బుధవారం, 15 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 4 మార్చి 2019 (13:10 IST)
సంబంధిత వార్తలు
పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి మృతి.. పరీక్షలకు భయపడి మరో విద్యార్థి?
ఫీజు రీయింబర్స్మెంట్పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?
బీటెక్ విద్యార్థులు గంజాయిని విక్రయించడానికి పాల్పడ్డారు..
కడపలో టెన్త్ విద్యార్థినిపై రేప్... సహవిద్యార్థితో కలిసి పూర్వవిద్యార్థి ఘాతుకం
చెరువు కట్టపై బర్త్డే పార్టీ.. నలుగురు డిప్లొమా విద్యార్థుల మృతి.. ఎలా?
పోస్ట్బాక్స్లో వేశా టీచర్..!
టీచర్: వాసు.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం..
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ..
వాసు: రాసి పోస్ట్బాక్స్లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కుమార్తెకు జ్ఞానబోధ చేయడంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విఫలమయ్యారు : టీఎంసీ ఎంపీ
భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ జ్ఞానబోధ చేస్తుంటారు. కానీ, పిల్లలకు మాత్రం ఆ అంశంపై కనీస విషయాలు బోధించలేదు పాపం. నోయిడా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్గా ఉన్న ఆయన కుమార్తెకు న్యాయపరమైన నిరసనలు ఎలా ఎదుర్కోవాలో తెలియదు. సిగ్గుచేటు అంటూ మొయిత్రా దుయ్యబట్టారు.
APSDMA: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు.. 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోని 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 73 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ ఒక అధికారిక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
టీడీపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులను ప్రకటించింది. ఇందులో భాగంగా నారా లోకేష్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ కొత్త కమిటీలను ఖరారు చేశారు.
లిఫ్ట్ వచ్చిందని లోపల అడుగుపెట్టాడు, 3 అంతస్తుల నుంచి కింద పడి స్పాట్ డెడ్, వీడియో
ఇటీవలి కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఇవి జరుగుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని వాపిలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ తెరిచి అందులో అడుగు వేసిన వృద్ధుడు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో షేర్ అవుతోంది. వీడియోలో కనబడుతున్న దృశ్యాలను చూస్తే... ఓ వృద్ధుడు బ్యాగులు తీసుకుని లిఫ్ట్ వద్దకు వచ్చాడు. అక్కడ కొంచెం చీకటిగా అనిపిస్తోంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి బ్యాగులు తీసుకుని వచ్చాడు. ఐతే సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్ పైకి రాలేదు.
పాత డీఎంకేను చూస్తారు.. కేంద్రం మూల్యం చెల్లించుకోక తప్పదు: ఎంకే స్టాలిన్ హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వాన్ని డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గట్టిగా హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఆయన తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం మొండిగా ముందుకు పోతోందని, తద్వారా భాలీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, హిందీ వ్యతిరేక ఉద్యమంలో పోరాటం చేసిన పాత డీఎంకేను మళ్లీ చూస్తారని ఆయన హెచ్చరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?
వేసవి కాలం వచ్చేసింది. వీటితో పాటు పుచ్చకాయలు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పుచ్చకాయలు ముందుగానే పండేందుకు పచ్చివాటికి ఇంజెక్షన్లు తదితర పద్ధతులను పాటించడం ద్వారా మార్కెట్లో అమ్ముతున్నారు. వీటి కారణంగా పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి తలనొప్పి రావడం అనేది అందరికీ జరగదు, కానీ కొందరిలో ఇది కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా సైంటిఫిక్ మరియు ఆరోగ్యపరమైన కొన్ని కారణాలు ఉన్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
వేసవికాలంలో పుచ్చకాయలు మార్కెట్లలోకి వచ్చేస్తాయి. వీటిలో 90 శాతం నీరు వుంటుంది. ఇవి రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తాయి. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది.
మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?
చాలా మందికి మోచేతుల కిందవుండే చర్మ నల్లబడిపోయి కనిపిస్తుంది. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, స్కిన్ స్పెషలిస్టులు మాత్రం ఇందుకు చిన్న చిట్కాలు చెబుతున్నారు.
కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కన్సార్టియం ఆఫ్ అక్రిడిటెడ్ హెల్త్కేర్ ఆర్గనైజేషన్స్(కాహో) నిర్వహిస్తోన్న భారతదేశపు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ నాణ్యత సదస్సు అయిన కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుండి 12, 2026 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రభావవంతమైన శాస్త్రీయ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ నెట్వర్కింగ్ అవకాశాలు, పరిశోధకులు, వైద్య నిపుణులచే పోస్టర్ ప్రదర్శనలు కూడా ఉంటాయి, ఇవి వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించటంతో పాటుగా విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహిస్తాయి.
ఈ 5 జ్యూస్లు ఆరోగ్యానికి వరం
ఇటీవలి కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే వివిధ రకాల రసాలు (Juices) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కో రసం అందించే ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొత్తిమీర రసం (Coriander Juice) జీర్ణక్రియ: గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డీటాక్స్: శరీరంలోని భార లోహాలను (Heavy metals) తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం: రక్తశుద్ధి చేయడం ద్వారా మొటిమలు తగ్గడానికి, చర్మం మెరవడానికి తోడ్పడుతుంది.