Tuesday, 23 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Madhubala Photos 5022.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 23 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Madhubala Photos
Madhubala Photos
-
Madhubala Photos
-
Madhubala Photos
-
Madhubala Photos
-
Madhubala Photos
-
Madhubala Photos
-
Madhubala Photos
-
Madhubala Photos
-
Madhubala Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పాలకొల్లు మత్య్సకారుడి వలలో రూ 2 లక్షల చేప, వీడియో
ఒక్క చేప రూ. 2 లక్షలు వుంటుందా? అంత ధర పలుకుతుందా? అంటే అవును అని చెప్పాల్సి వస్తుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆ అరుదైన చేప ఒకటి మత్య్సకారుడి వలలో పడింది. దీనిపేరు కచిడి చేప. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లెపాలెం మినీ ఫిషింగ్ హార్బరులో 25 కిలోల బరువు వున్న కచిడి చేప చిక్కింది. ఈ చేపను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందువల్ల దీనికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ వున్నది. ఈ చేప వలలో పడింది అనగానే పాలకొల్లుకి చెందిన ఓ వ్యాపారి వేలంపాటలో రూ. 2 లక్షలకు దక్కించుకున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ అసెంబ్లీ స్పీచ్.. ఆ సైగ..? (video)
దక్షిణాది రాజకీయ చర్చల్లో కీలక వ్యక్తిగా మారుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తన పనిలో మళ్లీ చురుకుగా నిమగ్నమయ్యారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చాలా ఘాటుగా వ్యవహరించారు. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో విజయ్ చేసిన ఒక ఆసక్తికరమైన సైగ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గతంలో చేసిన ఒక ప్రత్యేకమైన సైగను అనుకరిస్తూ విజయ్ అసెంబ్లీలో ఈ చర్యకు పాల్పడ్డారు.
సాయి కృష్ణ కేసులో పురోగతి.. కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు.. అసలేం జరిగింది?
కొన్ని వారాలుగా, సాయి కృష్ణ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు కావడం కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. మరీ ముఖ్యంగా, సిట్ మోపిన అభియోగాలు దీనిని ఇకపై ఒక సాధారణ అదృశ్యమైన వ్యక్తి కేసుగా పరిగణించడం లేదని సూచిస్తున్నాయి. సాయి కృష్ణ పోలీసులతో సంబంధంలోకి వచ్చిన తర్వాత అంతకంటే చాలా తీవ్రమైనది ఏదో జరిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు సూచిస్తూ, వారు హత్య, అక్రమ నిర్బంధం, నిర్బంధాన్ని దాచిపెట్టడం వంటి సెక్షన్లను చేర్చారు. మొదటి నుండి, సాయి కృష్ణ కుటుంబం, ముఖ్యంగా అతని తల్లి, అతని అదృశ్యం స్వచ్ఛందంగా జరగలేదని వాదిస్తూనే ఉన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ మెడలో చెప్పుల దండ వేసి కుళ్లిన కోడిగుడ్లతో కొట్టారు, ఎందుకు? వీడియో
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అవినీతికి పాల్పడిన నాయకులను ప్రజలు రోడ్లపైకి ఈడ్చుకొచ్చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ సపన్ సామంతపై గతంలో తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏదయినా పనికోసం వెళితే చాలు డబ్బు లేకుండా పని చేసేవారు కాదు. ఇవ్వనివారిని వేధించేవారని ఆరోపణలు వున్నాయి. ఇప్పుడు ఈ నేతపై స్థానిక ప్రజలు తమ ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా నడిపించారు. మెడలో చెప్పుల దండ వేసారు. కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. అవినీతికి పాల్పడినందుకు రోడ్డుపై ప్రజలంతా చూస్తుండగా చెవులు పట్టుకుని గుంజీలు తీయించారు.
ఏలూరు వద్ద పెద్ద పులి సంచారం.. గోదవారిలో చేపల వేట, పర్యాటక బోట్లు రద్దు (video)
పోలవరం ప్రాంతం ఏలూరులో పెద్ద పులి సంచారంతో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరిలో చేపల వేట, పర్యాటక బోట్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఎవరూ కూడా నది పరివాహక ప్రాంతాలలో చేపల వేటకు గాని పశువుల మేతకు తీసుకువెళ్లకూడదని వెళ్ళకూడదనీ, రైతులు, గ్రామస్తులు, పొలాలు, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పులిని పట్టుకునేందుకు మత్తుమందు, బోనులను సిద్ధం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్లో ఎక్కువ.
Home
Horoscope
Shorts
Photos
Videos