గురువారం, 12 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 13 మార్చి 2019 (15:33 IST)
సంబంధిత వార్తలు
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
పెన్ను మర్చిపోయి వచ్చావా..?
భార్యాభర్తలు గొడవ మేలేరా?
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
పోస్ట్బాక్స్లో వేశా టీచర్..!
పాప్కార్న్ జంప్ చేస్తుందా..?
చింటూ: బంటి.. పాప్కార్న్ స్టౌ మీద ఉన్నప్పుడు ఎందుకు జంప్ చేస్తుంటాయ్.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఓసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అసెంబ్లీ ఇమేజ్ను పెంచకపోయినా పర్లేదు.. అణగదొక్కే హక్కు ఎవరిచ్చారు.. స్పీకర్ ఫైర్
శాసనసభ్యులు సభ ప్రతిష్టను పెంచడంలో విజయం సాధించలేకపోయినా, ప్రజల దృష్టిలో దానిని అణగదొక్కే హక్కు వారికి లేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు గురువారం అన్నారు. బడ్జెట్ సెషన్ అల్లకల్లోలంగా ప్రారంభమైన తర్వాత ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. ఈ సమయంలో వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని నినాదాలు చేయడంలో, అధికారిక పత్రాలను చింపివేయడంలో మునిగిపోయారు.
YS Sharmila: అమరావతికి చట్టబద్ధత అంటూ డ్రామాలు ఆడుతున్నారు.. వైఎస్ షర్మిల
సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రూ. 33 వేల కోట్లతో వాటిని అమలు చేస్తున్నామని చెప్పడం పూర్తిగా బూటకమని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీ అడ్రస్ లేకుండా పోయిందని, తల్లికి వందనం కింద 20 లక్షల మంది విద్యార్థులను, అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులను మోసం చేశారని ఆరోపించారు. కోటి మంది మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే ఆడబిడ్డ పథకానికి దిక్కులేదని, కానీ ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
Forced Marriage: పోలీసు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వ్యక్తి కిడ్నాప్ చేశారు.. ఆపై పెళ్లి చేశారు..
పోలీసు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం అతడిని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Nara Lokesh: పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు.. నారా లోకేష్
రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. త్వరలోనే పనులు చేపడతామని అసెంబ్లీకి హామీ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో, ఎమ్మెల్యేలు విద్య, ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని, స్థానిక కళాశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
అయ్యా సీఎం సారూ, తిరుపతిలో పేదోళ్ల పిల్లల్ని వ్యభిచారంలో దింపుతున్నారు: మహిళ ఆక్రందన
తిరుపతిలో తను పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాననీ, తన బిడ్డను కొందరు కిడ్నాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించారంటూ ఓ మహిళ తీవ్ర ఆవేదనతో మీడియా ముందు చెపుతూ కనిపించింది. ఆమె మాట్లాడుతూ... నా బిడ్డను కాపాడంటూ పిచ్చికుక్కలా తిరిగాను. హోంమంత్రిని మూడుసార్లు కలిసాను. నా కూతుర్ని గత రెండేళ్లుగా బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించి చేయిస్తున్నారు. పవన్ కల్యాణ్ను కలవనివ్వడంలేదు. నా కుమార్తెను కాపాడాలంటూ పోలీసు అధికారులకు చెప్పాను. అయ్యా సీఎం సారూ... తిరుపతిలోని పేదోళ్ల ఆడపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. వారిని కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి బలవంతంగా దించుతున్నారు. మీరే కాపాడాలి అంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దానిమ్మ పువ్వు కషాయానికి అంత శక్తి వుందా?
దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దానిమ్మ పువ్వును చూర్ణం చేసి అర ఔన్సు తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారవుతుంది. దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే మహిళల్లో పలు రుగ్మతలను నిరోధించవచ్చు. దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి కలుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి దానిమ్మ పూలకు వుంది.
ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స
సికింద్రాబాద్: వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమనే భయాన్ని చెదరగొడుతూ, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే 72 ఏళ్ల వృద్ధురాలికి విజయవంతంగా చికిత్స అందించినట్లు సికింద్రాబాద్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కొన్ని నెలలుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చిన్న పని చేసినా ఆయాసం, తీవ్ర అలసట వంటి సమస్యలు ఉండేవి. మొదట వీటిని వయస్సు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేశారు. అయితే పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన
హైదరాబాద్: రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో వెల్నెస్ బజార్... ఫ్లో-ది లాంజివిటీ డైలాగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 7, 2026న హైదరాబాద్లోని కోరమ్ క్లబ్లో జరిగిన ఈ సదస్సులో... దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులైన రక్త ప్రవాహం, రక్తనాళాల ఆరోగ్యం గురించి చర్చించడానికి ప్రముఖ వైద్యులు, నివారణ ఆరోగ్య నిపుణులు ఒకే వేదికపైకి వచ్చారు.
గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గేందుకు వాడే మాత్రలను పరగడుపున.. అంటే ఖాళీ కడుపుతో వేసుకోవడమే సరైన పద్ధతి. దీనికి కారణం ఏంటంటే... ఈ మందులోని పదార్థం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఆహారం తీసుకోకముందే ఇది రక్తంలోకి చేరితేనే ఆహారం తిన్నప్పుడు విడుదలయ్యే యాసిడ్ను ఇది సమర్థవంతంగా అడ్డుకోగలదు. పరగడుపున ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కొత్తగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే సాధారణంగా ఈ మందు వల్ల కొందరిలో తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు లేదా నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మందు స్వభావం వల్ల కలిగేవే తప్ప, పరగడుపున వేసుకోవడం వల్ల కలిగేవి కావు.
జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది
శరీరంలో కొవ్వు పేరుకునిపోయి ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే కొవ్వు కరిగిపోతుంది. జీరా వాటర్ తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్కి వుంది.