సంబంధిత వార్తలు
- ఈ-మార్కెటింగ్పై దృష్టి సారించండి: జగన్
- ఎవరు చెబితే జగన్ మూడునామాలు పెట్టుకున్నాడు?: రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్
- జగన్ ముఖంలో తపస్సు చేస్తే వచ్చే వెలుగు లాంటిది కనిపించింది: సజ్జల రామకృష్ణారెడ్డి
- మీతో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందన్న సంతోషం: జగన్తో మోడీ- video
- టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన జగన్
జగన్ ఇంట తీవ్ర విషాదం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు.
కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు.
2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.
తర్వాతి కథనం
