Saturday, 16 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 16 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
వినోదం
హాస్యం
జోకులు
joke
Written By
Last Updated :
Monday, 1 April 2019 (13:35 IST)
పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?
Publish:
Mon, 1 Apr 2019 (13:27 IST)
Updated:
Mon, 1 Apr 2019 (13:35 IST)
google-news
తర్వాతి కథనం
టాలీవుడ్ ముదురు బ్యాచిలర్తో జోడీ కడుతున్న అక్కినేని కోడలు
:
తాజా వార్తలు
నెల్లూరులో నో, ఆన్లైన్లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు
ప్రతిఏటా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతుంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతారు. పార్టీకి దిశానిర్దేశం చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో భాగంగా ఈసారి మహానాడును నెల్లూరు జిల్లాలో భారీగా నిర్వహించాలని అనుకున్నారు. ఐతే ప్రధానమంత్రి ఇటీవలే దేశ ప్రజలు పొదుపు పాటించాలని సూచన చేసారు. దీనితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం వెంటనే తదనుగుణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈసారి మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేదిక ఏర్పాటు చేసి నిర్వహించాలని ఆయన సూచన చేసినట్లు సమాచారం.
తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో
మొన్న తమిళనాడు ఎన్నికల ఫలితాల దగ్గర్నుంచి నా చెవుల్లో ఒకటే ఊదర కొడుతున్నారు... అన్నా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినట్లయితే ఫలితం మరోలా వుండేదని అంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన జనసేన నాయకులతో మాట్లాడుతూ... మీరు అన్నది నిజమే. నాకు ఆఫ్షన్ వుండింది. కానీ ఏమాత్రం తేడా వచ్చినా వైసిపి అధికారంలోకి వస్తే ఇక ఎవరినీ బ్రతకనిచ్చే పరిస్థితి వుండదు. పైగా నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉద్దండ నాయకుడిని జైలులో చూసాను. అంత పెద్ద నాయకుడినే వాళ్లు వేధిస్తున్నారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆలోచనలో పడ్డాను
ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశంలో ఉన్న ఆస్తమా (ఉబ్బసం) వ్యాధిగ్రస్తులకు బత్తిన కుటుంబ సభ్యులు శుభవార్త చెప్పారు. జూన్ నెల 8వ తేదీన ఉబ్బసం రోగులకు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రతి యేటా హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాద్ పంపిణీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా, దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో
ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతోంది ఆ మహిళ. ఇంతలోనే వేగంగా రైలు వచ్చేసింది. దీనితో తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఫ్లాట్ఫాంకి రైలు ట్రాకుకి మధ్య పిల్లల్ని గట్టిగా హత్తుకుని కూర్చుంది. రైలు వేగంగా వారిని టచ్ చేస్తూ వెళ్లింది. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో వారు బైటపడ్డారు. ఈ ఘటన బీహారు రాష్ట్రంలోని సమిష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషనులో జరిగింది. ట్రాక్ దాటేందుకు కనీసం వంతెన కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషను దగ్గర జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత
మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణించిపోతున్నాయని తెలిపే ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని హయత్ నగర్ పోలీసు స్టేషను పరిధిలోని కొహెడ గ్రామంలో ఇలాంటి ఘటన జరిగింది. గ్రామంలో నివాసం వుండే గోవర్థన్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం సరిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా గోప్యంగా వుంచారు. ఇద్దరూ తమ మకాన్ని మార్చేసి సిటీకి దగ్గరలో వుంటున్నారు. వీరికి ఓ బిడ్డ పుట్టింది. ఐతే గోవర్థన్ డ్యూటీకి వెళ్లగానే తమ ఇంటికి సమీపంలో వున్న మరో వ్యక్తి సరితకు దగ్గరయ్యాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు
చెడు కొవ్వు లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఆంగ్లంలో LDL. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది కనుక బరువును కంట్రోల్ చేయాలి. పొగతాగేవారిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, తద్వారా గుండెపోటు అవకాశాలు ఎక్కువవుతాయి. రాత్రి పడుకునే ముందు లేదంటే ఉదయం వేళ పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటే అది కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సాయపడుతుంది.
మీ చాయ్: ఆంధ్రప్రదేశ్లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
ఆంధ్రప్రదేశ్లో అత్యంత విశ్వసనీయమైన, ఎక్కువమంది ఇష్టపడే తేయాకు బ్రాండ్ అయిన టాటా టీ చక్ర గోల్డ్ జెమిని, టీ నాణ్యత ప్రాముఖ్యత గురించి, కల్తీ లేదా కృత్రిమ రంగులు కలిపిన టీ పొడి వల్ల కలిగే ఆహార భద్రతా ప్రమాదాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, మార్కెట్లోని కొన్ని ప్రాంతాలలో రసాయన రంగులు కలిపిన టీలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.
వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు
విజయవాడలో తీవ్రమైన, అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వేసవిలో అధిక వడగాలులు, అధిక తేమ, దుమ్ముతో కూడిన వాతావరణ పరిస్థితులు వంటివి కనిపిస్తున్నాయి. వేగవంతమైన ఈ పర్యావరణ మార్పులు ఇప్పుడు ప్రజారోగ్యానికి, ముఖ్యంగా నేత్ర ఆరోగ్య పరంగా పెద్ద సవాలుగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎక్కువసేపు యూవీ కిరణాల బారిన పడటం, అధికమవుతున్న వాయు కాలుష్యం, నిల్వ నీటి సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల అన్ని వయసుల వారిలో నేత్ర ఉపరితలం, మొత్తం నేత్ర ఆరోగ్యం ప్రభావితం కావచ్చు.
మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?
ఇటీవలి కాలంలో చాలామంది గోధుమలతో చేసిన రోటీలను తినడం చేస్తున్నారు. ఐతే పరిమితికి లోబడి తింటే ఫర్వాలేదు కానీ మోతాదుకి మించి అదే పనిగా గోధు రోటీలను తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. గోధుమ రొట్టె అధికంగా తింటే అది శరీరంలో కార్బోహైడ్రేట్లను పెంచి శరీరంలో కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది. రోటీలు ఎక్కువ తింటే శరీరంలో వేడి ఉత్పత్తి పెరిగి అధిక చెమట పట్టడం, శరీరంలో నీటి కొరత ఏర్పడటం జరుగుతుంది. రోటీలు ఎక్కువగా తింటే వాటిలో వుండే అదనపు కార్బోహైడ్రేట్లు కొవ్వుగా మారుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం సమస్యలకు కారణమవుతుంది. గోధుమ రోటీలను అధిక మోతాదులో తింటే జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
వేసవిలో డీహైడ్రేషన్ రాకుండా వుండాలంటే...?
వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి చాలామంది డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణానికి గురవుతుంటారు. దీనివల్ల గందరగోళం, మూర్ఛ, మూత్రవిసర్జన లేకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన, వేగవంతమైన శ్వాస, షాక్కి గురైతే వెంటనే వైద్య సహాయం పొందాలి. అసలు శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాము. బయటకు వెళ్లేటప్పుడు మీ వెంట మంచినీటి బాటిల్ని తీసుకుని దప్పికగా వున్నప్పుడు తాగుతుండాలి. కేలరీలను తగ్గించడానికి, శరీర బరువును నిర్వహించడానికి చక్కెర పానీయాల కంటే నీటిని ఎంచుకోండి.
Home
Horoscope
Shorts
Photos
Videos