బుధవారం, 1 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
CVR
Last Updated :
మంగళవారం, 31 మార్చి 2015 (14:21 IST)
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది..!
రాము: 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే!'
టీచర్: అందుకే స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్ని..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార వీడియోల స్కామ్ ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతో మంది మహిళలను ఆయన లైంగికంగా వేధిస్తున్న వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందలాది మహిళలతో ఉన్న అశ్లీల వీడియోలను ప్రజ్వల్ స్వయంగా వీడియోలు తీసినట్టు తెలుస్తుంది. ప్రజ్వల్పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా గత 2019-22 మధ్యకాలంలో ప్రజ్వల్ తనను ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురిచేశారని ఓ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెను సైతం వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ప్రజ్వల్ తండ్రి రేవణ్ణపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. రేవణ్ణ భార్య ఇంట్లో లేని సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ - జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మ్యానిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు.
బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్
బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని రక్షించేందుకు తమ పార్టీ, భారత కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. "ఈ రోజు దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరు నడుస్తోంది. ఒకవైపు రాజ్యాంగ పరిరక్షణలో నిమగ్నమై ఉన్న కాంగ్రెస్ పార్టీ, భారత కూటమి.. మరోవైపు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్లు.. మీకు ఏది లభించింది.
విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..
విజయవాడ నగరంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతదేహాలుగా కనిపించారు. ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు ఉండగా, ఇంటి బయట మరో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఉరేసుకున్న వ్యక్తి డాక్టర్ కావడం గమనార్హం. కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విజయవాడ పట్టణంలో ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ అనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కిసి గురునానక్ కాలనీలో ఉంటున్నారు. ఈయనకు భార్య ఉష (38), తల్లి రవణమ్మ (65), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహాన్ (8)లు ఉన్నారు. వీరిలో రవణమ్మ, ఉష, శైలజ, శ్రీహాన్లు ఇంటిలో రక్తపుమడుగులో విగతజీవుల్లో కనిపించారు.
కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్
పశ్చిమ ఆఫ్రికాలోని కోకో చెట్లను వేగంగా తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్ సోకనుంది. ఈ చెట్లు చాక్లెట్ తయారీకి అవసరమైన కోకో గింజలను ఉత్పత్తి చేస్తాయి. ఆశ్చర్యకరంగా, ప్రపంచంలోని చాక్లెట్లో సగం ఘనా, కోట్ డి ఐవోయిర్లోని కాకో చెట్ల నుండి వస్తుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప 2 . దీనికి సంబంధించిన తాజా అప్ డేట్ కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ అల్లు అర్జున్ లేటెస్ట్ పోస్టర్ ను విడుదలచేసింది. ఇటీవలే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ను హైదరాబాద్ శివార్లోని ఓ రిసార్ట్ లో చిత్రీకరించారు. ఇప్పుడు టాకీ పార్ట్ జరుగుతోంది.
విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం
తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన దర్శకులు, నిర్మాతలు తీస్తోన్న చిత్రాలు విజయాన్ని సాధిస్తున్నాయి. కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ట్ మేకర్స్ సమర్పణలో మద్దుల మదన్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సౌజన్య కావూరి నిర్మిస్తున్న ఈ మొదటి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెం.1కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలె మణికొండలోని శివాలయంలో జరిగాయి.
ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...
కృష్ణగాడి వీర ప్రేమ గాధ, ఎఫ్2 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటి మెహ్రీన్ తల్లి కాబోతోంది. ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా తల్లిని అవుతానని ఆమె ఇటీవల ప్రకటించింది. ఇది చాలా పెద్ద నిర్ణయం ఎందుకంటే మెహ్రీన్ ఒంటరి తల్లిగా ఎంపికైంది. ఇప్పుడు మెహ్రీన్ లాంటి మహిళలు వైద్యుల సహకారంతో తల్లులు కాగలుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ పని చేస్తున్నారు. మెహ్రీన్ తన నటనా జీవితాన్ని "కృష్ణగాడి వీర ప్రేమ గాధ" చిత్రంలో ప్రారంభించింది.
డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?
పుష్ప, యానిమల్ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సౌత్ ఇండియన్ స్టార్ రష్మిక మందన్న గత ఏడాది చివర్లో వివాదంలో చిక్కుకుంది. ఆమె పోలికతో కూడిన డీప్ఫేక్ వీడియో ఆన్లైన్లో కనిపించింది. ఇది సంచలనం రేపింది.
ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా హరిహర వీరమల్లు. గత ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ విడతలవారీగా జరుగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల బిజీలో వున్నారు. అయితే చేసిన షూటింగ్ దాదాపు మూడువంతులు పూర్తయింది. ఇప్పుడు తాజా అప్ డేట్ చిత్ర యూనిట్ ప్రకటించింది. ధర్మం కోసం యుద్ధం! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు. టీజర్ మే 2వ తేదీన ఉదయం 9:00 గంటలకు విడుదల కానుంది. అని కొత్త పోస్టర్ విడుదల చేశారు.