శుక్రవారం, 20 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
మంగళవారం, 24 జూన్ 2014 (09:34 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700 ఆర్నమెంట్ బంగారం ధర .26,400 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,900, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,500, వెండి కిలో ధర రూ.44,500గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,400, వెండి కిలో ధర రూ.44,800గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,710, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,650, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,450, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు అయిన విజయేంద్ర ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై నుంచి మాట్లాడుతూ... ఇన్నిరోజులుగా మనసులో దాచుకున్నాను. సందర్భం వచ్చింది కనుక చెప్పక తప్పడంలేదు.
'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్డేట్ (వీడియో)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ కళ్యాణ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. మార్చి 26వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి గురువారం కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలోని రెండో పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
Vishwak Sen : విశ్వక్సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ మరోసారి బౌండరీస్ ని దాటి ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్తో వస్తున్నారు. ఫలక్నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో #CULT తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?
రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి మేకర్స్ న్యూ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ను ఫిబ్రవరి 20న ఉదయం 9:35 గంటలకు విడుదల చేస్తామని టీం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన న్యూ పోస్టర్ అందరిలోనూ అంచనాల్ని పెంచేసింది. ఇందులో రాయ పాత్రలో యశ్ రక్తాన్ని ఏరులై పారించినట్టుగా కనిపిస్తోంది.
Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం
ఆర్యా హీరోగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి దశరథ్ క్లాప్ కొట్టారు. నిర్మాత విజయ భారతి కెమరా స్విచాన్ చేయగా, నిర్మాతలు టీంకు స్క్రిప్ట్ అందజేశారు. మూవీ యూనిట్ అందరూ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో దశరథ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్లో చేరారు.
మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్ను విడుదల చేసిన జైడస్
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్ అనేది పేటెంట్ పొందిన డిజైన్తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్హెల్డ్ పరికరం.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఈ నీటిని తాగితే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నిమ్మరసం శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మనీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది, తద్వారా కొత్త హుషారు వస్తుంది. గోరువెచ్చని నిమ్మకాయ నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది. కొత్తిమీరలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ డిప్రెసెంట్ గుణాలు బీపీని కంట్రోల్ చేయగలవు. ద్రాక్ష పండ్లలోని ఫాస్పరస్, పొటాషియం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా వుండటమే కాకుండా బీపీ అదుపులో వుంటుంది.