శుక్రవారం, 4 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 15 మార్చి 2019 (14:19 IST)
సంబంధిత వార్తలు
బ్యాగులో బాంబు వుందని జోక్ చేసింది.. అంతే.. కోర్టులో నిలబెట్టారు..
పాప్కార్న్ జంప్ చేస్తుందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
పెన్ను మర్చిపోయి వచ్చావా..?
భార్యాభర్తలు గొడవ మేలేరా?
ప్లేన్లో చూపెట్టమంటారా..?
రాము: షర్ట్కి మంచి క్లాత్ ఉంటే చూపించండి..
సేల్స్మేన్: ప్లేన్లో చూపెట్టమంటారా..
రాము: హెలికాఫ్టర్లో చూపించండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్
వైకాపాపై జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోమారు మాటల తూటాలు పేల్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడమని, 2029లో మీరెలా అధికారంలోకి వస్తారో చూస్తామని అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, రంపాలు తెస్తాం, కత్తులు కోస్తాం వంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. గత పాలకుల్లో ఇంకా రౌడీయిజం, గుండాయిజం చేయాలన్న ఆలోచనలు కనిపిస్తున్నాయని, సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టంచేశారు.
తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహంబూబాద్ వరంగల్, మహంబూబాద్, మహంబూదగూడెం, మెదక్, కామారెడ్డి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, అన్ని జిల్లాల్లోని విడివిడిగా ఉరుములతో కూడిన వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు (గంటకు 30–40 కి.మీ) కురిసే అవకాశం ఉంది.
జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది ముందుగా అనుకున్న దానికంటే ఒక వారం ఎక్కువ సమయం పాటు కొనసాగుతుంది. జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు సమావేశాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.
తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!
తెలంగాణా రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం గట్టి షాకివ్వనుంది. గత ఆరేళ్లుగా ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని 13 పార్టీల గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. గత ఆరేళ్ళుగా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా, కేవలం గుర్తింపు పార్టీలుగా కొనసాగుతున్నందున ఈ 13 పార్టీలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే అంశంపై ఆయా పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది.
జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య ఉన్న సంబంధాలు గత రెండేళ్లుగా చర్చనీయాంశంగా మారాయి. అధికార లేదా ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా జగన్ను విమర్శించే మొదటి వ్యక్తి షర్మిలే. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆమె ఏపీ రాజకీయాల్లోకి రావడమే కారణమని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు, ఒక ఆసక్తికరమైన పరిస్థితి బయటపడుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
తొలకరి జల్లులతో పాటు బత్తాయి పండ్లు కూడా వచ్చేస్తాయి. బత్తాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బత్తాయి రసం తాగితే జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది. గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.
పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చి టమోటాలు. వీటిని తినడం వల్ల వాటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి విటమిన్లు ఎ, సి, కె, అలాగే పొటాషియం, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. పచ్చి టమోటాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టమోటాలలోని పొటాషియం, ఫైబర్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టమోటాలలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్లతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమోటాలలోని విటమిన్ సి, లైకోపీన్ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా రక్షించడంలో, ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి.
జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు
జాయింట్స్ పెయిన్స్... కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తుంటాయి. కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆ నీటిని పోస్తే ఉపశమనం కలుగుతుంది. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకుంటుంటే సమస్యను దూరంగా పెట్టవచ్చు. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో కాపడం పెట్టాలి. మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి.
మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?
బాదం పప్పులు మహిళల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. గుండె ఆరోగ్యం, మెరుగైన చర్మం, జుట్టు, బరువు నిర్వహణలో సహాయం, మెరుగైన మెదడు పనితీరుతో సహా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బాదం పప్పులులోని మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు గుండెకు ఆరోగ్యకరమైనవి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బాదం పప్పులోని విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షించి ఆరోగ్యకరమైన మెరుపును ప్రోత్సహిస్తుంది. బాదం పప్పులోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడతాయి.
ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
దేశవాళీ ఆవు పాల నుండి స్థానిక పద్ధతిలో మట్టి కుండలో తయారుచేసిన అత్యుత్తమ నాణ్యత గల నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఈ నెయ్యి తినడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది. ఈ నెయ్యిని తీసుకోవడం వల్ల ముఖం చర్మం మెరిసిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ నెయ్యి కీలకంగా వుంటుంది. ఇది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. ఈ నెయ్యిని మితంగా తీసుకుంటే గుండెకు మంచిదని భావిస్తారు.