తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా మానవపాడు మండలంలో రెవెన్యూ అధికారులు ఓ వింత చర్యకు పాల్పడ్డారు. ఓ శ్మశానవాటికను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓవైపు అసైన్డ్ భూములనే కారణంతో రైతుల నుంచి పచ్చని పంట పొలాలను సైతం గుంజుకొని...