వందశాతం లైకా షేర్లను కొనేసిన మాస్మోవిల్.. ఏంటి సంగతి?
Lyca
ఈ నేపథ్యంలో వున్నట్టుండి వందశాతం షేర్లను లైకా.. స్పెయిన్ సంస్థ మాస్మోవిల్ వద్ద విక్రయించడం జరిగింది. తద్వారా లైకా రూ.3,100 కోట్లను పొందింది. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు లైకా పేరిటనే టెలికాం సేవలు కొనసాగుతాయని సంస్థ ప్రకటించింది.
అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నామని.. టెలికాం రంగంలో ఉన్నత సేవలు అందించామని లైకా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం తమ షేర్లను ఇంకో కంపెనీకి అమ్మేయడంపై సానుకూలతనే లైకా ప్రకటించింది.
