Tuesday, 9 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rakul Preet Interview Picts 5173.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 9 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Rakull Preet Interview Picts
Rakull Preet Interview Picts
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
యాపిల్ పండును కొరికి ఆ ఎంగిలి పండును జనంపైకి విసిరిన కర్నాటక సీఎం డికె శివకుమార్, వీడియో
కర్నాటక ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. యాపిల్ పండ్లను కొరికి ఆ ఎంగిలి యాపిల్ పండ్లను జనం పైకి విసిరేసారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింతో తెలుసుకుందాము. ఇటీవలే కర్నాటక ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన డీకె శివకుమార్ కి కనకపురలో ఆయన మద్దతుదారులు భారీ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసారు. అక్కడ ఆయన మద్దతుదారులు ఆయనకు యాపిల్ పండ్లు, పూలతో తయారుచేసిన దండను బహూకరించారు. ఆ దండలో వున్న యాపిల్ పండ్లను చేతితో అందుకున్న డీకె కొరికి ఆ ఎంగిలి పండ్లను జనంపైకి విసిరేసారు.
జూన్ 10న ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం జూన్ 10న ఢిల్లీకి వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భారత్ మండపంలో జరగనున్న ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరై, చర్చల్లో పాల్గొంటారు.
మేడ మీద ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న భార్యను పట్టుకుని ముక్కు కోసిన భర్త
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుండగా తెలుసుకున్న సదరు భర్త ఆమె ముక్కు కోసేసిన ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకున్న 6 నెలలకే అతడి భార్య రీనా పక్కింట్లో వుండే అజయ్ అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నది. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి రీనా మేడ పైకి వెళ్లింది. పక్కింటి మేడ పైనుంచి దుమికి ఈమె వద్దకు వచ్చిన ప్రియుడు ఆమెతో సరససల్లాపాల్లో మునిగిపోయాడు. అదేసమయంలో భర్త రాహుల్ మేడపైకి వచ్చేసాడు. అతడి రాకను గమనించిన ప్రియుడు అక్కడి నుంచి జంప్ అయ్యాడు
పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురుకి మరణ శిక్ష
తెలంగాణలోని మల్కాజ్ గిర్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు,కూతురుకి మరణ శిక్ష విధించింది. భర్త హత్యకు సహకరించిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కేసు వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని మౌలాలిలో రైల్వే ఉద్యోగి మారుతి సుతార్ను 2019 ఆగస్టు 16న స్వయంగా ఆయన కొడుకు, కుమార్తె కలిసి దారుణంగా హత్య చేసారు. అతడికి వచ్చే పెన్షన్ డబ్బులతో పాటు బ్యాంకులో వున్న సొమ్మును తీసుకునేందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. తండ్రికి ఉమ్మెత్త పువ్వులు, కాయలు ఎండపెట్టి ఆ చూర్ణాన్ని కలిపి భోజనం పెట్టారు.
ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు లేదు : టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్
కృత్రిమ మేథ (ఏఐ) వద్ద ఐటీ ఉగ్యోగులకు ఎలాంటి ముప్పు లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఏఐ ప్రాణాంతకమైన ముప్పు కాదని, అదొక అవకాశమని వెల్లడించారు. టీసీఎస్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులతో తాజాగా మాట్లాడారు. ఏఐతో ప్రపంచ టెక్నాలజీ మార్కెట్ విస్తరించడానికి సిద్ధంగా ఉందని, ఐటీ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయని చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తంచేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
లూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.
వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు
వేసవికాలంలో ఫ్రిజ్లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు.చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.
ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos