సోమవారం, 24 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
ఆదివారం, 1 మార్చి 2020 (17:34 IST)
సంబంధిత వార్తలు
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టాలని చూస్తున్న దర్శకుడు, సాధ్యమేనా? (video)
చరిత్రను తిరగరాసిన ఆ తేదీనే.. రిలీజ్ చేయమంటున్న అక్కినేని అభిమానులు
రాత్రికి రాత్రే పారిపోయింది...
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
''బాహుబలి సినిమా చూసిన తర్వాత నీకేం అర్థమైందిరా..!" సురేష్ అడిగాడు రాజేశ్
"అత్త కోడళ్ళ మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావాల్సిందేనని అర్థమైందిరా..!" చెప్పాడు సురేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)
విజయవాడ నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 13 మంది మహిళలతో పాటు ఐదుగురు విటులు కూడా ఉన్నారు. ఈ ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలుగా ప్రచారం సాగుతోంది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనుల్లో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్లోని 14వ కిలోమీటరు వద్ద పైకప్పు కూలిపోవడంతో 8 మంది టన్నెల్లోనే చిక్కుకునిపోయారు. వారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని ప్రాణాలతో కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీరికోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకిదిగాయి. అయితే, ఆదివారం సాయంత్రానికి కూడా వారి ఆచూకీ లేదా వారు ఎలా ఉన్నారో తెలియడం లేదు. ముఖ్యంగా, వారంతా సజీవంగానే ఉన్నారా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే జగన్కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడు తేరుకోలేని షాకిచ్చారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీంతో అసెంబ్లీతో పాటు అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక పాస్లు జారీ చేయనున్నారు. అలాగే, మీడియాకు, సందర్శకులు, పోలీసుల సిబ్బందికి కూడా ప్రత్యేక పాస్లు జారీచేస్తారు.
తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం గ్రూపు-2 మెయిన్స్ రాత పరీక్ష ఆదివారం జరిగింది. ఈ పరీక్షను నిర్వహించరాదంటూ అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు చేసిన ఆందోళనలను ఏపీపీఎస్సీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ముందుగా ప్రకటించినట్టుగానే ఈ పరీక్ష ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు రాసేందుకు ఓ యువతి పెళ్లి దుస్తుల్లోనే పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్షరాసి వెళ్లింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఈ రిస్క్యూ ఆపరేషన్లో భాగంగా, టన్నెల్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్లింది. ఆ తర్వాత నాలుగు గంటల తర్వాత తిరిగి వచ్చేసింది. టన్నెల్ లోపలికి 12 కిలోమీర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ వెళ్లింది. మోకాలు లోతు నీరు ఉండి ఉండటంతో టన్నెల్లో ముందుకు వెళ్లలేకపోయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు
తీపి పదార్థాలలో బాదుషా స్వీట్ ప్రత్యేకం. వీటిని చూడగానే నోరు ఊరుతుంది. సహజంగా స్వీట్లు మితంగా తీసుకుంటే మేలు చేస్తాయి. మోతాదు మించితే అనారోగ్యాన్ని తెస్తాయి. బాదుషా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదుషా పాలతో చేస్తారు కనుక ఇందులో ప్రోటీన్ వుంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచి కండర శక్తికి దోహదపడుతుంది. బాదుషాలో క్యాల్షియం వుంటుంది కనుక ఎముక పుష్టికి మేలు చేస్తుంది. బాదుషాలో కాస్తంత నిమ్మరసం కూడా వాడుతారు కనుక సి విటమిన్ వుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బాదుషాలో బాదములు కూడా వుంటాయి, ఇవి అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలపై దృష్టి సారించిన మొట్టమొదటి, వాస్తవ-ప్రపంచ కేస్-ఆధారిత పోటీగా నిలిచిన NEST(నర్చరింగ్ ఎక్సలెన్స్, స్ట్రెంథనింగ్ టాలెంట్) యొక్క గ్రాండ్ ఫినాలేను నోవార్టిస్ ఇండియా విజయవంతంగా నిర్వహించింది. నెలల తరబడి కొనసాగిన కఠినమైన పోటీ, మార్గదర్శకత్వం అనంతరం, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లినికల్ డెవలప్మెంట్లో ప్రతిభావంతులు కలిసి, ఔషధాన్ని పునఃరూపకల్పన చేసి రోగి సంరక్షణను మెరుగుపరిచే తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడం లక్ష్యంగా వచ్చాయి.
నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్-విజయవాడ తన అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించింది. సమాజానికి అత్యుత్తమ కార్డియాలజీ సేవలను అందించేందుకు మరో కీలక ముందడుగు. సియమెన్స్ ఆర్టిస్ జీ సాంకేతికతతో నిర్మించిన ఈ క్యాథ్ ల్యాబ్ డిటెక్టర్తో గుండె, నరాల చికిత్సలకు మరింత తోడ్పడుతుంది. ఈ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్తో, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఇప్పుడు రెండు అధునాతన క్యాథ్ ల్యాబ్లు ఉన్నాయి. ఇది స్థానిక, ప్రాంతీయ ప్రజలకు మెరుగైన గుండె సంబంధిత చికిత్స అందించేందుకు సహాయపడుతుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. బి. సోమరాజు ప్రతి నెల చివరి శనివారం మనిపాల్ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్గా అందుబాటులో ఉంటారు.
గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు
గవ్వలులో చక్కెర గవ్వలు, బెల్లం గవ్వలు వంటి పలు రకాలు వున్నాయి. బెల్లం 0 శాతం కొవ్వును కలిగి ఉంటుంది, చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించడం అనువైనది. చాలా భారతీయ స్వీట్లు సాంప్రదాయకంగా బెల్లంతో తయారు చేస్తారు. గవ్వలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లం రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి, నిర్వహించడానికి సహాయపడే పోషకాలను కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్ను పెంచడంలో, రక్తపోటును నిర్వహించడంలో సహాయపడే ఖనిజాలు కూడా బెల్లం గవ్వల్లో ఉన్నాయి. బెల్లం గవ్వల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. అలసట, రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.