గురువారం, 17 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 31 జనవరి 2019 (13:22 IST)
సంబంధిత వార్తలు
ప్రేమ పెళ్లి.. అనుమానం.. ఆఫీసుకు వెళ్లి మరీ వాగులాట.. చివరికి కత్తితో?
32 ఏళ్ల యువకుడితో 37 ఏళ్ల భార్య అక్రమ సంబంధం... పొడిచేశాడు...
తల్లిని చూసేందుకెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చిన భార్య.... ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త...
ఇంట్లో భార్యతో బెడ్ పైన ఇద్దరు అబ్బాయిలు ఆ స్థితిలో... భర్త ఏం చేశాడంటే...
పెరుగును చేర్చుకుంటే.. నెయ్యి వాసన వస్తుందా..?
నస పెట్టకుండా తినండి..?
భర్త: ఏమే.. పెరుగన్నంలో పెరుగు కనబడడం లేదేంటే..?
భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాకిస్థాన్కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) విషయంలో పాకిస్తాన్కు భారతదేశం బలమైన సందేశాన్నిచ్చింది. పాకిస్తాన్కు కాశ్మీర్తో ఉన్న ఏకైక సంబంధం అది చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో కాశ్మీర్ను పాకిస్తాన్ "జీవనాడి"గా అభివర్ణించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత భారత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. దీనికి ప్రతిస్పందనగా, ఒక విదేశీ భూభాగాన్ని పాకిస్తాన్ జీవనాధారంగా ఎలా పరిగణించగలమని భారతదేశం ప్రశ్నించింది.
నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అధికారిక ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా ఫైర్ అయ్యారు. గతం నుండి నేటి వరకు, కూటమి నాయకులు ఏడుకొండల వెంకటేశ్వరుడిని రాజకీయ కేంద్ర బిందువుగా ఎలా నిరంతరం ఉపయోగించుకుంటున్నారో చూస్తుంటే నవ్వాలో ఏడవాలో దిగ్భ్రాంతికరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఏమాత్రం కనికరం లేని కన్నతల్లి తన ఇద్దరు పిల్లలను నరికి చంపేసింది. నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో ఈ దారుణం జరిగింది. వేట కొడవలితో పిల్లలను నరికి చంపింది. ఆ తర్వాత ఆమె భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. చంపేసిన పిల్లల వయసు 7, 5 యేళ్ళుగా ఉంటాయని స్థానికులు తెలిపారు.
భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు
తమిళనాడులోని తెన్కాశిలో ఒళ్లు గగుర్పొడిచే హత్య జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ ఓ షాపుకి వెళ్లి నడిచి వస్తుండగా వారిని అడ్డగించారు నలుగురు వ్యక్తుల గ్యాంగ్. అనంతరం నలుగురూ కలిసి భార్యాభర్తల్లో భార్యను పక్కకు నెట్టి ఆమె భర్త తల నరికేసారు. ఈ హఠత్పరిణామానికి అతడి భార్య భీతిల్లిపోయింది. ఆమె కేకలు వేసి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేసే లోపుగానే దుండగులు నరికిన తలను తీసుకుని వెళ్లిపోయారు. సుమారు 8 కిలోమీటర్ల దూరంలో వున్న ఓ గుడి ద్వారం ముందు విసిరేసి వెళ్లిపోయారు. ఈ దారుణానికి పాల్పడిందెవరన్నది తెలియరాలేదు.
జైలులో ఉన్న ముస్కాన్ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో తన ప్రియుడుతో కలిసి భర్తను మట్టుబెట్టిన ముస్కాన్ అనే నిందితురాలు జైలులో ఉంది. కానీ ఆమె గర్భందాల్చింది. ఇపుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అన్నదానిపై చర్చ సాగుతోంది. మృతుడు సౌరభ్ రాజ్పుత్ కుటుంబీకులు కూడా ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!
ఈ రోజుల్లో, ఆరోగ్య సమాచారం కోసం ఆన్లైన్లో శోధించడం సర్వసాధారణం. ముఖ్యంగా, తల తిరుగు తున్నట్లు అనిపించినప్పుడు లేదా "చక్కర్" అనిపించినప్పుడు, ప్రజలు ఇంటర్నెట్లో వెంటనే సమా ధానాల కోసం వెతుకుతారు. ప్రజలు చేసే క్విక్ సెర్చ్ లెక్కలేనన్ని కథనాలు, వీడియోలను అందిస్తుంది, కానీ ప్రజలు తరచుగా వెర్టిగో లక్షణాలను డిజ్జినెస్ లేదా తలతిరగడం అని గందరగోళపడుతుంటారు. భారతదేశంలో దాదాపు 70 మిలియన్ల మందికి వెర్టిగో సంబంధిత లక్షణాలు ఉన్నాయి. స్వల్పకాలిక తలతిరుగుడులా కాకుండా, వెర్టిగో నిరంతరంగా ఉంటుంది, మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది
పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?
పెద్దఉల్లిపాయలో శరీరానికి మేలు చేసే పోషకాలు వున్నాయి. ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉల్లిపాయలు పేగు ఆరోగ్యానికి మంచివి ఎందుకంటే వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అధిక సల్ఫర్ కంటెంట్ కారణంగా క్యాన్సర్ను నివారిస్తుంది ఉల్లిపాయ శరీరం నుండి అనవసరమైన వ్యర్థాలను తొలగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది. ఉల్లిపాయలను మగవారు తింటుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది.
నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి
నిద్రలేమి. కొందరు ఎంతకీ నిద్రపట్టదు. అలాంటివారు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తింటుంటే అవి మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పాలకూరలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం మీకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిది. డార్క్ చాక్లెట్ కూడా మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు అవకాడోను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!
బెల్లం, తేనె ఈ రెండూ శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిల్లో ఆరోగ్యానికి పెంపొందించే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, నిపుణులు అంటుంటారు. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కారానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా బెల్లం, తేనెతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఈ రెండు పదార్థాలను ఉయోగిస్తారు. మరి, బెల్లం, తేనె ఈ రెండింటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది. వీటిలో బెస్ట్ అనే విషయం గురించే ఇపుడు మనం తెలుసుకుందాం.
కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?
చాలా మందిలో కిడ్నీలో రాళ్లు చేరుతుంటాయి. ఈ రాళ్ళను తొలగించుకునేందుకు వివిధ రకాలైన వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అస్సలు కిడ్నీలో రాళ్లు ఎలా చేరుతాయన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనిపై ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం.