గురువారం, 4 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 4 మార్చి 2019 (13:10 IST)
సంబంధిత వార్తలు
పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి మృతి.. పరీక్షలకు భయపడి మరో విద్యార్థి?
ఫీజు రీయింబర్స్మెంట్పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?
బీటెక్ విద్యార్థులు గంజాయిని విక్రయించడానికి పాల్పడ్డారు..
కడపలో టెన్త్ విద్యార్థినిపై రేప్... సహవిద్యార్థితో కలిసి పూర్వవిద్యార్థి ఘాతుకం
చెరువు కట్టపై బర్త్డే పార్టీ.. నలుగురు డిప్లొమా విద్యార్థుల మృతి.. ఎలా?
పోస్ట్బాక్స్లో వేశా టీచర్..!
టీచర్: వాసు.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం..
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ..
వాసు: రాసి పోస్ట్బాక్స్లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం నాడు స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన పెంచలయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాంటూ వారికి భరోసా ఇచ్చారు. తను వున్నా లేకున్నా మీ బిడ్డలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేను లేదంటే నా కుమార్తెలు బాధ్యత తీసుకుని చదివిస్తారని హామీ ఇచ్చారు. బాధలో వున్న కుటుంబాన్ని ఆదుకునేందుకు మావంతు సాయంగా రూ. 10 లక్షలు ఇస్తున్నామనీ, ఒక అన్నయ్యగా భావించి ఈ సాయాన్ని తీసుకోమ్మా అని డబ్బులు అందించారు.
యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)
యమలోకం అంటే ప్రాణం పోయిన వ్యక్తి మాత్రమే, అది కూడా ఎంతో పాపం చేసిన వ్యక్తి అక్కడికి చేరుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రోడ్లపై, అందునా హైదరాబాద్ నగర రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను నిలుపుదల చేసేందుకు యమధర్మ రాజు యమలోకానికి నాలుగు రోజులు శెలవు పెట్టి వచ్చారు. రోడ్డు భద్రతపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా, కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురవారెడ్డి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?
భర్త చనిపోయిన స్త్రీ, భర్తతో విడాకులు తీసుకున్న సగటు స్త్రీల బ్రతుకులు మోడులా మారిపోయి కనిపిస్తుంటాయి. భర్త లేని స్త్రీ అంటే చాలా చులకన. భర్త లేని లోటును భర్తీ చేసే మగతోడు దొరికితే, ఆ తోడుతో ఆమె హాయిగా జీవిస్తుంటే జీర్ణించుకోలేని జనం కూడా వుంటారు. ఇలాంటి విషాదకర ఘటన ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్రానికి చెందిన సోనీకి 12 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వారికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె వున్నారు. ఐతే ఆరేళ్ల క్రితం సోనీ భర్త జబ్బు చేసి అనారోగ్యంతో మరణించాడు.
దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...
బంగారం. దొంగల భయంతో బంగారాన్ని చాలామంది పాతదిండ్లు, మంచాల కింద, బియ్యం డ్రమ్ములు, పాత పుస్తకాల అలమరాలు... ఇలా ఎక్కడైతే పనికిరాకుండా పాతవి వుంటాయో అక్కడ దాచి పెడుతుంటారు. మధురైలో తంగం అనే మహిళ తన కుమార్తె వివాహం కోసం కొనుగోలు చేసిన 25 తులాల బంగారాన్ని జాగ్రత్తగా ఎక్కడ దాచాలా అని ఆలోచించి చివరికి పాత మంచంపైన మట్టిగొట్టుకుపోయి వున్న దిండులో ఆ బంగారాన్ని దాచింది. వివాహం కనుక ఇంటిని శుభ్రం చేయడంతో గంపెడు చెత్త వచ్చింది.
కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...
ఈమధ్య కాలంలో గుండెపోటు సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో విషాదకర సంఘటన ఎల్బీ నగర్ పోలీసు స్టేషనులో జరిగింది. స్టేషనులో ఎస్సైగా పనిచేస్తున్న 58 ఏళ్ల సంజయ్ సావంత్ రోజు మాదిరిగానే నిన్న స్టేషనుకు వచ్చాడు. రాత్రయ్యాక తనకు కాస్త అలసటగా వుందనీ, బెడ్ పైన కాస్త విశ్రమించి వెళ్తానంటూ తోటి ఉద్యోగులతో చెప్పాడు. దాంతో ఆయనను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఐతే ఈరోజు ఉదయం సంజయ్ లేవకుండా అలాగే బెడ్ మీద పడుకుని వుండటాన్ని గమనించిన సిబ్బంది ఆయనను నిద్ర లేపే ప్రయత్నం చేసారు. ఐతే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?
మసాలలో ధనియాలను వాడుతుంటారు. ధనియాల తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గర్భవతులు తమ ఆహారంలో ధనియాలు తీసుకోవడం వల్ల గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.
డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?
డయాబెటిస్. ఈ వ్యాధి ఇప్పుడు మరింతగా విజృంభిస్తోంది. వ్యాయామానికి అవకాశం లేని ఉద్యోగాలు, అందులోనూ తీవ్రమైన ఒత్తిడితో ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ్యాధి బారిన పడినవారు దీనిని అదుపులో పెట్టేందుకు ఆచరించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలను అధికంగా తీసుకుంటూ వుండాలి. కూరలో తక్కువ పిండిపదార్థం, కార్బోహైడ్రేట్లు వుంటాయి కనుక ఎక్కువ కూర తక్కువ అన్నం తినాలి. రాత్రి అల్పాహారంతో పాటు బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. జొన్నరొట్టెకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటే ప్రయోజనం వుంటుంది.
World AIDS Day 2025, ఎయిడ్స్తో 4 కోట్ల మంది, కరీంనగర్లో నెలకి 200 మందికి ఎయిడ్స్
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రపంచ హెచ్ఐవి మహమ్మారి ఇంకా ముగియలేదు. 2024 చివరి నాటికి సుమారు 4 కోట్ల మంది HIVతో నివసిస్తున్నారని అంచనా. వీరిలో 65% మంది ఆఫ్రికన్ దేశాల్లోనే వున్నారు. 2024లో 6,30,000 మంది HIV సంబంధిత కారణాల వల్ల మరణించారని, కొత్తగా 13 లక్షల మందికి ఎయిడ్స్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరంగా నెలకి 200 మందికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మారుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అగ్రస్థానంలో వుంది. 2015లో 2.3 శాతం వుండగా 2024 చివరి నాటికి అది 0.2గా వున్నది. 2024లో HIVతో నివసిస్తున్న ప్రజలందరిలో, 87% మందికి వారి స్థితి తెలుసు. 77% మంది యాంటీరెట్రోవైరల్ థెరపీని పొందుతున్నారు.
winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?
జామ ఆకుల కషాయం. అధికబరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు జామ ఆకుల టీని తాగితే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాము. గుప్పెడు జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి. ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది. జామ ఆకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని కరిగించే శక్తి దీనికి ఉంది. జామ ఆకుల టీ తీసుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు. జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.