-
లక్షలకు లక్షలు పారితోషికం తీసుకున్న వరలక్ష్మి ప్రమోషన్కు డుమ్మా కొట్టారు.. (Video)
ప్రముఖ నటి వరలక్ష్మిపై 'పోలీస్ కంప్లైట్' చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన ఆరోపణలు చేశారు. లక్షలకు లక్షలు పారితోషికం ... -
కనకవర్షం కురిపిస్తున్న రామ్ చరణ్ 'పెద్ది'
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పెద్ది'. ఈ చిత్రం ఈ నెల 4వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ ... -
రివ్యూలు సామాన్య ప్రేక్షకులకు రక్షణ కవచంలా నిలుస్తాయి : రాంగోపాల్ వర్మ
ఒక సినిమా విడుదలైన తర్వాత ఆ చిత్రానికి రివ్యూ రాయడం కూడా ఒక రకమైన సామాజిక సేవేనని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ... -
మమతా బెనర్జీ ప్రధాని కావాలన్న ఎంపీ.. తిరుగుబాటు వర్గంలో చేరిపోయారు...
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆ ... -
చిత్రసీమలో నవశకాన్నిసృష్టించారు : ఎంకే స్టాలిన్
కోలీవుడ్ సినీ దర్శకుడు భారతీరాజా తనదైన భాషలో మాట్లాడి చిత్రసీమలో ఒక ప్రత్యేక శకాన్ని సృష్టించని తమిళనాడు మాజీ ... -
'నాకు నువ్వంటే ఇష్టం, నీ నటన నచ్చద'ని భారతీరాజా అనేవారు : రజనీకాంత్
దర్శక దిగ్గజం భారతీరాజా మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. భారతీరాజా ... -
పనిచేయడం ఇష్టంలేకుంటే సెలవుపెట్టి వెళ్లండి.. అధికారులకు మంత్రి నాదెండ్ల వార్నింగ్
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని మున్సిపల్ అధికారులకు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పని చేయడం ... -
దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళులు
ప్రముఖ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి సినీ రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ... -
ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీ - సుపరిపాలనే అతిపెద్ద పరీక్ష
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. భారత్లో సుధీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగిన రాజకీయ నేతగా ఆయన నిలిచారు. ... -
భాగస్వామితో గొడవపడిన గొరిల్లా... అచ్చం మనిషిలాగే దీర్ఘాలోచన (వీడియో)
సాధారణంగా మనుషుల మధ్య గొడవలు, అలకలు, కోపతాపాలు ఉంటాయి. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందడం సర్వసాధారణం. ... -
భార్య ప్రవర్తనపై అనుమానం.. తుపాకీతో కాల్చి చంపేసిన భర్త
భార్య ప్రవర్తనను అనుమానించిన భర్త... ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పోలీస్ ... -
పల్లె ప్రజల జీవనం - ప్రేమానుబంధాలు చూపించడంలో దిట్ట : పవన్ కళ్యాణ్
దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతిపై సినీ హీరో, పవర్ స్టార్, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం ... -
రణరంగంగా మారిన పశ్చిమాసియా - అమెరికా - ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు
పశ్చిమాసియా మరోమారు రణరంగంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధి సమీపంలో ... -
దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇకలేరు... అనారోగ్యంతో ఇంట్లో మృతి
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడుగా గుర్తింపు పొందిన భారతీరాజా ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ... -
ఉచిత బస్సు ప్రయాణంతో వ్యాపార నష్టాలు.. భార్య, కొడుకును హత్య చేసి చివరకు తానుకూడా...
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఇద్దరు వ్యక్తుల హత్యకు కారణమైంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం ... -
స్నేహితురాలి అంత్యక్రియల్లో బోరున విలపించిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బోరున విలపించారు. తమ కుటుంబానికి చెందిన చిరకాల మిత్రురాలు, అత్యంత ఆత్మీయురాలైన కుముద్ ... -
తెలంగాణాలో భారీ వర్షం : పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో పలు ప్రాంతాల్లో భారీ ... -
స్త్రీలను ఆకర్షణ వస్తువులుగా చూపిస్తున్నారు : నిత్యా మీనన్
స్త్రీలను ఆకర్షణ వస్తువులుగా చూపిస్తున్నారని ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ అన్నారు. ఈ తరహా విధానం కేవలం దక్షిణాదిలోనే ... -
జాన్వీ కపూర్ ట్రాక్ను తప్పుగా అర్థం చేసుకున్నారు : బుచ్చిబాబు
పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ ట్రాక్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అందువల్ల అవి వివాదాస్పదం కావడంతో ఆ సన్నివేశాలను ... -
ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు లేదు : టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్
కృత్రిమ మేథ (ఏఐ) వద్ద ఐటీ ఉగ్యోగులకు ఎలాంటి ముప్పు లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ...
