సంబంధిత వార్తలు
- ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం .. రాత్రి 8 గంటల వరకే విధులు...
- ఫిబ్రవరిలో మేడారం జాతర - సిద్ధమవుతున్న ఆర్టీసీ
- తెలంగాణ ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం - టిక్కెట్లపై 20 శాతం రాయితీ
- టీఎస్సార్టీసీకి గురువారం బస్సు డే-సజ్జనార్ కొత్త రూల్
- బస్సులో సాధారణ ప్రయాణికుడిలా సజ్జనార్... డబ్బులిచ్చి టిక్కెట్ కొనుగోలు
ఆర్టీసీ బస్సుల్లో పది రూపాయల నాణేలను తీసుకోవాల్సిందే
10 rupees coins
దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికులు ఎలాంటి డౌట్ లేకుండా రూ.10 నాణాన్ని ఆర్టీసీ బస్సులో వినియోగించుకోవచ్చని ప్రకటించారు.
టికెట్ తీసుకునే సమయంలో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణేలు తీసుకోవాలని కండక్టర్లకు తెలియజేయాలని రాష్ట్రంలోని అన్ని డిపోల అధికారులకు ఆదేశించారు. సజ్జనార్ నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తర్వాతి కథనం
