శుక్రవారం, 6 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:55 IST)
సంబంధిత వార్తలు
అబార్షన్ కోసం వెళితే... నాటు వైద్యుడు ప్రాణాలు తీశాడు...
నిద్రలేమికి ఇలా చేయాల్సిందే..?
బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు...
పూటుగా తాగి డెలివరీ చేశాడు... తల్లీశిశువు మృతి.. ఎక్కడ?
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
రాత్రుల్లో నిద్రపోవడం లేదు డాక్టర్...
సూర్య: నా భార్య రోజూ రాత్రుల్లో నిద్రపోవడం లేదు డాక్టర్...
డాక్టర్: అంతవరకు నిద్రపోకుండా ఆమె ఏం చేస్తుంటారు..
సూర్య: నేను బార్ నుంచి వచ్చే వరకు ఎదురుచూస్తూ ఉంటుందండీ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో వేడిగాలులు.. అత్యధిక ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలెర్ట్
తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా వుండనుంది. సాధారణంగా ఏప్రిల్- మే నెలల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పటికే మార్చిలో నమోదవుతాయి. శుక్రవారం, మార్చి 6న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్ని ప్రాంతాలలో 41 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో, గత కొన్ని రోజులుగా పాదరసం క్రమంగా పెరుగుతోంది. గురువారం ములుగు జిల్లాలోని మంగపేటలో అత్యధిక ఉష్ణోగ్రత 39 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం వంటి జిల్లాలు కూడా తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్నాయి.
మూడో సంతానం కంటే రూ.25 వేలు... 18 యేళ్ల వరకు ఉచిత విద్య : ఏపీ సర్కారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త జనాభా నిర్వహణ విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులోభాగంగా, మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేల ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది.
ZP Polls: కొత్త జిల్లాల ఆధారంగా జెడ్పీ ఎన్నికలు.. పవన్ కల్యాణ్
కొత్తగా పునర్వ్యవస్థీకరించబడిన జిల్లాల ఆధారంగా రాబోయే జిల్లా పరిషత్ (జెడ్పి) ఎన్నికలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తెలియజేశారు. ఈ చర్యకు ప్రభుత్వం అవసరమైన సన్నాహాలు చేస్తోందని, కొత్త జిల్లా నిర్మాణానికి అనుగుణంగా పంచాయతీలను పునర్వ్యవస్థీకరించడంలో ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం
మంజీర ఫేజ్-III వ్యవస్థలో మరమ్మతులు, భర్తీ పనుల కారణంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం నుండి 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. పెద్దాపూర్లోని పంప్ హౌస్లోని 35 సంవత్సరాలకు పైగా పాతబడిన హై టెన్షన్ (HT) విద్యుత్ ప్యానెల్లను తొలగించి కొత్త ప్యానెల్లతో భర్తీ చేస్తామని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు తెలిపారు.
కూలిపోయిన సుఖోయ్-30 యుద్ధ విమానం.. పైలెట్లు మృతి
భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 రకం యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. అస్సాం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది
చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు లోని ఫైబర్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్లో ఇ-స్టోర్ను ప్రారంభించిన ఉపాసన
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్ అపోలో ఫార్మసీ తెలంగాణాలో తన 1,000వ స్టోర్ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు.