Thursday, 20 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Mountain Places
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 20 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
పర్యాటక రంగం
పర్వత ప్రాంతాలు
Rambutan Fruit: రాంబూటన్ సాగు.. కేరళలో ఎరుపు రంగులో మారిపోతున్న ప్రాంతాలు
Monday,August 3, 2026
నాగార్జునసాగర్ యలేశ్వర మల్లికార్జున స్వామిని దర్శించాలంటే.. పడవలో ప్రయాణించాల్సిందే..
శరదృతువు మాయాజాలంతో బంగారు స్వర్గంగా మారిన కాశ్మీర్
పర్వతాలు, మడ అడవులు, ఎడారులు: దుబాయ్లో ఔట్డోర్ సాహసాలు
కొవిడ్ తర్వాత, భారతీయ పర్యాటకులకు ఏడాది పొడవునా ప్రయాణ గమ్యస్థానంగా స్విట్జర్లాండ్
పులకింతల అరకు.. ఉత్సవాలకు అంతా సిద్ధం.. కోటి రూపాయల కేటాయింపు
Saturday, February 29, 2020
పెరుగుతున్న సెక్స్ ప్రెగ్నెన్సీ టూరిజం.. అక్కడకు క్యూ కడుతున్న మహిళలు
Wednesday, February 20, 2019
వేసవి విడిది సిమ్లా... చూడదగ్గ ప్రదేశాలు ఏంటంటే?
Tuesday, May 22, 2018
ఈ వేసవిలో సిమ్లా అందాలను చూడాలనుందా...? ఐతే ఇవి తెలుసుకోండి
Friday, May 11, 2018
వేసవిలో హాయిగా స్విస్ కొండల్లో మంచు దుప్పటి కప్పుకుని...
Wednesday, May 9, 2018
చేతికి అందే మేఘాలు... ముద్దాడే వానచినుకులు... ఈ వేసవిలో అలా తొంగిచూస్తే...
Saturday, May 5, 2018
అక్కడ దిగగానే ఆకాశాన్నంటే పర్వతాలు కనిపిస్తాయ్... చూడాల్సిందే...
Tuesday, May 1, 2018
హిమాలయాల్లో సరికొత్త పాలపిట్ట గుర్తింపు... జూతెరా సలీమలీగా పేరు
Monday, January 25, 2016
రుషికేశ్లో బంగీజంప్... చేసే సాహసం మీకుందా..?!!
Tuesday, March 6, 2012
పర్యాటకులకు ఆహ్లాదం పంచే "తలకోన" జలపాతం
Friday, October 7, 2011
ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న కుట్రాలం జలపాతాలు
Thursday, October 6, 2011
అందాలను ఆరబోసిన ప్రకృతి డార్జిలింగ్
Monday, September 26, 2011
సింధూ నాగరికతకు ప్రతీక లడక్
Tuesday, September 20, 2011
అజంతా ఎల్లోరా అందాలు ఆస్వాదిద్దామా!!
Thursday, September 8, 2011
అజంతా ఎల్లోరా అందాలు ఆస్వాదిద్దామా!!
Saturday, March 26, 2011
next news
తాజా వార్తలు
జైలులోనే మృతి చెందిన సిక్కు అల్లర్ల కేసులో దోషి సజ్జన్ కుమార్
సిక్కు అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సజ్జన్ కుమార్ మృతి చెందారు. ఆయన వయసు 80 యేళ్లు. ఈ అల్లర్ల కేసులో దోషిగా తేలి తీహార్ జైలులో జీవిత కారాగారశిక్షను అనుభవిస్తున్న సజ్జన్ కుమార్... తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురువారం ఉదయం హుటాహుటిన సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే, సజ్జన్ కుమార్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మరణానికి గల కారణాలను వైద్యులు ఇంకా నిర్ధరించలేదు. అనారోగ్యంతో కన్నుమూసినట్లు ప్రాథమిక సమాచారం.
నైట్ సూట్ వీడియోలు షేర్ చేసిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్... (వీడియో)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరానికి చెందిన ఓ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ నైట్ సూట్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియోలు అసభ్యకరంగా, అశ్లీలంగా ఉంటడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తీరనున్న గూడురు రైల్వే స్టేషన్ కష్టాలు - గుమ్మిడిపూండి వరకు నాలుగో లైన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర మంత్రిమండలి మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. ఓ కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీంతో గూడూరు రైల్వే స్టేషన్ కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా, గూడూరు - గుమ్మిడిపూండి ప్రాంతాల మధ్య మూడు, నాలుగు రైల్వే లైన్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,229 కోట్లుగా నిర్ణయించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
పాకిస్తాన్లో సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ దారుణ హత్య
పాకిస్తాన్లో దారుణం జరిగింది. సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ దారుణ హత్యకు గురయ్యారు. టిక్ టాక్ ఆయేషా గిలమానా పేరుతో సుపరిచితురాలైన షంషో బీబీ (28)ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీ సాయంత్రం ఇస్లామాబాద్ సమీపంలోని తక్సిలా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. టిక్ టాక్లో సుమారు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న షంసో, గత 3-4 ఏళ్లుగా కంటెంట్ క్రియేటర్ చురుగ్గా ఉంటున్నారు.
ఇరాన్కు సాయం చేసేవారి అంతు చూస్తాం : డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
తమ శత్రుదేశం ఇరాన్కు సాయం చేసే అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్కు ఏ రూపంలో సాయం చేసినా వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇరాన్పై చరిత్రలో ఏ దేశంపైనా చేపట్టని అత్యంత కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. దీనిని "ఎకనామిక్ డి-డే"గా, తీవ్ర స్థాయిలో సాగనున్న ఆర్థిక యుద్ధంగా ఆయన అభివర్ణించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos