దేశంలో మరోమారు బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. ఒక రోజు తగ్గుతూ.. మరోరోజు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలుదార్లకు ఇది షాకింగ్గా వుంది. తాజాగా గురువారం కూడా పెరిగింది.