మంగళవారం, 24 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 31 జనవరి 2019 (13:22 IST)
సంబంధిత వార్తలు
ప్రేమ పెళ్లి.. అనుమానం.. ఆఫీసుకు వెళ్లి మరీ వాగులాట.. చివరికి కత్తితో?
32 ఏళ్ల యువకుడితో 37 ఏళ్ల భార్య అక్రమ సంబంధం... పొడిచేశాడు...
తల్లిని చూసేందుకెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చిన భార్య.... ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త...
ఇంట్లో భార్యతో బెడ్ పైన ఇద్దరు అబ్బాయిలు ఆ స్థితిలో... భర్త ఏం చేశాడంటే...
పెరుగును చేర్చుకుంటే.. నెయ్యి వాసన వస్తుందా..?
నస పెట్టకుండా తినండి..?
భర్త: ఏమే.. పెరుగన్నంలో పెరుగు కనబడడం లేదేంటే..?
భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చెన్నై-హౌరా రైలు కింద పడి ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య
తిరుపతి జిల్లా, తడ మండలంలోని కొండూరు సమీపంలో సోమవారం ఉదయం చెన్నై-హౌరా రైలు కింద పడి ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, రైల్వే పట్టాలపై మృతదేహాలను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
పాకిస్తాన్తో ఉగ్రవాద సంబంధాలు.. ముగ్గురు వైజాగ్ వ్యక్తుల అరెస్ట్
పాకిస్తాన్లోని సూత్రధారులతో ఉగ్రవాద సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై, ఆంధ్రప్రదేశ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) విభాగం విజయవాడలో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. ఈ విషయమై విజయవాడలోని కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయబడింది. అందిన ఒక సమాచారం ఆధారంగా, సీఐ విభాగం అధికారులు వన్ టౌన్ ప్రాంతంలోని ఒక మతపరమైన ప్రదేశం నుండి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
పులిని పట్టుకునేందుకు అటవీ అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం డివిజన్లోని గంగవరం మండలం, పిదతమామిడి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒక పులిని తిరిగి పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. శాటిలైట్ కాలర్ అమర్చిన ఈ పులి, పగటిపూట ఎక్కువగా అటవీ కొండ ప్రాంతాలకే పరిమితమై ఉంటుందని, రాత్రి వేళల్లో బయటకు వస్తుందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆ పులి సమీప అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించి, ఒక పశువును చంపివేసినట్లు సమాచారం అందింది.
14 ఏళ్ల బాలికకు బాల్య వివాహం.. పదే పదే లైంగిక దాడి- 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
విజయనగరంలోని లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం, 14 ఏళ్ల బాలికకు బాల్య వివాహం జరిపించి, ఆమెపై పదేపదే లైంగిక దాడికి పాల్పడిన పి. ప్రేమ్ కుమార్ (22)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.న్యాయస్థానం అతనికి రూ.10,000 జరిమానా కూడా విధించింది.
గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...
గిల్లితే కాటేస్తా అనేది త్రాచుపాముకి సంబంధించినది. తన దారినే తనుపోతుంటే దాన్ని ఎవరైనా గిల్లితే మాత్రం చస్తానని తెలిసినా కాటు వేసేందుకు మాత్రం వెనకాడదు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అచ్చం అలాగే వుందని చెప్పుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే... హర్మూజ్ జలసంధిని 48 గంటల లోపుగా తెరవాలని లేదంటే భీకర దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు. 5 రోజుల పాటు ఇరాన్ పైన ఎలాంటి దాడులు చేయబోమని తెలిపారు. ఇరాన్ అధికారులతో తాము చర్చలు జరుపుతున్నామనీ, ఈ చర్చలు పురోగతి సాధించి ఫలితాలు సాధిస్తాయని వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు
వాపిలోని మెరిల్ వారి గ్లోబల్ హెడ్ క్వార్టర్ కు తాను మొదటి సారిగా వెళ్ళినప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనే విషయంలో హృదయపూర్వకంగా స్ఫూర్తిదాయకమైన చక్కని సంభాషణలో పాల్గొన్నారు. బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనేది మెరిల్ వారు ప్రజల ఆరోగ్య విషయంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ఒక ప్రజారోగ్య ప్రచారం, ట్రీట్మెంట్ జరూరి హై అనే నినాదంతో ఈ ప్రచారం రూపొందించబడింది, సరైన సమయంలో రోగ నిర్ధారణ, అధునాతనమైన వైద్య చికిత్సల అందుబాటును గురించి ప్రజలకు సరైన అవగాహన కలిగిస్తూ ఈ నినాదం ముందుకు సాగుతోంది.
మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?
మార్కెట్లలో చాలాచోట్ల నకిలీ కోడిగుడ్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ కోడిగుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్తో నకిలీ గుడ్డు పెంకులు తయారుచేస్తారు. గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని తెల్లసొనను సోడియం ఆల్జినేట్, అల్యూమ్, జెలటిన్, తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు, ఫుడ్ కలరింగ్తో తయారు చేస్తున్నారు. నకిలీ గుడ్డును గుర్తించడమెలాగో తెలుసుకుందాము. నకిలీ కోడిగుడ్ల పైపెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది. నకిలీ గుడ్లు నిజమైన గుడ్లు కంటే గట్టిగా ఉంటాయి. కోడిగుడ్డును షేక్ చేస్తే షెల్ లోపల నీరులా కదలాడుతున్నట్లుంటే అది నకిలీది.
డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ
ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది.
టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ రోజు ఒబెడా బ్రాండ్ పేరిట తమ ఇంజెక్టబుల్ సెమాగ్లుటైడ్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో టైప్ 2 మధుమేహ నిర్వహణ కోసం, అధునాతన జిఎల్ పి -1 రిసెప్టర్ అగోనిస్ట్ ఆధారిత చికిత్స లభ్యతను విస్తరించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. జెనరిక్ సెమాగ్లుటైడ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిజిసిఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్.