-
యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారు : పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ... -
ప్రయాణికులకు అలెర్ట్ : 18 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే
కాజీపేట - కొండపల్లి మార్గంలో ఇంటర్ లాకింగ్, ఇతర ఇంజనీరింగ్ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే రైళ్లలో 18 రైళ్లను దక్షిణ మధ్య ... -
కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ చెంప ఛెళ్లుమనిపించిన దండగుడు (వీడియో)
దేశ వ్యాప్తంగా సంచనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దిప్కేపై గుర్తు తెలియని ఓ దండగుడు దాడికి ... -
ప్రపంచంలో అతిపెద్ద మూడో స్టార్టప్ వ్యవస్థగా భారత్ : ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రపంచంలోనే మూడో ... -
ముంబైలో బుల్లితెర నటి సంచిత ఉగలే ఆత్మహత్య
బాలీవుడ్ బుల్లితెర ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. బుల్లితెర నటి సంచిత ఉగలే ఉత్మహత్య చేసుకుంది. పలు టీవీ సీరియళ్ళలో ... -
ఏపీ అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ... -
కాక్రోచ్ పార్టీని చూస్తే.. చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది.. : పవన్ కళ్యాణ్
తాను పార్టీ స్థాపించినపుడు అధికారం వస్తుందో రాదో కూడా తెలియదని, అపుడు తన మనసులో దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప మరో ఏ ఆలోచనా ... -
ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని కంపెనీల నియంత్రణలో ఉండకూడదు : సత్య నాదెళ్ల
కృత్రిమ మేథ వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని కంపెనీల నియంత్రణలోనే ఉండకూడదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. ... -
ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు : పాప్ సింగర్తో సహా ఆరుగురి దుర్మరణం
బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో రెండు హెలికాఫ్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అమెరికాకు ... -
ప్రజలు రమ్మంటున్నారు... రాజకీయాల్లోకి వస్తున్నా : రాఘవ లారెన్స్
ప్రజలు రమ్మంటున్నారు.. రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ అన్నారు. ప్రజలు, అభిమానుల ... -
సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్కు భయపడి క్షమాపణ చెప్పి ఉండాల్సిందికాదు : అనంత్ శ్రీరామ్
సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్కు భయపడి దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండాల్సింది కాదని ప్రముఖ సినీ గేయరచయిత అనంత్ ... -
ఉద్యోగి తీవ్రమైన అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగించడం సబబే : సుప్రీంకోర్టు
ఒక ఉద్యోగి తీవ్రమైన తప్పులు లేదా అక్రమాలకు పాల్పడితే ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం సబబేనంటూ దేశ అత్యున్నత ... -
'ఆకాశంలో ఒక తార' హీరోయిన్ స్నేహితురాలిపై అత్యాచారం
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ సినీ నటి అత్యాచారానికి గురైంది. ఆ నటికి ... -
ఐసీసీ టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్
ఐసీసీ టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును భారత్ చిత్తు చేసింది. ఈ ... -
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - పలు జిల్లాలకు హెచ్చరిక
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ... -
గెలిచినా ఓడినా నేర్చుకోవడం ఆపొద్దు : రష్మిక మందన్నా
విద్యార్థులకు ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా ఓ హితవు పలికారు. గెలిచినా ఓడినా నేర్చుకోవడం ఆపొద్దు అని పిలుపునిచ్చారు. ... -
రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఎన్డీయే
రాజ్యసభలో ఎన్డీయే బలం పెరుగుతోంది. మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలోకి రానుంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ... -
విడాకుల కోసం ఐదేళ్ల పోరాటం చేశారు.. హగ్ చేసుకుని ఐదు నిమిషాల్లో కలిసిపోయారు... (వీడియో)
ఓ జంట విడాకుల కోసం ఐదేళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. ఆర్థికంగా నష్టపోయారు. కానీ, ఓ చిన్న సంఘటనతో కేవలం ఐదు నిమిషాల్లో ... -
భారత డీఎన్ఏలోనే ఇన్నోవేషన్ ఉంది: ప్రధాని మోదీ
ఇన్నోవేషన్స్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ డీఎన్ఏలోనే ఆవిష్కరణలు ఉన్నాయని చెప్పారు. ... -
మమతా బెనర్జీనికి మరిన్ని కష్టాలు : లీగల్ నోటీసులు పంపిన టీఎంసీ నేతలు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ ...
