Thursday, 28 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Anr National Award 2014 Announcement 2880.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 28 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
ఎ.ఎన్.ఆర్ అవార్డ్ 2014 ప్రకటన
ఎ.ఎన్.ఆర్ అవార్డ్ 2014 ప్రకటన
-
ANR National Award 2014 Announcement
-
ANR National Award 2014 Announcement
-
ANR National Award 2014 Announcement
-
ANR National Award 2014 Announcement
-
ANR National Award 2014 Announcement
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన
ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్ పైన తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్వహించిన మీడియా సమావేశం, అందులో మాట్లాడిన వ్యక్తుల వ్యాఖ్యలపై జనసేన తెలంగాణ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపిలో పవన్ కల్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఓ పార్టీ భూస్థాపితం అయ్యిందనీ, మళ్లీ అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసిన వారికి కూడా అదే జరుగుతుందని పేర్కొంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియా సమావేశంపై జనసేన తెలంగాణ పార్టీ ఈ క్రింది విధంగా స్పందించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ నా కులం ఎత్తాడు అన్నారు. "నాగేశ్వర్ గారికి సంబంధించి కుల సంఘాలు ఖండించాయి అని విన్నాను,
అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మనసులోని మాటలను సూటిగా సుత్తి లేకుండా చెప్పేసారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యల గురించి అయితే చర్చలు జరగడం మామూలే. ప్రస్తుతం వాటన్నిటిలో ఓ చిన్న వీడియోను మాత్రం నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో డిప్యూటీ సీఎం ఏం మాట్లాడారో తెలుసుకుందాము. ఆయన మాటల్లోనే... నేను ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారితో ఏం మాట్లాడతాను, ఏమి అడుగుతాను అని నన్ను అడుగుతుంటారు. ఆయనతో నేనేమి మాట్లాడతాను. నేను మాట్లాడేదల్లా... దేశం భవిష్యత్తు గురించి, మన రాష్ట్రాభివృద్ధి గురించి.
Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తన మొదటి అధికారిక పర్యటనను కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. గతంలో, 2023లో 'దళపతి' విజయ్ మోదీని కలిసినప్పుడు, విజయ్ కేవలం ఒక నటుడు మాత్రమే. అప్పట్లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ, ప్రధానమంత్రి పదవిని అధిరోహించే దశలో ఉన్నారు.
రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన విజయ్... ప్రధాని కార్యాలయానికి వెళ్లి ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరి మధ్య సుమారు 25 నిమిషాల పాటు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆతర్వాత ఇరువురు నేతలు దిగిన ఫోటోలను పీఎంవో ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారానికి దూరమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఆ పార్టీకి చెందిన బరాసత్ ఎంపీ కకోలి ఘోష్ దస్తికార్ తేరుకోలేని షాకిచ్చారు. ఎంపీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. బరాసత్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కకోలి ఘోష్... ఇటీవల టీఎంసీ బరాసత్ పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ ప్రెడిసెంట్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీలోనే అన్ని పదవుల నుంచి వైదొలగడం గమనార్హం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్స ద్వారా నాలుగేళ్ల చిన్నారి గుండెలో ఉన్న రంధ్రాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే విజయవంతంగా మూసివేసి అరుదైన ఘనత సాధించారు. మాస్టర్ వియాన్ పూజారి అనే నాలుగేళ్ల చిన్నారి, కేవలం 11 కిలోల బరువుతో తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం, బరువు పెరగకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు సమగ్రంగా పరీక్షించగా, చిన్నారికి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ASD) అనే జన్యుపరమైన గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు.
మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది. నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి.
తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది
Home
Horoscope
Shorts
Photos
Videos