-
ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్ను ప్రయోగించిన శత్రుదేశం
శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు భారత్ను లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీని టార్గెట్ చేస్తూ ఫతా-4 పేరుతో ... -
బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం నగరం, అక్కయ్య పాళెం పరిధిలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ దారుణహత్యకు గురయ్యారు. ... -
ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి
జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ... -
ప్రధాని మోడీ పొదుపు మంత్రం - ఎద్దుల బండిపై పోలీస్ కానిస్టేబుల్ బారాత్
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా మధ్యప్రాశ్చంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ కారణంగా ... -
తరుముకొస్తున్న సంక్షోభం - వర్క్ ఫ్రమ్ హోంపై సీఎం బాబు దృష్టి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. ముఖ్యంగా, ఈ ప్రభాదం భారత్పై ... -
కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్తో సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు
ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్లోని వాహనాల ... -
'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?
జన నాయగన్ నిర్మాతకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి పిలుపువచ్చింది. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లిన జన ... -
సూర్య నిర్మాతకు ఆర్థిక కష్టాలు.. విడుదలకు నోచుకోని 'కరుప్పు'
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం కరుప్పు. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఆర్జే బాలాజీ దర్శకుడు. డ్రీమ్ ... -
నల్లకోటు ధరించి న్యాయవాదిగా మారిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు?
వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ న్యాయవాదిగా మారారు. ఆ రాష్ట్రంలో ఇటీవల ... -
ఉత్కంఠకు తెర : కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్
కేరళ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిపై ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. ఆ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ను కాంగ్రెస్ ... -
హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు
హిందూ మతం అనేది ఒక జీవన విధానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హిందువునని నిరూపించుకోవడానికి రోజూ గుడికి వెళ్లాల్సిన ... -
ఇంధన పొదుపు .. కాన్వాయ్లోని వాహనాలు తగ్గించండి : చంద్రబాబు ఆదేశం
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గింపుపై కేంద్రం దృష్టిసారించింది. ఈ పొదుపు అంశంపై ప్రధాని ... -
ఇంధన సంక్షోభం - కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించిన ప్రధాని మోడీ
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల కారణంగా దేశంలో చమురు కొరత ఏర్పడివుంది. దీన్ని కొంతమేరకు తగ్గించేందుకు కేంద్ర ... -
భర్తతో విడిపోతున్న నటి మౌనీరాయ్.... స్పందించిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి మౌనీరాయ్ తన భర్త సూరజ్ నంబియార్తో విడిపోతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై మౌనీరాయ్ ... -
పరారీలో బండి సంజయ్ కుమారుడు.. పోలీసు విచారణకు డుమ్మా
తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ చిక్కుల్లో పడ్డారు. తన ... -
విశాఖను విశ్వనగరంగా చేస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
నవ్యాంధ్ర రాజధాని అమరావతినేకాకుండా ఐటీ నగరంగా గుర్తింపు పొందుతున్న విశాఖపట్టణంను కూడా విశ్వనగరంగా చేస్తున్నామని ఏపీ ... -
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెల్లడి... బాలికలదే పైచేయి
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను బుధవారం రిలీజ్ చేశారు. గత ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు ఈ పబ్లిక్ పరీక్షలను ... -
జ్యోతిష్యుడి నియామకం రద్దు చేసిన సీఎం విజయ్ సర్కార్
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రి ఓఎస్డీగా తన వ్యక్తిగత జ్యోతిషుడు ... -
దళిత డ్రైవర్ హత్య కేసు : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు
దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ప్రత్యేక కోర్టు ... -
పెద్ద దస్తగిరి హత్య కేసు : వైకాపా నేత నిత్యానంద రెడ్డి లొంగుబాటు
కడప రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైకాపా కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం ...