శనివారం, 4 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
సోమవారం, 1 డిశెంబరు 2014 (17:59 IST)
గంగా నది ఎక్కడ పుట్టింది?
మాస్టర్ : గంగా నది ఎక్కడ పుట్టింది.
లేపాక్షి : మీరు జాగ్రఫీ మాస్టారు, ఆ నది ఎక్కడ పుట్టిందో మీరు చెప్పాలి కానీ మేము కాదు..! ఖంగుతిన్నాడు మాస్టర్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఏపీ సీఎం జగన్కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నవ సందేహాలతో ఓ బహిరంగ లేఖ రాశారు. మొత్తం తొమ్మిది ప్రశ్నలను సంధించిన ఆమె.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుకుండా, సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? అని చెప్పారు.
ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో 454 మంది తమ ఎన్నికల అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్నికల సంఘం ప్రకారం, 318 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల కోసం తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, 49 మంది లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ నుండి వైదొలిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియగా, ఎన్నికల అధికారులు మంగళవారం ఆలస్యంగా వివరాలను విడుదల చేశారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?
కాపు ఉద్యమ నాయకుడు అని పేరున్న ముద్రగడ పద్మనాభం అకస్మాత్తుగా వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. వైసిపిలో చేరిన తర్వాత ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన గురిపెట్టారు. పిఠాపురంలో ఆయనను ఓడించి తీరుతామని ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కిర్లంపూడిలో విలేకరులతో మాట్లాడుతూ... ముఖానికి రంగులు వేసుకుని వచ్చేస్తే పిఠాపురం జనం ఓట్లు వేస్తారా? తన్ని తరిమేయడానికి సిద్ధంగా వున్నారంటూ చెప్పుకొచ్చారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేసారు.
కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బోరబండలోని రెండు పండ్ల గోదాముల్లో హైదరాబాద్ పోలీసుల వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించి ఇథిలిన్తో కృత్రిమంగా పండించిన సుమారు 4,800 కిలోల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని హెచ్ఎఫ్ నగర్లోని ఓ పండ్ల గోదాములో మేనేజర్గా పనిచేస్తున్న 40 ఏళ్ల మోయిజ్ను అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కృత్రిమంగా పండించిన మామిడి పళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ట్రేలో 20 కిలోల పండ్లను, పలు ఇథిలిన్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు పెన్షన్ల పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. పెన్షన్లను సకాలంలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథఅయంలో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లు అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించింది. దీంతో మే ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రబుత్వం ప్రటించింది. ఒకటో తేదీన పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. ఖాతాలు లేనివారికి ఇళ్లవద్దకే పంపిణీ చేస్తామని పేర్కొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?
చాలామందికి నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అలవాటు. ఐతే ఇలా ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి చాలా రకాలుగా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అజీర్ణం, పోషకాల శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఏమేమి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో కాఫీని తాగడం వల్ల మానసిక ఆందోళనకు దారి తీసే అవకాశం వుంటుంది. కాఫీలోని ఆమ్లత్వం వల్ల ఖాళీ కడుపుతో సేవించినప్పుడు, అది కడుపులోని ఎసిడిటీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాఫీలో టానిన్లు ఇనుము, కాల్షియంతో సహా కొన్ని పోషకాలను గ్రహించడం వల్ల సమస్యలు వస్తాయి.
వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?
వేసవిలో సపోటా జ్యూస్. సపోటాలో అనేక పోషకాలున్నాయి. ఇందులో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సపోటా జ్యూస్లో కాపర్, నియాసిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్లు అధికంగా ఉన్నాయి. సపోటాలో గల ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. సపోటా జ్యూస్ ఎఫెక్టివ్ జ్యూస్, ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. సపోటా జ్యూస్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది, మగవారికి శక్తినిస్తుంది. సపోటా జ్యూస్లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. హానికరమైన ఫ్రీరాడికల్స్ను నివారించి ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తిని సపోటా అందిస్తుంది. సపోటాలో వుండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్కి దూరం
వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి చాలామంది డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణానికి గురవుతుంటారు. దీనివల్ల గందరగోళం, మూర్ఛ, మూత్రవిసర్జన లేకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన, వేగవంతమైన శ్వాస, షాక్కి గురైతే వెంటనే వైద్య సహాయం పొందాలి. అసలు శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాము. బయటకు వెళ్లేటప్పుడు మీ వెంట మంచినీటి బాటిల్ని తీసుకుని దప్పికగా వున్నప్పుడు తాగుతుండాలి. కేలరీలను తగ్గించడానికి, శరీర బరువును నిర్వహించడానికి చక్కెర పానీయాల కంటే నీటిని ఎంచుకోండి. శీతల పానియాల కంటే మంచినీటిలో నిమ్మ, లేదా పండ్ల రసాన్ని తాగాలి. చల్లటి మంచినీటిని తాగాలనుకునేవారు కుండల్లోని మంచినీటిని తాగాలి. భోజనానికి ముందు గ్లాసు మంచినీటిని తాగాలి.
యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో ఎలా పెరుగుతుందో తెలుసుకుందాము. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు హైపర్యూరిసెమియా వస్తుంది. పెరిగిన యూరిక్ యాసిడ్ కారణంగా పైకి కనిపించే లక్షణాలలో అత్యంత సాధారణ లక్షణం గౌట్ ఒకటి. గౌట్ వల్ల కీళ్లలో నొప్పి, ఎరుపు, కీళ్ల వద్ద తీవ్రనొప్పి కలిగించే ఆర్థరైటిస్. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. పొత్తికడుపు నొప్పి, మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది, జ్వరం కూడా యూరిక్ యాసిడ్ పెరుగుదలకు సూచనలు కావచ్చు.
ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు
ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, విజయవాడ ప్రసూతి, గైనకాలజికల్ సొసైటీతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సహకారంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ఫెర్టిజ్ఞాన్" సదస్సును 2024 ఏప్రిల్ 28న నిర్వహించింది. సంతానోత్పత్తి పరిశ్రమకు ఒక ఆకృతిని అందించే కీలకమైన అంశాలను శోధించడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవనీయమైన వైద్యులు, నిపుణులు సమావేశమయ్యారు. ఈ సదస్సు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది, సంతానోత్పత్తి సంరక్షణ యొక్క వివిధ అంశాలపై సమగ్ర చర్చలకు ఒక వేదికను ఇది అందించింది.