'డబుల్' మొనగాడు రోహిత్ : శ్రీలంక టార్గెట్ 393 రన్స్
ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఘోరంగా విఫలమైన టీమిండియా మోహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో జూలు విదిల్చింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోరు సాధించింది.
తర్వాతి కథనం
చరిత్ర సృష్టించిన రోహిత్ .. వన్డేల్లో "ఒకే ఒక్కడు"
- :
