ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించిన ఈ వైరస్ కారణంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వైరస్ బారినపడుతున్న వారిలో రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా, అధికార వైకాపాకు చెందిన అనేక మంది నేతలు ఉన్నారు. తాజాగా వైకాపా ఎంపీ, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా ఈ...