Photo Gallery %e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a1%e0%b0%b2%e0%b1%81 %e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a1%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d 2.htm

Notifications

ద్రావిడ్

క్రీడలు Even...

VIEW ALL
భారత్ - సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్

భారత్ - సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్

VIEW ALL
అనిల్ కుంబ్లే గ్యాలెరీ

అనిల్ కుంబ్లే గ్యాలెరీ

VIEW ALL
టీమ్ ఇండియా

టీమ్ ఇండియా

VIEW ALL
సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

VIEW ALL
సానియా మీర్జా ఫోటో గ్యాలెరీ

సానియా మీర్జా ఫోటో గ్యాలెరీ

VIEW ALL
టాటా ముంబై మారథాన్ 2026

టాటా ముంబై మారథాన్ 2026

VIEW ALL
సీసీఎల్ 5 ఫైనల్ తెలుగు వారియర్స్ అండ్ చెన్నై రైనోస్ మ్యాచ్ ఫోటోస్ - 2

సీసీఎల్ 5 ఫైనల్ తెలుగు వారియర్స్ అండ్ చెన్నై రైనోస్ మ్యాచ్ ఫోటోస్ - 2

VIEW ALL
సీసీఎల్ 5 తెలుగు వారియర్స్ అండ్ చెన్నై రైనోస్ మ్యాచ్ ఫోటోస్ -1

సీసీఎల్ 5 తెలుగు వారియర్స్ అండ్ చెన్నై రైనోస్ మ్యాచ్ ఫోటోస్ -1

VIEW ALL
తెలుగు వారియర్స్ వర్సెస్ ముంబై హీరోస్ మ్యాచ్ ఫోటోస్ - 2

తెలుగు వారియర్స్ వర్సెస్ ముంబై హీరోస్ మ్యాచ్ ఫోటోస్ - 2

VIEW ALL
తెలుగు వారియర్స్ వర్సెస్ ముంబై హీరోస్ మ్యాచ్ ఫోటోస్ - 1

తెలుగు వారియర్స్ వర్సెస్ ముంబై హీరోస్ మ్యాచ్ ఫోటోస్ - 1

VIEW ALL
తెలుగు వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ ఫైనల్ మ్యాచ్ ఫోటోస్ -2

తెలుగు వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ ఫైనల్ మ్యాచ్ ఫోటోస్ -2

VIEW ALL
తెలుగు వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ ఫైనల్ మ్యాచ్ ఫోటోస్ -1

తెలుగు వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ ఫైనల్ మ్యాచ్ ఫోటోస్ -1

24 యేళ్ళు శ్రమించి మోడీ నిర్మించుకున్న ఇమేజీ 2 వారాల్లో ధ్వంసమైంది : అరుంధతీ రాయ్

24 యేళ్ళు శ్రమించి మోడీ నిర్మించుకున్న ఇమేజీ 2 వారాల్లో ధ్వంసమైంది : అరుంధతీ రాయ్ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24 యేళ్లుగా శ్రమించి నిర్మించుకున్న ఇమేజీ రెండు వారాల్లో ధ్వంసమైందని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ అన్నారు. మోదీ 24 ఏళ్లుగా నిర్మించుకున్న ఇమేజీ రెండు వారాల్లో ధ్వంసమైంది. తన తల్లి మేరీరాయ్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ అరుంధతీ రాయ్ రాసిన 'మదర్ మేరీ కమ్స్ టు మీ' పుస్తకం హిందీ అనువాదం 'మెరీ మా, మెరీ గ్యాంగ్ స్టర్' ఆవిష్కరణ సభ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటరులో జరిగింది. సభికులతో కిక్కిరిసిన ఆ సభను ఉద్దేశించి ఆరుంధతి మాట్లాడారు. 'మనకుగానీ, దేశానికి గానీ ఏం జరగబోతోందో ఎవరికీ తెలియని సమయం. స్క్రిప్టు పూర్తిగా రాసేశారు. ఈ పరిస్థితుల్లోనే మరో వెయ్యేళ్లు బతకాల్సి ఉంటుందని జనం నమ్మసాగారు, కానీ, రెండు వారాల్లోనే ఈ పరిస్థితులు మూలాల నుంచి కదిలిపోయాయి.

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?