శుక్రవారం, 17 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
బుధవారం, 12 నవంబరు 2014 (19:24 IST)
మా ఆవిడ కంటే.. మా అత్త..?
"మీ ఆవిడ చాలా అందంగా ఉందిరా..!" అన్నాడు కొత్తగా పెళ్లైన రాజుతో గురు.
"మా ఆవిడేంటి.. రా బాబూ.. మా అత్తని చూసుంటే కళ్లు తిరిగి పడిపోతావ్!" అన్నాడు రాజు
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో కొన్ని చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక చర్యలు మరింతగా పెరిగిపోయాయి. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా పెట్రేగిపోతున్నారు. వైకాపాకు కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైకాపా నేత ఒకరు కోసేశాడు.
భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?
భార్య మార్పిడికి భార్యను బలవంతం చేశాడనే ఆరోపణలపై వ్యక్తిపై కేసు నమోదైంది. 2008 నుండి నిందితుడితో ఆమెకు వివాహం జరిగింది. ఈ ఇద్దరికి ఒక కుమార్తె వుంది. అయితే భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన జీవిత భాగస్వామిని కొట్టి, చిత్రహింసలకు గురిచేసి, అసభ్యకరమైన ఫోటోలను క్లిక్ చేయడంతో పాటు భార్య మార్పిడికి బలవంతం చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.
ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ తొలిసారి పెదవి విప్పారు. ఆ రోజు జరిగిన ఘటనను దురదృష్టకరంగా భావించిన ఆమె... ఈ ఘటనను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం నివాసంలో స్వాతి మలివాల్పై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ఆ రోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానని, పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఆర్ఆర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ+ కూటమి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలని ప్రజానీకం కోరుకుంటున్న నేపథ్యంలో ఏపీలో స్పష్టమైన ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు.
యాంకర్పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?
టీవీ ఛానల్ యాంకర్పై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రధాన అమ్మవారి ఆలయానికి చెందిన పూజారి తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూజరి పేరు కార్తీక్ మునిస్వామి. తనపై జరిగిన దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు
కరివేపాకు. ఈ ఆకులో చేసిన టీ తాగడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ టీ చుండ్రు, జుట్టు పల్చబడటం, కరుకుదనం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా ఈ కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము. కరివేపాకు టీ తాగితే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. ఈ టీ తాగడం వల్ల అందులో వుండే యాంటిఆక్సిడెంట్స్ చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. కరివేపాకు టీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాల్లో వాంతులయ్యేవారు కరివేపాకు టీ తాగితే మేలు కలుగుతుందంటున్నారు. మధుమేహం సమస్య వున్నవారికి కరివేపాకు టీ మంచి ఛాయిస్ అని చెపుతున్నారు.
వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. వేరుశనగ పప్పుల్లో గుండెకు మేలు చేసే కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా వుండాలంటే వేరుశనగ పప్పులు తింటుండాలి.
టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు. టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు, ముందుగా ఉన్న ఎసిడిటీ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ
శారీరక శ్రమ మెదడు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ మెదడును పునరుజ్జీవింపజేయడమే కాకుండా వృద్ధాప్యంతో వచ్చే అల్జీమర్స్ను నిరోధించవచ్చునని తేలింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ఎలుకల మెదడులోని వ్యక్తిగత కణాలలో జన్యువుల వ్యక్తీకరణపై దృష్టి సారించింది.
పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
వేప ఓ ఔషధ మూలిక. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో ఒకటి. ఆయుర్వేదంలో, వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా లేత ఆకులను 10-15 నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది. ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.