రేక్షకులు వుండరు. టెక్నీషియన్లను పిలిచి మొదటి రోజు ఆటకు తీసుకువస్తారు. కాస్త థియేటర్లలో జనాలు వున్నట్లు అనిపిస్తుంది. ఇది ఒక భాగమైతే, ఊరుపేరులేని నటీనటులు. మన భాషకానీ సినిమా అసలు పబ్లిసిటీ కూడా రేపు విడుదలనగా ఈరోజు చేశారు. కట్ చేస్తే, దానిని యూత్ ఆదరిస్తున్నారు. మరి దీనికి కారణం ఏమిటనేది ఇండస్ట్రీ కి మిలియన్ డాలర్ల ప్రశ్న.
Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా
కొద్ది వ్యవధిలోనే నాలుగు మెగా చిత్రాలు వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవి కూడా తమిళ సినిమాలు కావడం విశేషం. తెలుగులో అగ్ర హీరోల సినిమాలు అనుకోకుండా వాయిదా పడడంతో చిన్న సినిమాలు ముందుకు వచ్చాయి. అయినా అవి పెద్దగా నిలవలేకపోతున్నాయి. బ్యాడ్ బాయ్ అంటూ నాగశౌర్య వచ్చినా ఒక్కరోజుకూడా ఆడలేదు. ఇక మిగిలిన సినిమాలు అటూ ఇటుగా వున్నాయి. నిన్ననే విడుదలైన వాలా అనే మలయాళ సినిమా తెలుగులోనూ సక్సెస్ మీట్ లు పెట్టుకునేలా చేసింది.