భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న ప్రచారంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయారు. ఫలితంగా సెన్సెక్స్ సూచీ ఏకంగా 2 వేల పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ కూడా 8100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పతనం కొనసాగే అవకాశం ఉండటంతో బాంబే స్టాక్ మార్కెట్లో ట్రెడింగ్ నిలిపివేశారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టిముట్టేసింది. దీంతో ప్రపంచ...