బుధవారం, 15 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 26 మార్చి 2019 (12:34 IST)
సంబంధిత వార్తలు
విద్యార్థులను లైంగికంగా వేధించిన టీచరమ్మ.. ఆపై సెల్ఫీలు తీసుకుంది..
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
వారు జ్ఞాపకం పెట్టుకోవడం లేదంటూ..?
నిర్మానుష్య ప్రాంతంలో శిష్యురాలిపై గురువు అత్యాచారం...
ప్లేన్లో చూపెట్టమంటారా..?
ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..?
టీచర్: రాము నీ లెక్కల పుస్తకమేది..
రాము: లేదు.. ఆత్మహత్య చేసుకుంది..
టీచర్: ఎందుకు..
రాము: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 35 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ కుమారులకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పి కామరాజుగా గుర్తించబడిన వ్యక్తిని కొంతమంది వేధిస్తున్నారని ప్రాథమిక సమాచారం సూచిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మీనా తెలిపారు. ఆరు సంవత్సరాల క్రితం కొంత వివాదం తరువాత అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకుందని మీనా చెప్పారు.
రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి
అక్టోబర్ 16న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఇలా పేర్కొన్నారు. రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి అని వెల్లడించారు.
ఆస్తుల పంపకంలో జగన్కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్
ఆస్తుల పంపకంలో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ తేరుకోలేని షాకిచ్చింది. జగన్, ఆయన భార్య భారతీ రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ పేర్లతో ఉన్న సరస్వతి పపర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల వివాదంపై ఈ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆస్తుల వ్యవహారంలో వైఎస్ విజయమ్మకు చెందిన 99.75 శాతం వాటాను యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అయితే, వాటాల బదలాయింపు లాంటి చర్యలకు పాల్పడరాదని ఇరు పక్షాలను ఆదేశించింది.
ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం
2040 నాటికి భారతీయులను చంద్రునిపైకి దింపాలనే లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించుకుందని, దాని తొలి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ గగన్యాన్ 2027లో ప్రారంభించబడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, 2026 నాటికి ముగ్గురు సిబ్బంది లేని గగన్యాన్ మిషన్లు సహా అనేక ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టులు ప్రస్తుతం జరుగుతున్నాయని నారాయణన్ అన్నారు.
చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా
చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అరుదైన ఖనిజాల విషయంలో చైనా పోకడ ఏమాత్రం బాగోలేదని తప్పుబట్టింది. చైనాలో దొరికే ఈ అరుదైన ఖనిజాలపై అక్కడి ప్రభుత్వం కట్టిడి చేస్తోందని, తద్వారా ప్రపంచ దేశాలపై ఆదిపత్యం చెలాయించేందుకు చైనా యత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ధోరణిని ఏమాత్రం సహించజాలమని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనాను ఎదుర్కోవాలంటే తమకు భారత్ సహాయం చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతుల వ్యవహారంలో భారత్పై అమెరికా కన్నెర్రజేసింది. భారీగా సుంకాల భారం మోపింది. అయితే, చైనా విషయంలో మాత్రం భారత్ తమకు సాయం చేయాలని కోరడం గమనార్హం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?
నిమ్మరసం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొందరికి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఇది పడకపోవచ్చు, వారి సమస్యలను మరింత పెంచవచ్చు. అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు నిమ్మరసం సేవించరాదు. నిమ్మరసం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది, ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి లేదా రిఫ్లక్స్ను ప్రేరేపించి ఈ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. నిమ్మరసంలోని ఆమ్లం ఇప్పటికే ఉన్న కడుపు పుండ్లను మరింత ఇబ్బంది పెట్టవచ్చు. నిమ్మరసం ఆమ్లత్వం కారణంగా పంటి ఎనామెల్ను దెబ్బతీస్తుంది, పళ్ళు సున్నితంగా మారవచ్చు.
ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు
ఈ రోజుల్లో చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులు చాలా వరకు కాలేయంపై పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఫ్యాటీ లివర్ను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం క్రమంగా ఆరోగ్యకరమైన బరువును తగ్గించుకోవడం. శరీర బరువులో 5% నుండి 10% తగ్గించుకుంటే కాలేయ కొవ్వు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వేగంగా బరువు తగ్గడం కంటే స్థిరమైన, నెమ్మదైన బరువు.. అంటే వారానికి అరకిలో నుండి కిలో వరకూ తగ్గడానాకి లక్ష్యంగా పెట్టుకోవాలి.
ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?
తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, దగ్గు వంటి వాటికి ఉపశమనం ఇస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. కలబందను ఫస్ట్ ఎయిడ్ కిట్ మొక్క అని కూడా అంటారు. దీని ఆకుల్లోని జెల్ కాలిన గాయాలు, చిన్నపాటి గాయాలు, చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. ఇది గాలిలోని బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికర రసాయనాలను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.
హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి
భారతదేశపు దిగ్గజ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, దేశవ్యాప్తంగా 300 మంది కార్డియాలజిస్టులతో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయాలను ప్రకటించింది. దీని ప్రకారం యువ భారతీయుల్లో గుండెకు సంబంధించిన తీవ్ర సమస్యలు, ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. ప్రారంభ దశలో హెచ్చరిక సంకేతాలపై చాలామందికి అవగాహన లేకపోవడం, ఆర్థిక సన్నద్ధత లేకపోవడం మరింత సమస్యాత్మకంగా ఉంటోంది. గత దశాబ్దకాలంగా గుండె సంరక్షణ విషయంలో నాటకీయ పరివర్తన చోటుచేసుకున్నట్లు సర్వే పేర్కొంది. హృద్రోగాలు యువ భారతీయుల్లో అత్యధికంగా పెరుగుతున్న తీరును ఈ అధ్యయనం తెలియజేసింది.
సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
క్వినోవాను సూపర్ ఫుడ్ అంటారు. ఎందుకంటే ఇందులో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. క్వినోవాలో ప్రోటీన్, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. వీటి కారణంగా కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలిగి, త్వరగా ఆకలి వేయదు. దీంతో తక్కువ ఆహారం తీసుకుని, కేలరీల వినియోగాన్ని తగ్గించుకుంటారు. ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. క్వినోవాలో అధిక ప్రోటీన్ ఉంటుంది. ప్రత్యేకంగా, శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి. శాకాహారులకు ఇది అద్భుతమైన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ను అందిస్తుంది.