మంగళవారం, 30 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
ఆదివారం, 1 మార్చి 2020 (17:34 IST)
సంబంధిత వార్తలు
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టాలని చూస్తున్న దర్శకుడు, సాధ్యమేనా? (video)
చరిత్రను తిరగరాసిన ఆ తేదీనే.. రిలీజ్ చేయమంటున్న అక్కినేని అభిమానులు
రాత్రికి రాత్రే పారిపోయింది...
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
''బాహుబలి సినిమా చూసిన తర్వాత నీకేం అర్థమైందిరా..!" సురేష్ అడిగాడు రాజేశ్
"అత్త కోడళ్ళ మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావాల్సిందేనని అర్థమైందిరా..!" చెప్పాడు సురేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తిరుమలకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన తితిదే చైర్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. ఆయనకు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు, తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ను చైర్మన్ శాలువాతో సత్కరించి, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్లు కూడా పాల్గొన్నారు.
Hyderabad: డిజిటల్ అరెస్ట్ కేసు.. మహిళ నుంచి రూ.1.95 కోట్లు దోచుకున్న ఇద్దరు అరెస్ట్
డిజిటల్ అరెస్ట్ కేసులో ఒక మహిళ నుండి రూ. 1.95 కోట్లకు పైగా దోచుకున్నందుకు గుజరాత్కు చెందిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్లోని భావ్నగర్కు చెందిన సయ్యద్ సోయాబ్ జాహిద్ భాయ్, బెలిమ్ అనస్ రహీమ్ భాయ్లను అరెస్టు చేశారు. సైబర్ నేరానికి పాల్పడటంలో నిందితులు కీలక పాత్ర పోషించారని, మోసం చేసిన డబ్బును స్వీకరించడానికి, విత్డ్రా చేసుకోవడానికి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని, ఆ తర్వాత ఆ డబ్బును హవాలా నెట్వర్క్ల ద్వారా దుబాయ్లో ఉన్న సైబర్ మోసగాళ్లకు బదిలీ చేశారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు తెలిపారు.
జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రైల్వే టైంటేబుల్
నూతన సంవత్సరంలో రైల్వే కొత్త టైంటేబుల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల రాకపోకల్లో చోటుచేసుకునే సమయాలతో ఈ టైంటేబుల్ను విడుదల చేయనున్నారు. ఈ కొత్త టైంటేబుల్ జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది. ముఖ్యంగా, వందే భారత్ ఎక్స్ప్రెస్తో సహా మొత్తం 25 రైళ్లు బయలుదేరే వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
సీఎం చంద్రబాబు చాలా ఫీలయ్యారు : మంత్రి సత్యప్రసాద్
ఇప్పటివరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణాన్ని ఇపుడు ఆ హోదా నుంచి తొలగించడం జరిగిందని, ఈ నిర్ణయం ఎంతో బాధతో తీసుకున్నదని ఏపీ మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో బాధపడ్డారని చెప్పారు. ఈ తరహా నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కాగా, సోమవారం ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది.
భరత్ నగర్ హత్య కేసు : నిందితుడికి మరణశిక్ష
హైదరాబాద్ భరత్ నగర్లో జరిగిన ఓ హత్య కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముద్దాయికి మరణశిక్ష విధించింది. భరత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్లో 2011లో జరిగి నహత్య కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్కు మూడో అదనపు జిల్లా న్యాయాధికారి వెంకటేశ్వర రావు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కాగా, గత 2011లో జరిగిన ఈ హత్య కేసులో నిందితుడుకి 14 యేళ్ళ తర్వాత శిక్ష పడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు
1. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల మధ్య బీమా చేయబడిన సభ్యులలో 27 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తే పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది. 2. డెంగ్యూ, మలేరియా, కామన్ ఫ్లూ వంటి అనారోగ్యాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ భారతీయులలో పెరుగుతున్నాయి. 3. గుండె మరియు క్యాన్సర్కు అధిక-విలువ క్లెయిమ్లు పెరుగుతున్న వైద్య సంక్లిష్టతను నొక్కి చెబుతున్నాయి. 4. వినియోగదారులు సౌకర్యవంతముగా ఆన్లైన్ అనుభవాలను స్వీకరించడంతో డిజిటల్ పునరుద్ధరణలు, యాప్-నేతృత్వంలోని సేవలు పెరుగుతున్నాయి.
పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిపుణుల్లో, అంటే పని చేసే జనాభాలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. క్రమరహితంగా షెడ్యూల్ అయ్యే పనులు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు తప్పైన భంగిమలో కూర్చోవడం, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్ను ప్రేరేపిస్తున్నాయి. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం.
శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది.
గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.