Saturday, 23 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Religion Religion Cultural Programmes In Tirumala 3751.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 23 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
తిరుమల బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుమల బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు
-
cultural Programmes in Tirumala
-
cultural Programmes in Tirumala
-
cultural Programmes in Tirumala
-
cultural Programmes in Tirumala
-
cultural Programmes in Tirumala
-
cultural Programmes in Tirumala
-
cultural Programmes in Tirumala
-
cultural Programmes in Tirumala
ఆధ్యాత్మికం
Even...
VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు
VIEW ALL
ముంబై సబర్బన్లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు
VIEW ALL
ముంబైలోని లాల్బాగ్లో గణేష్ ఉత్సవం
VIEW ALL
Ganesh Immersion At Hyderabad
VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు
VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు
VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు
VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత
VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం
VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు
VIEW ALL
బక్రీద్ పార్థనలు
VIEW ALL
తిరుమలలో చక్రస్నానం
తాజా వార్తలు
cockraoch janata party, నా బొద్దింక జనతా పార్టీ హ్యాక్ అయ్యింది: అభిజిత్ దిప్కే
దేశ రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్న cockraoch janata party ఇన్స్టాగ్రాం ఖాతా హ్యాక్ అయ్యిందంటూ ఆ పేజీ క్రియేటర్ అభిజిత్ దిప్కే వెల్లడించాడు. అంతేకాదు... తన వ్యక్తిగత ఇన్స్టాగ్రాం పేజీ కూడా హ్యాక్ అయిపోయిందంటూ తెలిపాడు. కనుక ఈ పేరుతో ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చే వార్తలనైనా విశ్వసించవద్దు. అది మా నుంచి వచ్చే అఫీషియల్ స్టేట్మెంట్ కాదని మనవి చేస్తున్నానంటూ వెల్లడించాడు. కనీసం బ్యాకప్ ఎకౌంట్ కూడా లేకుండా పోయింది. x పేజీ కూడా రద్దయ్యింది. ఐతే మా కాంపైన్ మాత్రం ఆగదు.
ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?
మోడల్ త్విషా శర్మ మృతి కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మృతికి కొన్ని గంటల ముందు సెలూన్లో త్విషా శర్మ కనిపించారు. ఈ నెల 12న భోపాల్లోని అత్తింటిలో త్విషా శర్మ ఉరివేసుకుని మరణించిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజు మధ్యాహ్నం 3:12 గంటలకు ఆమె స్థానికంగా ఉన్న ఒక సెలూన్కు వెళ్లారు. అక్కడ హెడ్ మసాజ్, పెడిక్యూర్ చేయించుకుని సాయంత్రం 6:15 గంటలకు బయటకు వచ్చారు.
చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి
చైనాలో ఘోరం జరిగింది. ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని లియుషెన్యూ బొగ్గు గనిలో జరిగిన ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో తొలుత మృతుల సంఖ్య తక్కువేనని వార్తలు రాగా.. తాజాగా ఆ సంఖ్య 82కి చేరింది. మరో 9 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి అధికారిక మీడియా ఈ వివరాలను వెల్లడించింది.
సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో రాజకీయ హత్య జరిగింది. ప్రత్యర్థులు భారత రాష్ట్ర సమితి నేతను దారుణంగా హత్య చేశారు. యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత మాజీ సర్పంచ్ చింతలపాటి మధును గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?
గత రెండు రోజులుగా, టీడీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి అయిన రఘురామ కృష్ణం రాజు ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో, ఆర్ఆర్ఆర్ దీనిపై ఒక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఒక వీడియో సందేశం ద్వారా, టీవీఎల్ (తెలుగు వీరా లేవరా) అనేది ఒక రాజకీయ పార్టీ కాదని ఆర్ఆర్ఆర్ స్పష్టం చేశారు. మతపరమైన అంశాలు, ఇతర సామాజిక సమస్యలకు సంబంధించి అన్యాయానికి గురవుతున్న ప్రజలకు న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఒక స్వచ్ఛంద వేదిక మాత్రమే ఇదని ఆయన పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు
హైదరాబాద్: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలతో కలిపి డాక్టర్ రెడ్డీస్గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన 'సెమాగ్లుటైడ్ బయోసిమిలర్' ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా’ (Obeda) బ్రాండ్ పేరుతో టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఇటీవల భారత్, కెనడాలలో విడుదల చేసిన జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల సిరీస్ తర్వాత ఈ టాబ్లెట్ ఆవిష్కరణ జరిగింది.
ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన డాక్టర్ అనూప్ మిశ్రా, డాక్టర్ సీమా గులాటిల పరిశోధన.. 24 వారాల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వల్ల కార్యనిర్వాహక పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర నిర్మాణంలో ఆశాజనక మార్పులు. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు.. ప్రీ-డయాబెటిస్తో బాధపడుతున్న మధ్యవయస్కులైన భారతీయుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది.
Home
Horoscope
Shorts
Photos
Videos