సోమవారం, 19 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
Written By
ivr
Last Modified:
శనివారం, 27 డిశెంబరు 2014 (13:00 IST)
మై లవ్ స్వీట్ మెమరీస్...
ప్రేమకు నిర్వచనం నీవే
ఉదయించే కిరణాల నులివెచ్చని
కిరణాల కమ్మదనపు కౌగిలివి నీవే
రాత్రివేళ జాబిలిలో
విరహాగ్ని రగిలించే వేడిముద్దు
తీయదనపు నీ అధరాలు నాకే
ప్రియా.. నీ రాక కోసం...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మద్యం దుకాణంలో జరిగిన గొడవ.. స్వర్ణకారుడిని కత్తితో పొడిచి చంపేశాడు.. ఎవరు?
మద్యం దుకాణంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ ఛత్రి నాకాలోని ఒక వైన్ షాప్ సమీపంలో అందరూ చూస్తుండగానే ఒక స్వర్ణకారుడిని కత్తితో పొడిచి చంపారు. మృతుడు సతీష్ వయస్సు 32 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. అతను కర్ణాటకకు చెందినవాడు. అతను తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు.
AP: మార్చి 2026లో ప్రారంభం కానున్న గూగుల్ డేటా సెంటర్ పనులు
ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రచారం పొందిన గూగుల్ డేటా సెంటర్ పనులు మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు అదే నెలలో శంకుస్థాపన కూడా జరిగే అవకాశం ఉంది. విశాఖపట్నంలోని తర్లువాడలో భూసేకరణ వేగవంతమైంది. ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు తమ భూములను అప్పగించడానికి అంగీకరించినట్లు సమాచారం, వారికి ప్రస్తుత మార్కెట్ విలువ కంటే అధిక ధరలకు పరిహారం అందిస్తున్నారు.
విమానంలో 206 మంది, ల్యాండ్ అవుతుండగా ఊడిన ముందు టైరు, వామ్మో...
ఆదివారం నాడు ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పిపోయింది. విమానం ల్యాండ్ అవుతుండగా దాని ముందు చక్రం ఊడి కిందపడిపోయింది. ఐతే పైలెట్ అత్యంత చాకచక్యంతో విమానాన్ని ల్యాండ్ చేయడంతో విమానంలో వున్న 206 మంది ప్రయాణికులు ప్రాణాలతో బైటపడ్డారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చికాగోలోని ఓహేర్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ నుంచి ఓర్లాండోకి యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం సిబ్బందిసహా 206 మందితో బయలుదేరింది. ఐతే విమానం ఓర్లాండోలో ల్యాండ్ అవుతుండగా అకస్మాత్తుగా విమానం ముందు టైరు ఊడి కిందపడిపోయింది.
Prashant Kishore: కల్వకుంట్ల కవితను కలిసిన ప్రశాంత్ కిషోర్.. రెండు నెలల్లో రెండు సార్లు ఎందుకు?
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికలలో ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆయన పార్టీ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది. క్రియాశీల రాజకీయాల్లో ఆయనకు ఎదురైన ఈ దారుణమైన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆయన తిరిగి రాజకీయ సలహా రంగంలోకి రావడం త్వరలోనే జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో సొంత పార్టీని ప్రారంభించబోతున్న కేసీఆర్ కుమార్తె, మాజీ బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితను ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిసినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు : ఫ్రాన్స్
గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు లొంగే ప్రసక్తే లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పష్టం చేశారు. పుష్కలమైన వనరులు ఉన్న గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లోనే భాగంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సంక్రాంతి బరిలో సత్తా చాటిన అనగనగా ఒక రాజు - 5 రోజుల్లో రూ.100 కోట్లు
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన "అనగనగా ఒక రాజు" చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకోవడంతో కేవలం ఐదు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అమెరికాలో ఒక మిలియన్ డాలర్లతో నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ కొట్టారు. క్లీమ్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ను అమితంగా ఆకట్టుకోవడంతో కంటెంట్ బలంతో బాక్సాఫీస్ను ఈ చిత్రం షేక్ చేస్తోంది.
సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతవారం రోజుల్లో ఏకంగా రూ.292 కోట్లు కొల్లగొట్టింది. వారంలో ఆరు రోజుల కలెక్షన్లు ఒక ఎత్తు అయితే ఏడో రోజు కలెక్షన్లు మరో ఎత్తుగా నిలిచాయి. ఏడో రోజు ఒక్క రోజే ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది. అలాగే, ఏడు రోజుల్లో రూ.292 కోట్లు వసూలు చేసిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి విదేశాల్లో సైతం అద్భుతమైన ఆదరణ లభించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
ఆ ముగ్గురు దర్శకులు అడిగితే స్పెషల్ సాంగ్లు చేస్తా : రష్మిక మందన్నా
చిత్రపరిశ్రమలో తనకు నచ్చిన ముగ్గురు దర్శకులు ఉన్నారని వారు అడిగితే మాత్రం ప్రత్యేక గీతాల్లో నటిస్తానని హీరోయిన్ రష్మికా మందన్నా అన్నారు. ఆమె తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. సినిమాల్లో స్పెషల్ ఐటమ్ సాంగ్లలో నటించేందుకు సిద్ధమేనని, అయితే, ఆ చిత్రంలో తానే హీరోయిన్ అయివుండాలన్నారు. లేదంటే ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులు ఉన్నారని, వాళ్లు అడిగితే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక పాటల్లో నటించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. వారు దర్శకత్వం వహించే చిత్రాల్లో లీడ్ రోల్ కాకపోయినా వాళ్ల సినిమాల్లో స్పెషల్ సాంగ్లు చేస్తా అని చెప్పారు. అయితే, ఆ ముగ్గురు దర్శకుల పేర్లు మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు.
Vijay Sethupathi: డైలాగ్ కూడా లేకుండా రూపొందిన గాంధీ టాక్స్ టీజర్
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ వంటి టాలెంటెడ్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన గాంధీ టాక్స్ టీజర్, మాటలు లేకుండానే భావాలను బలంగా వ్యక్తపరిచేలా వారి నటనలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తోంది. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ అందించిన భావోద్వేగభరిత సంగీతం..సినిమాను మరో లెవల్కు తీసుకెళ్తోంది.
విజయ్ వీరాభిమానిని - ఆ సినిమాకు జరిగినట్టు మరో చిత్రానికి జరగరాదు : సుధా కొంగరా
తాను స్టార్ హీరో విజయ్ వీరాభిమానినని, ఆ చిత్రానికి జరిగినట్టుగా మరో చిత్రానికి జరగరాదని దర్శకురాలు సుధా కొంగరా అన్నారు. విజయ్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన 'జన నాయగన్' చిత్రం సంక్రాంతికి విడుదలకావాల్సివుండగా, సెన్సార్ సర్టిఫికేట్ జారీలో వివాదం నెలకొనడంతో చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇది తీవ్ర వివాదాస్పదంగా మారింది.