శుక్రవారం, 13 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
ఆదివారం, 1 మార్చి 2020 (17:34 IST)
సంబంధిత వార్తలు
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టాలని చూస్తున్న దర్శకుడు, సాధ్యమేనా? (video)
చరిత్రను తిరగరాసిన ఆ తేదీనే.. రిలీజ్ చేయమంటున్న అక్కినేని అభిమానులు
రాత్రికి రాత్రే పారిపోయింది...
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
''బాహుబలి సినిమా చూసిన తర్వాత నీకేం అర్థమైందిరా..!" సురేష్ అడిగాడు రాజేశ్
"అత్త కోడళ్ళ మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావాల్సిందేనని అర్థమైందిరా..!" చెప్పాడు సురేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భారత్లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?
ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం, గురువారం ఉదయం నాటికి యాక్టివ్ కేసులు 7,154కు చేరుకోవడంతో భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గురువారం దేశంలో మూడు అదనపు కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో రెండు, మధ్యప్రదేశ్లో ఒకటి మరణాలు సంభవించాయి. దీనితో 2025 నాటికి మొత్తం మరణాల సంఖ్య 77కి చేరుకుంది. అంటువ్యాధులు పెరుగుతున్నప్పటికీ, రికవరీలలో ప్రోత్సాహకరమైన పురోగతి ఉంది. ప్రస్తుత సంవత్సరం పొడవునా 8,000 మందికి పైగా వ్యక్తులు ఇన్ఫెక్షన్ నుండి కోలుకుంటున్నారు.
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి
కర్ణాటకలోని హోస్కోట్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు, వారిలో మూడు నెలల పసికందు కూడా ఉన్నారు. బాధితులను చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ విషాద సంఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు నానా తంటాలు పడుతూ వచ్చిన భూమి చౌహాన్ అనే మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అది ఎలాగంటే... విమానం ఎక్కేందుకు ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. ఐతే విపరీతమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ఆమె విమానాశ్రయానికి వచ్చేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. దీనితో విమానం ఎక్కేందుకు కుదరదనీ, చెక్ ఇన్ టైం అయిపోయిందంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు.
Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్లో జరిగిన విషాద సంఘటనలో 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మేడిపల్లిలో జరిగిన విషాద సంఘటన ఇది. ఆన్లైన్ పెట్టుబడి స్కామ్లో డబ్బు పోగొట్టుకున్న తర్వాత అతను మరణించాడు. మృతుడిని కుమార్ ప్రణయ్గా గుర్తించారు. మృతుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మోసపూరిత ఆన్లైన్ పథకంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడని తెలుస్తోంది. డబ్బు పోగొట్టుకున్న తర్వాత అతను నిరాశకు గురై చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి ఆకుల నుండి తయారైన తులసి టీ, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడటం, శ్వాసకోశ సమస్యలను తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి టీ తాగితే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తులసి టీలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. తులసి టీ జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తులసి శ్వాసకోశ అసౌకర్యానికి, ముఖ్యంగా బ్రోన్కైటిస్, ఉబ్బసం, జలుబు, దగ్గులకు నివారణిగా పనిచేస్తుంది.
గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు
బీట్ రూట్ రసం. బీట్ రూట్ జ్యూస్ ఉదయాన్నే ఓ గ్లాసెడు తాగితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బీట్ రూట్ జ్యూస్లో వున్న పోషకాలు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. బీట్రూట్కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్కు పేద్దపేగుల్లో క్యాన్సర్తో పోరాడే లక్షణం ఉంది. బీట్రూట్లోని నైట్రేట్ ఆక్సైడ్లు రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి, ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్
రోగి-కేంద్రీకృత సంరక్షణలో గణనీయమైన ముందడుగు వేస్తూ, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలోని రోబోటిక్ సర్జరీ యూనిట్, 15 మంది నిపుణులైన సర్జన్ల బృందం నేతృత్వంలో ఆరు నెలల వ్యవధిలో 500కి పైగా రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయంపై మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ: "మెడికవర్ వద్ద, మేము సాంకేతికతను మానవ సంరక్షణకు ప్రత్యామ్నాయంగా కాకుండా, దానిని విస్తరించడానికి ఒక సాధనంగా చూస్తాము. ప్రతి రోగి సురక్షితమైన, కనిష్టంగా ఇన్వాసివ్ విధానాలు, ప్రారంభ మొబిలైజేషన్, మెరుగైన జీవన నాణ్యత నుండి ప్రయోజనం పొందేలా చూసుకోవడంపై మా దృష్టి ఉంది."
కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి బాగా పనిచేస్తుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి కల్లులో కిణ్వ ప్రక్రియ జీర్ణక్రియకు సహాయపడే, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రోబయోటిక్స్, ఎంజైమ్లను సృష్టిస్తుంది. ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో కొబ్బరి కల్లు హైడ్రేషన్ను అందిస్తుంది, సహజ ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. కొబ్బరి కల్లులోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని పెంచుతాయి.