మంగళవారం, 11 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 15 మార్చి 2019 (14:19 IST)
సంబంధిత వార్తలు
బ్యాగులో బాంబు వుందని జోక్ చేసింది.. అంతే.. కోర్టులో నిలబెట్టారు..
పాప్కార్న్ జంప్ చేస్తుందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
పెన్ను మర్చిపోయి వచ్చావా..?
భార్యాభర్తలు గొడవ మేలేరా?
ప్లేన్లో చూపెట్టమంటారా..?
రాము: షర్ట్కి మంచి క్లాత్ ఉంటే చూపించండి..
సేల్స్మేన్: ప్లేన్లో చూపెట్టమంటారా..
రాము: హెలికాఫ్టర్లో చూపించండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఔరంగజేబు సమాధానిని కూల్చివేయాలన్న బీజేపీ ఎంపీ.. మద్దతు తెలిపిన మహా సీఎం!!
మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉండగా, ప్రస్తుతం ఈ సమాధిని తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా, ఈ సమాధిని జేసీబీలతో కూల్చివేయాలంటూ బీజేపీకి చెందిన ఓ ఎంపీ డిమాండ్ చేశారు. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాత్రం మద్దతు ఇస్తూనే ఈ సమాధి తొలగింపు అన్నది జేసీబీలతోకాకుండా, న్యాయపరంగా తొలగించాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఔరంగజేబు సమాధి ఉన్న స్థలాన్ని జాతీయ పురావస్తు శాఖ (ఏఎస్ఐ) పరిధిలో ఉందని కాంగ్రెస్ గుర్తుచేసింది.
Amrutha’s Son: అమృత - ప్రణయ్ దంపతుల ముద్దుల కుమారుడు.. వీడియోలు వైరల్
అమృత - ప్రణయ్ల ప్రేమకథ, వివాహం, అతని మామ మారుతీ రావు నేతృత్వంలో జరిగిన ప్రణయ్ విషాద హత్య, నిజ జీవిత సినిమా కథాంశాన్ని పోలి ఉంటాయి. ఈ హత్య సెప్టెంబర్ 14, 2018న మిర్యాలగూడలో జరిగింది. ఆ సమయంలో, అమృత ఐదు నెలల గర్భవతి. ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేసుకుని తిరిగి వస్తుండగా ప్రణయ్పై దాడి చేసి హత్య చేశారు. ప్రస్తుతం, అమృత- ప్రణయ్ దంపతుల కుమారుడికి ఆరు సంవత్సరాలు, అమృత అతనితో హైదరాబాద్లో నివసిస్తోంది. తన భర్త హత్య తర్వాత తీవ్ర మానసిక క్షోభను భరించిన తర్వాత, అమృత క్రమంగా కోలుకుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
Amaravati: అమరావతి నిర్మాణానికి రుణాలు.. కేంద్రం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతును అందిస్తోందని, దాని నిర్మాణానికి రుణాలు పొందడంలో సహాయం చేస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థల నుండి తీసుకున్న రుణాలు ఆంధ్రప్రదేశ్ రుణ బాధ్యతల కింద లెక్కించబడవని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను రాష్ట్ర రుణ పరిమితుల్లో చేర్చరాదని కూడా పేర్కొంది.
కాల్ చేసిన 15 నిమిషాల్లోనే క్యాబ్ అంబులెన్స్... టోల్ ఫ్రీ నంబరు 1800 102 1298
ది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ జెంన్జో తాజాగా క్యాబ్ తరహాలో అంబులెన్స్ సేవలను ప్రవేశపెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేసిన కేవలం 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 450 నగరాల్లో 25 వేల అంబులెన్స్లను జెన్జో ప్రారంభించింది. అత్యవసర సమయాల్లో స్పందించే తీరు, ప్రథమ చికిత్స సీపీఆర్ శిక్షణ అందించేందుకు జొమాటో సహా ఇతర ఈ-కామర్స్ సంస్థలతో జట్టు కట్టినట్టు జెన్జో తెలిపింది.
సూర్యాపేటలో హత్య కేసు... ప్రణయ్ కేసులా భర్త హంతకులకు ఇలాంటి శిక్షలు విధించాలి: భార్గవి
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఒక పరువు హత్య కేసు నమోదైంది. బంతి అని పిలువబడే వడ్డకొండ కృష్ణ అనే యువకుడిని అతని భార్య కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. పిల్లలమర్రి గ్రామంలో నివసించే బంతి మాల సామాజిక వర్గానికి చెందినవాడు, అతని సన్నిహితుడు నవీన్ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. బంతి నవీన్ సోదరి భార్గవిని ప్రేమించి, ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, నవీన్ కుటుంబ సభ్యులు బంతి హత్యను ప్లాన్ చేసి అమలు చేశారని ఆరోపించారు. తరువాత అతని మృతదేహం పిల్లలమర్రి గ్రామ సమీపంలోని ముసి నది సమీపంలో కనుగొనబడింది. ఈ ఘటన తర్వాత, పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
అల్లం. దీనిని వాడుతుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం వినియోగిస్తుంటే కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. కడుపులో మంటను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. క్యాన్సర్ను నివారించడంలో సహాయపడవచ్చు. శరీర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆరోగ్య మెరుగుదల కోసం ప్రతిరోజూ 3-4 గ్రాముల అల్లం తీసుకోవడం సిఫార్సు చేస్తున్నారు.
కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి
రంగుల పండుగ అయిన హోలీ ఆనందం, ఐక్యత- సాంస్కృతిక చైతన్యం యొక్క సమయం. వసంతకాలం రాక, చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే వేడుక. గుజియాలు, మాల్పువాస్ వంటి తీపి ఆనందాల నుండి రుచికరమైన తండై, పసందైన స్నాక్స్ వరకు, వేడుకలలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ వేడుకల మధ్య మనం ఏమి తింటున్నామో గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆనందం, పోషకాహారం మధ్య పరిపూర్ణ సమతుల్యతను సాధించడానికి ఒక సులభమైన మార్గం కాలిఫోర్నియా బాదంను హోలీ వేడుకల్లో చేర్చడం.
వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.
Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?
ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ఉపకరణాల కారణంగా మానవీయ సంబంధాలు బలపడుతున్నాయో లేదో కానీ.. భార్యాభర్తల సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కనుమరుగవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని వెచ్చించే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది. స్మార్ట్ ఫోన్లలో సంసారం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా అనుబంధాలు సన్నగిల్లిపోతున్నాయి. సంపాదన కోసం ఆరాటం.. ఆడంబరాలకు ప్రాధాన్యంతో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతున్నాయి. ఫలితం నేరాల సంఖ్య పెరగడం. హత్యలు పెరిగిపోవడం.. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిపోతున్నాయి.
హైదరాబాద్లో అకింత్ వెల్నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన వెల్నెస్ నిపుణుడు గ్రాండ్మాస్టర్ అంకిత్ స్థాపించిన అంకితం అనే ప్రత్యేకమైన వెల్నెస్ సెంటర్ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్ సంపూర్ణ వెల్నెస్లో అగ్రగామి మైలురాయికి సాక్ష్యమివ్వనుంది. జూబ్లీ హిల్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. అంకితం కాలానుగుణమైన వెల్నెస్ సంప్రదాయాలతో అధునాతన శాస్త్రీయ పద్ధతులను ఏకీకృతం చేయడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సును పునర్నిర్వచించడం లక్ష్యంగా పెట్టుకుంది.