Friday, 5 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery News News Bundh Effect 3727.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 5 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
వార్తలు
వార్తలు
వైసీీపీ బంద్ ప్రభావం
వైసీీపీ బంద్ ప్రభావం
-
Bundh effect
-
Bundh effect
-
Bundh effect
-
Bundh effect
-
Bundh effect
-
Bundh effect
-
Bundh effect
వార్తలు
Even...
VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్
VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా
VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు
VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం
VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections
VIEW ALL
Chennai TDP Forum Meeting
VIEW ALL
Pawan Train Journey
VIEW ALL
Mumbai Flood
VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు
VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)
VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు
VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు
తాజా వార్తలు
వాళ్లు అంత ద్వేషంతో నిండి వున్నారని నాకు తెలీదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణలో జనసేన కార్యకర్తల సమావేశానికి అడ్డు తగలడమే కాకుండా మీడియా సమావేశానికి కూడా మోకాలడ్డిన తెలంగాణలోని కొందరు నాయకుల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తమ తెలంగాణ జనసేన నాయకుల కోరిక మేరకు తను అక్కడికి వెళ్లి దిశానిర్దేశం చేద్దామని అనుకున్నాననీ, ఐతే కొందరు నాయకులు తెలంగాణ వచ్చి పుష్కర కాలం దాటినా ఇంకా ద్వేషంతో నిండి వుండటం చూసి షాక్ తిన్నానంటూ వ్యాఖ్యానించారు. కాగా పవన్ కల్యాణ్ సమావేశాన్ని అడ్డుకోవడంపై భాజపా, తెదేపా తప్పుబట్టాయి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చనీ, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వెల్లడించాయి.
ఏపీలో రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - టీడీపీకి 3, జనసేనకు 1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఖాళీకానున్న నాలుగు రాజ్యసభ సీట్ల కేటాయింపుపై ఎన్డీయే కూటమి నేతల మధ్య ఓ అవగాహన కుదిరింది. మొత్తం నాలుగు సీట్లలో టీడీపీకి మూడు, జనసేన పార్టీకి ఒకటి చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన పార్టీ నేత నాదెండ్ల భాస్కర్ రావులు పాల్గొన్నారు.
రేయ్ జోస్ బ్రో, రాత్రి నా బెడ్రూంలో నా పెళ్లాంతోనే గడుపుతావా? అయ్యో నా భార్యను చంపేసాను, ఇప్పుడు నేను కూడా... వీడియో
తమిళనాడులో ఘోరం జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం సాగించడాన్ని భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు వీడియో కూడా తీసాడు. ఆ వీడియోలో అతను... ఏయ్.. లోపల ఎవరున్నారు, వాడిని బైటక రమ్మను అంటూ భార్యను గద్దించాడు. భార్య అతడితో... నువ్వు నోరుమూయ్, నేను అతడిని తీసుకు వస్తాలే అని చెప్పింది. కోపంతో ఊగిపోయిన భర్త... ఈ డ్రెస్ ఏంటి? లోపల మన బెడ్రూంలో వున్నది ఎవరు? పిలువ్ వాడిని బైటకు అంటూ ఆమెను గద్దిస్తుండగా లోపల నుంచి భార్యతో ఏకాంతంగా గడుపుతున్న వ్యక్తి వచ్చాడు.
ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: పరుపులు వేసి 8 మందిని రక్షించిన వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, వీడియో
ఢిల్లీలోని మాల్వీయా నగర్లోని హౌజ్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. 21 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. ఐతే పరుపుల వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, ఆయన కుమారుడు అర్మాన్ తీసుకున్న నిర్ణయంతో వారు 8మంది ప్రాణాలను కాపాడగలగడమే కాకుండా హోటల్ పైఅంతస్తుల నుంచి కిందికి దూకినవారికి తీవ్ర గాయాలు కాకుండా చేసింది. రియాజుద్దీన్, అర్మాన్ మానవత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. మంటల్లో చిక్కుకున్న భవనంలో బాధితులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కిటికీలు, బాల్కనీల నుండి దూకవలసి వచ్చినప్పుడు, రియాజుద్దీన్ తన దుకాణంలోని సుమారు 20 నుండి 25 పరుపులు కింద పరిచాడు.
డబ్బుపై వ్యామోహంతో తల్లిదండ్రులను చంపేశాడు.. చివరకు నమ్ముకున్న స్నేహితుడి చితిలోనే హత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక హత్యల వెనుక ఉన్న నమ్మకద్రోహం, అత్యాశ, నెత్తుటి కథను పోలీసులు ఛేదించారు. ఆస్తికోసం కన్న తల్లితండ్రులతో పాటు తోబుట్టువును దారుణంగా చంపేశాడు. చివరకు ఆ లూటీ సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాతో తన స్నేహితుడి చేతిలోనే హత్యకు గురయ్యాడు. ప్రయాగ్ రాజ్లోని సౌత్ మలాకా ప్రాంతంలో మంగళవారం ఈ దారుణం జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
టీలో కల్తీని ఎలా గుర్తించాలి?
టీ అనేది కేవలం ఒక అలవాటు కంటే ఎక్కువ; అది సౌకర్యం, సంప్రదాయంలో లోతుగా మిలితమైపోయిన ఒక ఆచారం. అయినప్పటికీ, దాని సుపరిచితమైన సువాసన, రుచి వెనుక ఒక ఆందోళనకరమైన విషయం దాగి ఉంది: అదే టీ ఆకులు లేదంటే ప్యాకెట్లు కాకుండా వదులుగా వుండే టీ పొడిలో కల్తీ. ఆహార భద్రతపై అవగాహన పెరగడంతో వినియోగదారులు అసలైన టీని ఎలా గుర్తించాలో, నాణ్యత, ఆరోగ్యం రెండింటికీ హాని కలిగించే ఉత్పత్తులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?
గురక. ఈ గురక పెట్టేవారితో ఇబ్బందిపడే కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది వారు పడే బాధ ఏమిటో? కొన్నిసార్లు రాత్రివేళ చేసే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాల్లో కూడా కొందరు విపరీతంగా గురకపెడుతూ పక్కవారికి నిద్ర లేకుండా చేస్తుంటారు. ఐతే కొంతమందిలో ప్రత్యేకించి వెల్లకిలా పడుకున్నప్పుడు విపరీతంగా గోండ్రుమంటూ గురక ఎక్కువ పెట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. కండరాలు లూజ్ అవ్వడం వల్ల గురక వస్తుంది. మనం గాఢనిద్రలోకి వెళ్లినప్పుడు మన గొంతు, నాలుక, నోటి పైభాగంలో ఉండే మెత్తటి అంగిలి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా గురక వస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos