మంగళవారం, 17 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 4 మార్చి 2019 (13:10 IST)
సంబంధిత వార్తలు
పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి మృతి.. పరీక్షలకు భయపడి మరో విద్యార్థి?
ఫీజు రీయింబర్స్మెంట్పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?
బీటెక్ విద్యార్థులు గంజాయిని విక్రయించడానికి పాల్పడ్డారు..
కడపలో టెన్త్ విద్యార్థినిపై రేప్... సహవిద్యార్థితో కలిసి పూర్వవిద్యార్థి ఘాతుకం
చెరువు కట్టపై బర్త్డే పార్టీ.. నలుగురు డిప్లొమా విద్యార్థుల మృతి.. ఎలా?
పోస్ట్బాక్స్లో వేశా టీచర్..!
టీచర్: వాసు.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం..
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ..
వాసు: రాసి పోస్ట్బాక్స్లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
గన్తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...
కొందరు యువతీ యువకులు రీల్స్ వ్యామోహంలో పడి ప్రాణాలు కోల్పోతున్నాడు. తాజాగా ఓ వ్యక్తి గన్తో రీల్స్ చేశాడు.. చివరకు ఆ గన్లోని బుల్లెట్కు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తూర్పు ఢిల్లీలో జరిగింది. మృతుడుని పవన్గా గుర్తించారు.
ముంబైలో ఓ ముద్దు.. లిఫ్టులో 36 ఏళ్ల మహిళ ఓ వ్యక్తికి ముద్దెట్టింది.. వీడియో వైరల్
ముంబైలో ఓ ముద్దు సంచలనానికి దారి తీసింది. ఈ సంఘటన జరిగి మూడు మాసాలైంది. కానీ ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. 2026 జనవరిలో, 36 ఏళ్ల మహిళ తన నివాస భవనంలోని లిఫ్ట్లోకి ప్రవేశించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న సమయంలో, ఒక అపరిచిత వ్యక్తి కూడా లిఫ్ట్లోకి అడుగుపెట్టాడు. లిఫ్ట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో వారి సంభాషణ మొత్తం రికార్డ్ అవుతోందన్న విషయం తెలియకుండానే, వారిద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టినట్లుగా కనిపించి, లిఫ్ట్ లోపల ఏకాంతంగా గడిపారు. దాదాపు మూడు నెలల పాటు, ఈ సంఘటన గురించి ఆ మహిళకు తెలియకుండా ఉంది.
హైదరాబాదులో 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్, ఎలాంటి దమ్ బిర్యానీ పెడుతున్నార్రా అయ్యా
హైదరాబాద్ అనగానే హైదరాబాద్ దమ్ బిర్యానీ గుర్తుకు వస్తుంది. పని మీద హైదరాబాద్ నగరం వెళ్లినవారు రెస్టారెంట్లలో లొట్టలేసుకుంటూ ఈ దమ్ బిర్యానీని తినకుండా వుండరు. ఇప్పుడు అలాంటి బిర్యానీలో కుళ్లిన చికెన్ ముక్కలు వేసి తయారుచేస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం... తాజాగా జిహెచ్ఎంసి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీల్లో 800 కిలోల కుళ్లిన చికెన్ లభ్యం కావడమే. సికిందరాబాదులోని పార్సీగుట్టలోని చికెన్ సెంటర్లో తనిఖీలు నిర్వహించగా ఆ షాపులో ఏకంగా 800 కిలోల చికెన్ కుళ్లిన స్థితిలో కనబడింది. ఈ చికెన్ను వైన్ షాపులు, రెస్టారెంట్లకు షాపు యజమాని అమ్ముతున్నట్లు తేలింది.
టీవీకే నేత నోటిదూల.. రజనీకాంత్ ఫ్యాన్స్ విజయ్కి ఓటేస్తారా?
కోలీవుడ్ స్టార్ విజయ్ తాను నిజంగానే రాజకీయాల్లో ఒక అనుభవం లేని వ్యక్తిని అని నిరూపించుకుంటున్నారు. విజయ్ బాలనటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి అగ్రశ్రేణి సినీ హీరోగా మారారు. ఆ తర్వాత, రాజకీయాల పట్ల ఆసక్తి పెరగడంతో ఆయన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. విజయ్ టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఏప్రిల్ 2026లో తమిళనాడు రాజకీయాల్లో అధికారికంగా అడుగుపెట్టనుంది. ఇప్పటికే, కరూర్ తొక్కిసలాట ఘటన, తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారం, నటి త్రిషతో వివాహేతర సంబంధం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలు విజయ్ను వెంటాడుతున్నాయి.
విశాఖ గంగవరంలో సైకో, పోలీసు జీపు వేసుకుని రోడ్డుపై వీరంగం, చెరువులో దూకి... video
మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నవారు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివారిని సైకోలు అంటుంటారు. విశాఖపట్టణంలో ఇలా వింతగా ప్రవర్తించే ఓ వ్యక్తి పోలీసు పెట్రోల్ వాహనాన్ని దొంగిలించి కారు, ఆటోలను ఢీకొట్టాడు. అతడు నడుపుతున్న జీపును పోలీసులు వెంబడిస్తుండటంతో వాహనాన్ని వదిలేసి చెరువులో దూకేసాడు. దీనితో అతడిని బైటకు తీసుకుని వచ్చేందుకు దాదాపు 3 గంటల పాటు అగ్నిమాపక దళం మరియు పోలీసులు శ్రమించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం
హైదరాబాద్: శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, దాత అయిన డాక్టర్ కె. అంజిరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా, ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ అంజిరెడ్డి మెమోరియల్ లెక్చర్ నాల్గవ ఎడిషన్ను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్(డాక్టర్ రెడ్డీస్) ఈరోజు నిర్వహించింది. ఆయన జీవితం, వారసత్వం యొక్క ప్రధాన స్తంభాలను ప్రతిబింబించేలా, సైన్స్, సొసైటీ- సస్టైనబిలిటీ (సైన్స్, సమాజం, స్థిరత్వం) నినాదంగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా 2023లో ఈ ఉపన్యాస సిరీస్ను ప్రారంభించాయి.
శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?
అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది బొద్దుగా వుంటే మంచిది అనుకుంటారు కానీ ఎత్తు తగిన బరువుకి మించి వుంటే అది అనారోగ్యానికి మూలకారణం అవుతుంది. అధికబరువు తెచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. శరీర అదనపు బరువు మధుమేహం 2 ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్యలు అధికబరువు వల్ల వస్తాయి. అధిక రక్త కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు వ్యాధి వస్తుంది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధికి మూలకారణం ఇదే అవుతుంది. కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం వుంటుంది.
ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి
కిడ్నీ సమస్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఈ సమస్య రాకుండా వుండాలంటే.. దుంపలు వంటివి తీసుకుంటుండాలి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి. కొబ్బరి నీరు, దోసకాయ రసం, చెర్రీస్ కూడా మేలు చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునేందుకు ఇంకా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు క్యాలీఫ్లవర్, బ్లూబెర్రీలు వంటివి తీసుకుంటుండాలి. శారీరక శ్రమను దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి. పొగత్రాగే అలవాటు వున్నవారు దాన్ని మానేయాలి.
శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?
బాడీ మసాజ్. కనీసం 15 రోజులుకోసారైనా శరీర మర్దన చేయాలి. ఇందుకోసం ఉపయోగించే నూనెలు చర్మంలోకి చొచ్చుకుపోతాయి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. ఏ నూనెలు మర్దనకు ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఆలివ్ నూనెతో చేసే మసాజ్ చాలా నెమ్మదిగా చర్మంలోకి శోషించబడుతుంది. కొబ్బరి నూనె తేలికైనది, జిడ్డు లేనిది, త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. తీపి బాదం నూనె తేలికపాటి తీపి సువాసనతో కూడిన లేత పసుపు నూనె. అవోకాడో నూనెలో సహజ రబ్బరు పాలు ఉంటాయి కాబట్టి దీనికి అలెర్జీ వున్నవారు ఈ నూనెకి దూరంగా వుండాలి.
పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?
పొట్టకు మసాజ్ చేసే సంప్రదాయం చాలా ఏళ్లుగా ఉంది. ఆయుర్వేదంలో పొట్టకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అవుతాయి, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. పొట్టకు రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్, అపానవాయువు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.