సోమవారం, 27 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 31 జనవరి 2019 (13:22 IST)
సంబంధిత వార్తలు
ప్రేమ పెళ్లి.. అనుమానం.. ఆఫీసుకు వెళ్లి మరీ వాగులాట.. చివరికి కత్తితో?
32 ఏళ్ల యువకుడితో 37 ఏళ్ల భార్య అక్రమ సంబంధం... పొడిచేశాడు...
తల్లిని చూసేందుకెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చిన భార్య.... ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త...
ఇంట్లో భార్యతో బెడ్ పైన ఇద్దరు అబ్బాయిలు ఆ స్థితిలో... భర్త ఏం చేశాడంటే...
పెరుగును చేర్చుకుంటే.. నెయ్యి వాసన వస్తుందా..?
నస పెట్టకుండా తినండి..?
భర్త: ఏమే.. పెరుగన్నంలో పెరుగు కనబడడం లేదేంటే..?
భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)
తన తల్లిదండ్రులు ఎంతకీ తనకు పెళ్లి చేయడం లేదని ఓ యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కాడు. తనకు పెళ్లి చేస్తానని మాట ఇస్తేనే అక్కడి నుంచి దిగుతానంటూ మొండికేశాడు. అతడికి నచ్చజెప్పేందుకు పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా అతడు వినలేదు. దాంతో అతడిని కిందకు దించేందుకు సిబ్బంది ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు ఆ టవర్ పైనుంచి జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్లో జరిగింది.
Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
తుఫాను మొంథా తీవ్రతరం కానుందని అంచనా వేస్తున్నందున, అక్టోబర్ 28న విశాఖపట్నంకు వెళ్లే, ఇంకా అక్కడి నుంచి బయలుదేరే 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు చేయబడ్డాయి. ఈ మేరకు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్. పురుషోత్తం మాట్లాడుతూ, మేము పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాము సేవలను తిరిగి షెడ్యూల్ చేయడానికి, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తున్నాము.. అని అన్నారు.
కరూర్ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ
కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం చెన్నైకి తిరుగుముఖం పట్టిన టీవీకే పార్టీ అధినేత విజయ్.. అక్టోబర్ 27న చెన్నై మహాబలిపురంలో కరూర్ బాధితులను కలిశారు. ఈ సందర్భంగా కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన విజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దుర్ఘటనకు క్షమాపణలు చెప్పారు. తప్పకుండా కరూర్ వచ్చి బాధితులను కలుస్తానని హామీ ఇచ్చారు. కరూర్ బాధిత కుటుంబ సభ్యులకు తప్పకుండా అండగా వుంటామని హామీ ఇచ్చారు.
నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...
మొంథా తుఫాను నత్తలా చాలా నెమ్మదిగా కదులుతూ వస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలి వస్తున్న తుఫాను ప్రస్తుతం కాకినాడకు 530 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంగా పెనుగాలులు వీచే అవకాశం వున్నట్లు అధికారులు తెలియజేసారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు ప్రజలను అప్రత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లా పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. రాజధాని అమరావతి చుట్టూ పరిపాలనను మెరుగుపరచడానికి పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల భాగాలను విలీనం చేయడం ఈ ప్రణాళికలో ఉంది. మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పుడు కనిగిరి, గిద్దలూరు, యెర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు ఉంటాయి. రంపచోడవరం, చింతూరు డివిజన్లను సమీప మండలాలతో కలిపి కొత్త రంపచోడవరం జిల్లాను ప్రతిపాదించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పింక్ రిబ్బన్కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి
హైదరాబాద్: అపోహలను పటాపంచలు చేస్తూ, ఆశను రేకెత్తిస్తూ వెల్నెస్ బజార్ (Wellness Bzaar) ఒక చైతన్యవంతమైన సాయంత్రాన్ని నిర్వహించింది. సత్త్వ నాలెడ్జ్ సిటీలోని ది క్వోరమ్ (The Quorum) వేదికగా బస్టింగ్ మిథ్స్, సేవింగ్ లైవ్స్ (Busting Myths, Saving Lives) పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా హాజరయ్యారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం, భయాన్ని పారదోలి సాధికారతను నింపింది. భారతదేశంలోని ప్రముఖ నిపుణులు రొమ్ము క్యాన్సర్పై ఉన్న అపోహలను తొలగించారు.
ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?
ఉప్పు శనగలు... వీటినే వేయించిన శనగలు లేదా పుట్నాలు అంటారు. ఇవి చాలా మందికి ఇష్టమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇవి పోషకాలతో సమృద్ధిగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉప్పు శనగలు తినడం వలన కలిగే ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శనగల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, శరీరానికి శక్తిని అందించడానికి చాలా అవసరం. మాంసాహారం తీసుకోని వారికి ఇవి మంచి ప్రొటీన్ వనరు. వీటిలో ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండటం వలన త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
గోధుమ పండితో తయారు చేసే వాటిలో చపాతీలు కూడా వుంటాయి. ఇవి ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో లేదా కొన్ని పరిస్థితులలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంది. అవేమిటో తెలుసుకుందాము. చపాతీలు తయారయ్యే గోధుమ పిండిలో గ్లూటెన్ అనే ప్రొటీన్ ఉంటుంది. సీలియాక్ వ్యాధి ఉన్నవారు గ్లూటెన్ను జీర్ణించుకోలేరు. చపాతీలు తింటే తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, పోషకాహార లోపం, ప్రేగులలో వాపు వంటి సమస్యలు వస్తాయి.
ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
చక్కెరను అతిగా వాడటం చాలామందికి అలవాటు. రుచికి సరిపడా వేసుకుంటే ఎలాంటి సమస్య వుండదు కానీ మోతాదుకి మించి చక్కెరను వాడితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుందంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల కాస్తంత చక్కెరను తగ్గించుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అంటున్నారు. అధిక చక్కెర రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. చక్కెర మానేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఫ్రక్టోజ్ అధికంగా ఉన్న చక్కెరను తగ్గించడం వల్ల కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.
మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
మసాలా టీ. ఈ టీలో ఉపయోగించే అల్లం, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాల వల్ల అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. మసాలా దినుసుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు, వైరస్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లం, ఏలకులు, లవంగాలు వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క వంటి మసాలాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.