సంబంధిత వార్తలు
- పాకిస్థాన్ వైట్బాల్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు
- భారత్ నుంచి వీచే గాలుల వల్లే పాకిస్థాన్లో కాలుష్యం పెరిగిపోతుంది : పంజాబ్ మంత్రి
- అతి విశ్వాసంతో సొంత గడ్డపై చిత్తుగా ఓడిన భారత్ : బాసిత్ అలీ
- పాకిస్థాన్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్గా మహ్మద్ రిజ్వాన్
- ఆన్లైన్ ద్వారా పాకిస్థాన్ అమ్మాయితో బీజేపీ నేత నిఖా
పాకిస్థాన్ రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు.. 20మంది మృతి
Pakistan
సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో స్థానిక అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడుకు కారణం ఇంకా తెలియరాలేదు. అలాతే ఏ ఉగ్రవాద సంస్థా ఈ పేలుడుకు ఇంకా బాధ్యత వహించలేదు.
