Photo Gallery Cinema Cinema Leo 9 Vfx Studio Press Meet 5244.htm

Notifications

LEO 9 VFX Studio Press Meet

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

Revanth Reddy 20 Years: మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. మహా వృక్షమైంది.. రేవంతన్న (video)

Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్య

Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్యఅనకాపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్తను మంచంలో అతడు నిద్రిస్తుండగా అతడిని హత్య చేసేసింది. ఈ హత్యకు ప్రియుడు కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు అర్థరాత్రికి హత్యకు గురయ్యాడు. తెల్లారేసరికి మంచంలో వున్న వ్యక్తి మంచంలోనే మరణించి వున్నాడు. ఓ వ్యక్తితో వున్న వివాహేతర సంబంధం కారణంగా భర్తను ఆమె హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ముందస్తు ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ దేశంలో మూడవ అత్యంత ఖరీదైన నివాస మార్కెట్‌గా నిలిచింది: నైట్ ఫ్రాంక్ అఫోర్డబిలిటీ ఇండెక్స్

TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ టికెట్ చెల్లింపులు-11 నెలల్లో రూ. 2.5 కోట్ల ఆదాయం

TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ టికెట్ చెల్లింపులు-11 నెలల్లో రూ. 2.5 కోట్ల ఆదాయంఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి డిజిటల్ టికెట్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) కొత్త విధానాలను అమలు చేస్తోంది. లక్షలాది మంది ప్రయాణికులు యూపీఏ ఆధారిత చెల్లింపులను ఎంచుకుంటుండటంతో భారీ స్థాయిలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. టీజీఎస్సార్టీసీ తెలిపిన వివరాల ప్రకారం, కేవలం 11 నెలల వ్యవధిలోనే సంస్థ యూపీఐ లావాదేవీల ద్వారా రూ. 505.95 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే, రోజువారీ యూపీఐ వసూళ్లు సుమారు రూ. 2,000 నుండి దాదాపు రూ. 2.5 కోట్లకు గణనీయంగా పెరిగాయని, దీనిని బట్టి ప్రయాణికులలో నగదు రహిత చెల్లింపుల పట్ల ఆదరణ పెరుగుతోందని సంస్థ పేర్కొంది.

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.