గురువారం, 12 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 మార్చి 2019 (14:27 IST)
సంబంధిత వార్తలు
ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో సముద్రం వెళ్లారు.. ఏం జరిగిందో తెలుసా..?
నిర్మానుష్య ప్రాంతంలో శిష్యురాలిపై గురువు అత్యాచారం...
అమావాస్య రోజున మాత్రమే అలా చేస్తారు..
పబ్జీ గేమ్తో పిచ్చెక్కిపోతున్న పిల్లలు... పెద్దలూ చూస్కోండి జాగ్రత్త
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో చెప్పండి..
పిల్లలు: అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..
టీచర్: ఆ...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలను తీసిన పాఠశాల బస్సు, నాన్నతో పాటు బండెక్కారు...
బెంగళూరులో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల పైకి పాఠశాల బస్సు దూసుకువచ్చి ప్రాణాలు తీసింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కళ్లెదుటే తన కన్నబిడ్డలు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు విడిచారు. దుకాణంలో పాలు కొనుగోలు చేసేందుకు ఉదయాన్నే తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు ఆ తండ్రి. ఆయన బిడ్డలిద్దరూ తండ్రి వెళ్తున్న బైకుపై ఎక్కారు. రోడ్డుపైకి వచ్చేసరికి ఎదురుగా మలుపులో స్కూలు బస్సు వస్తూ కనిపించింది. దీనితో ఆయన తన బైకును ఆపేసాడు. ఐతే బస్సు డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంగా నడుపుతూ వాహనం పైకి ఎక్కించేసాడు.
లక్కీ డ్రా పథకం.. కోట్లాది ప్రజాధనం స్వాహా.. అంబటికి బెయిల్ మంజూరు
పీపీపీ కేసులో వైకాపా నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు కావడంతో వైయస్ఆర్సిపి కేడర్ సంబరాలు చేసుకుంటున్నాయి. సత్తెనపల్లి పోలీసులు అంబటిపై మరో పిటి వారెంట్ దాఖలు చేశారు. 2023 సంక్రాంతి సందర్భంగా అంబటి రాంబాబు లక్కీ డ్రా పథకంలో పాల్గొన్నారని, దాని ద్వారా ఆయన కోట్లాది ప్రజాధనాన్ని స్వాహా చేశారని సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది.
శబరిమల బంగారు దుర్వినియోగ కేసు.. వాసుకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు
కేరళలోని కొల్లంలోని విజిలెన్స్ కోర్టు బుధవారం శబరిమల బంగారు దుర్వినియోగ కేసులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు కమిషనర్ ఎన్ వాసుకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు చేసింది. సిట్ అరెస్టు అయిన 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైన తర్వాత ఈ ఉపశమనం లభించింది. ఈ నిందితుడికి బెయిల్ను పొందేందుకు చట్టబద్ధంగా అర్హత కల్పించింది.
అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన.. నారా లోకేష్- పవన్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో వైసీపీ అధినేత జగన్ స్వయంగా సమావేశానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్న గందరగోళం, ఉద్రిక్తతల మధ్య ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు.
పెళ్లయి 3 నెలలే, గడ్డి మందు తాగి టెక్కీ సూసైడ్, కారణం ఏంటి?
పెళ్లయిన 3 నెలలకే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వివాహిత గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మందమర్రి పట్టణానికి చెందిన శ్రావణి హైదరాబాదులో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఈమెకి 3 నెలల క్రితం మంచిర్యాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రంజిత్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. రంజిత్ తన ఉద్యోగాన్ని హైదరాబాదుకి మార్చుకుని ఇద్దరూ ఒకేచోట వుండేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు శ్రావణి హైదరాబాదులోని ఓ హాస్టల్లో వుంటూ ఉద్యోగం చేస్తోంది. మంగళవారం రాత్రి యధావిధిగా పనులు ముగించుకుని తన గదికి వచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దానిమ్మ పువ్వు కషాయానికి అంత శక్తి వుందా?
దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దానిమ్మ పువ్వును చూర్ణం చేసి అర ఔన్సు తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారవుతుంది. దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే మహిళల్లో పలు రుగ్మతలను నిరోధించవచ్చు. దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి కలుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి దానిమ్మ పూలకు వుంది.
ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స
సికింద్రాబాద్: వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమనే భయాన్ని చెదరగొడుతూ, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే 72 ఏళ్ల వృద్ధురాలికి విజయవంతంగా చికిత్స అందించినట్లు సికింద్రాబాద్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కొన్ని నెలలుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చిన్న పని చేసినా ఆయాసం, తీవ్ర అలసట వంటి సమస్యలు ఉండేవి. మొదట వీటిని వయస్సు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేశారు. అయితే పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన
హైదరాబాద్: రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో వెల్నెస్ బజార్... ఫ్లో-ది లాంజివిటీ డైలాగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 7, 2026న హైదరాబాద్లోని కోరమ్ క్లబ్లో జరిగిన ఈ సదస్సులో... దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులైన రక్త ప్రవాహం, రక్తనాళాల ఆరోగ్యం గురించి చర్చించడానికి ప్రముఖ వైద్యులు, నివారణ ఆరోగ్య నిపుణులు ఒకే వేదికపైకి వచ్చారు.
గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గేందుకు వాడే మాత్రలను పరగడుపున.. అంటే ఖాళీ కడుపుతో వేసుకోవడమే సరైన పద్ధతి. దీనికి కారణం ఏంటంటే... ఈ మందులోని పదార్థం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఆహారం తీసుకోకముందే ఇది రక్తంలోకి చేరితేనే ఆహారం తిన్నప్పుడు విడుదలయ్యే యాసిడ్ను ఇది సమర్థవంతంగా అడ్డుకోగలదు. పరగడుపున ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కొత్తగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే సాధారణంగా ఈ మందు వల్ల కొందరిలో తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు లేదా నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మందు స్వభావం వల్ల కలిగేవే తప్ప, పరగడుపున వేసుకోవడం వల్ల కలిగేవి కావు.
జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది
శరీరంలో కొవ్వు పేరుకునిపోయి ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే కొవ్వు కరిగిపోతుంది. జీరా వాటర్ తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్కి వుంది.