Photo Gallery Religion Religion Tirumala Bramhotsavams 3742.htm

Notifications

తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ

ఆధ్యాత్మికం Even...

VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు

పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు

VIEW ALL
ముంబై సబర్బన్‌లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు

ముంబై సబర్బన్‌లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు

VIEW ALL
ముంబైలోని లాల్‌బాగ్‌లో గణేష్ ఉత్సవం

ముంబైలోని లాల్‌బాగ్‌లో గణేష్ ఉత్సవం

VIEW ALL
Ganesh Immersion At Hyderabad

Ganesh Immersion At Hyderabad

VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు

VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు

భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు

VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు

సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు

VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత

సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత

VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం

ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం

VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు

తిరుచానూరులో పవిత్రోత్సవాలు

VIEW ALL
బక్రీద్ పార్థనలు

బక్రీద్ పార్థనలు

VIEW ALL
తిరుమలలో చక్రస్నానం

తిరుమలలో చక్రస్నానం

శుక్రవారం, జూలై 3, 2026 వాతావరణ నివేదిక ఎలా వుందంటే..?

శుక్రవారం, జూలై 3, 2026 వాతావరణ నివేదిక ఎలా వుందంటే..?భారత వాతావరణ శాఖ శుక్రవారం (జూలై 3, 2026) నాడు తెలంగాణలోని ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల పాటు హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. "సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలో బలమైన గాలులతో కూడిన తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీల సెల్సియస్, 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది" అని ఆ ప్రకటన పేర్కొంది.

బ్రిటీష్ మహిళ మెదడులో పరాన్నజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రొవిజనల్ కీలపై 10 వేల అభ్యంతరాలు.. ఫలితాలు ఎపుడంటే?

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రొవిజనల్ కీలపై 10 వేల అభ్యంతరాలు.. ఫలితాలు ఎపుడంటే?దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ యూజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు ఈ దఫా కాస్త ముందుగానే విడుదలకానున్నాయి. మే 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఆ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసి, జూన్ నెల 21వ తేదీన మరోమారు నిర్వహించింది. అయితే, ఈ పరీక్షకు సంబంధించి ఎన్.టి.ఏ విడుదల చేసిన ప్రొవిజినల్ ఆన్సర్ కీపై దేశ వ్యాప్తంగా పదివేల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫలితాలను వెల్లడిస్తామని ఎన్.టి.ఏ తాజాగా వెల్లడించింది. అయితే, ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం ఆలస్యం కాదని మాత్రం స్పష్టం చేసింది.

ఈవ్‌టీజింగ్ చేశాడని చెంపదెబ్బ.. అంతే అక్కాచెల్లెళ్లపై పదునైన ఆయుధాలతో దాడి

ఈవ్‌టీజింగ్ చేశాడని చెంపదెబ్బ.. అంతే అక్కాచెల్లెళ్లపై పదునైన ఆయుధాలతో దాడిమహిళలకు భద్రత కరువైంది. ఒకవైపు అకృత్యాలు జరుగుతుంటే.. మరోవైపు అఘాయిత్యాలను ఎదిరిస్తే దాడులు జరుగుతున్నాయి. తాజాగా చిక్కబల్లాపూర్ జిల్లా చింతామణి పట్టణంలోని ఆశ్రయ లేఅవుట్‌లో, మంగళవారం రాత్రి ఇద్దరు సోదరీమణులపై 10 మందితో కూడిన ముఠా దాడి చేసింది. ఈవ్‌టీజింగ్ కారణంగా జరిగిన ఈ దాడిలో, పెద్దమ్మాయి కడుపు, మెడ భాగాల్లో పదునైన ఆయుధాలతో గాయాలపాలయ్యారు. బాధితురాలైన మేఘన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని, అలాగే పట్టణంలోని ఒక పాఠశాలలో విద్యార్థులకు నృత్యం నేర్పిస్తుంటారు. మంగళవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో, కొందరు యువకులు ఆమెను మేడమ్, మేడమ్ అని పిలుస్తూ వేధించగా ఆమె వారిని నిలదీశారు.

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.