Saturday, 23 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Anti Obesity Walk 2747.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 23 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
యాంటి ఒబేసిటీ వాక్
యాంటి ఒబేసిటీ వాక్
-
Anti Obesity Walk
-
Anti Obesity Walk
-
Anti Obesity Walk
-
Anti Obesity Walk
-
Anti Obesity Walk
-
Anti Obesity Walk
-
Anti Obesity Walk
-
Anti Obesity Walk
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?
గత రెండు రోజులుగా, టీడీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి అయిన రఘురామ కృష్ణం రాజు ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో, ఆర్ఆర్ఆర్ దీనిపై ఒక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఒక వీడియో సందేశం ద్వారా, టీవీఎల్ (తెలుగు వీరా లేవరా) అనేది ఒక రాజకీయ పార్టీ కాదని ఆర్ఆర్ఆర్ స్పష్టం చేశారు. మతపరమైన అంశాలు, ఇతర సామాజిక సమస్యలకు సంబంధించి అన్యాయానికి గురవుతున్న ప్రజలకు న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఒక స్వచ్ఛంద వేదిక మాత్రమే ఇదని ఆయన పేర్కొన్నారు.
NEET-UG 2026: నీట్ రద్దు.. అందుబాటులోకి రీఫండ్ సదుపాయం.. చివరి గడువు మే 27, 2026
మే 3న నిర్వహించబడి, ఆ తర్వాత రద్దు చేయబడిన నీట్-యూజీ 2026 పరీక్షకు హాజరైన అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రీఫండ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష రుసుమును తిరిగి పొందడానికి విద్యార్థులు ఇప్పుడు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించవచ్చు. అధికారిక ప్రకటన ప్రకారం, నీట్-యూజీ 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్లో రీఫండ్ ఎంపిక అందుబాటులో ఉంచబడింది. పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వవచ్చు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కేటాయించిన రీఫండ్ లింక్ను యాక్సెస్ చేయవచ్చు.
సీఎం విజయ్ సలహాదారులలో తెలుగు వ్యాపారవేత్త విష్ణువర్ధన్ రెడ్డి
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్కు సలహాదారులలో ఒకరిగా విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక తెలుగు వ్యాపారవేత్త నియమితులయ్యారు. ఆయనతో పాటు, జాన్ అరోకియాసామిని కూడా తమిళనాడు ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. విష్ణువర్ధన్ రెడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లాలోని ఎర్రదొడ్డిపల్లి గ్రామం. ఆయన సుమారు పదిహేనేళ్ల క్రితం చెన్నైకి వలస వెళ్లి, అక్కడ తన గ్రానైట్ వ్యాపారాన్ని విస్తరించారు. ఆయన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా నేపథ్యం ఉంది.
ఇరాన్పై భీకర దాడులకు అమెరికా ప్లాన్... కుమారుడి పెళ్లికి దూరంగా ట్రంప్
ఇరాన్పై మరోమారు భీకర దాడులు జరపాలని అమెరికా భావిస్తోంది. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి ఓ క్షణంలోనైనా ప్రకటన వెలువడవచ్చని, ఒకవేళ ఈ ఒప్పందం ఖరారు కాకపోతే మాత్రం ఇరాన్పై దాడులతో విరుచకుపడాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈమేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి.
విమాన ప్రయాణాలకు పవన్ సొంత డబ్బునే వాడతారు.. జగన్కు షాకిచ్చిన నాదెండ్ల
ప్రైవేటు విమానాలను వినియోగించుకోవడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వైకాపా చీఫ్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్లను విమర్శిస్తున్న నేపథ్యంలో, జనసేన దీనిపై స్పందించింది. ఇప్పటివరకు తన వ్యక్తిగత విమాన ప్రయాణాల కోసం ప్రభుత్వ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని స్పష్టం చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు
హైదరాబాద్: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలతో కలిపి డాక్టర్ రెడ్డీస్గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన 'సెమాగ్లుటైడ్ బయోసిమిలర్' ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా’ (Obeda) బ్రాండ్ పేరుతో టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఇటీవల భారత్, కెనడాలలో విడుదల చేసిన జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల సిరీస్ తర్వాత ఈ టాబ్లెట్ ఆవిష్కరణ జరిగింది.
ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన డాక్టర్ అనూప్ మిశ్రా, డాక్టర్ సీమా గులాటిల పరిశోధన.. 24 వారాల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వల్ల కార్యనిర్వాహక పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర నిర్మాణంలో ఆశాజనక మార్పులు. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు.. ప్రీ-డయాబెటిస్తో బాధపడుతున్న మధ్యవయస్కులైన భారతీయుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది.
Home
Horoscope
Shorts
Photos
Videos