శుక్రవారం, 28 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 మార్చి 2019 (14:27 IST)
సంబంధిత వార్తలు
ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో సముద్రం వెళ్లారు.. ఏం జరిగిందో తెలుసా..?
నిర్మానుష్య ప్రాంతంలో శిష్యురాలిపై గురువు అత్యాచారం...
అమావాస్య రోజున మాత్రమే అలా చేస్తారు..
పబ్జీ గేమ్తో పిచ్చెక్కిపోతున్న పిల్లలు... పెద్దలూ చూస్కోండి జాగ్రత్త
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో చెప్పండి..
పిల్లలు: అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..
టీచర్: ఆ...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సూట్కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!
బెంగుళూరు నగరలోని హుళిమావులో ఒక ఇంట్లో సూట్కేసులో ఓ మహిళ మృతదేహం లభించింది. ఇది స్థానికంగా కలకలం రేపగా, ఈ కేసులో మృతురాలి భర్తను పూణెలో పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలిని గౌరీ అనిల్ సంబేకర్ (32)గా గుర్తించారు. ఆమె భర్త రాకేశ్ సంబేకర్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా, నిందితుడుని పూణెలో అదుపులోకి తీసుకున్నారు. కట్టుకున్న భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు మృతురాలి తల్లిదండ్రులకు చేసిన ఘాతుకాన్ని పోలీసులకు చెప్పడం గమనార్హం. మహారాష్ట్ర పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్థానిక పోలీసుకు తెలియజేశారు. వారు హుటాహుటిన గౌరీ నివాసానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)
తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపిపెట్టింది. ఆ తర్వాత తాను కూడా ఆరగించింది. ఈ ఘటలో ముగ్గురు పిల్లుల ప్రాణాలు కోల్పోగా, ఆ తల్లి మాత్రం ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటుచేసుకుంది.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మంగళవారం ఇరువైపుల వాదనలు ముగిశాయి. బెయిల్ మంజూరు చేస్తే వల్లభనేని వంశీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించింది. వంశీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)
విజయనగరంలో, ఆగి ఉన్న లారీ ట్రక్కులో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకోవడానికి డ్రోన్ నిఘాను ఉపయోగించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, చాలా మంది వ్యక్తులు ఖాళీ లారీని ఆక్రమించుకుని ట్రక్కు కార్గో ప్రాంతంలో పేకాట ఆడుతున్నారు. లారీ ట్రక్ లోపల పేకాట ఆడుతుండగా.. డ్రోన్ దృశ్యాలను క్యాప్చర్ చేసింది. డ్రోన్ ఆధారాల ఆధారంగా, మఫ్టీలో వెళ్లిన అధికారులు వేగంగా లోపలికి వెళ్లి, వాహనాన్ని చుట్టుముట్టి, పేకాట ఆడిన వారిని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు చెందిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను బహిర్గతం చేయడంలో, అరికట్టడంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు.
Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?
విజయవాడలోని ఎ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయన తరువాత సభలో ప్రసంగించారు. "మేము పేద ముస్లిం కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తాము. తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఎల్లప్పుడూ ముస్లిం సమాజానికి మద్దతు ఇస్తుంది. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణను మేము నిర్ధారిస్తాము. నా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను 40 సంవత్సరాలుగా ఇఫ్తార్ వేడుకలకు హాజరవుతున్నాను. రంజాన్ క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతనను ప్రతిబింబించే పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసం అంతా కఠినమైన ఉపవాసాలు పాటించే నా ముస్లిం సోదరుల భక్తిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది పవిత్ర సంప్రదాయం. రంజాన్ సందర్భంగా ముస్లింలు సమాజ సంక్షేమం కోసం ప్రార్థిస్తారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారు పేదలకు మద్దతు ఇవ్వాలని ఖురాన్ బోధిస్తుంది.." అని చంద్రబాబు నాయుడు అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?
రక్తపోటు తక్కువగా ఉంటే (హైపోటెన్షన్), సాధారణ లక్షణాలు తలతిరగడం, అస్పష్టమైన దృష్టి, అలసట, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛపోవడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. లోబీపి లక్షణాల గురించి మరింత విపులంగా తెలుసుకుందాము. తలతిరగడం అనేది చాలా సాధారణ లక్షణం, కూర్చుని పైకి లేచినా, బెడ్ పైనుంచి త్వరగా లేచినప్పుడు సంభవిస్తుంది. తక్కువ రక్తపోటు వల్ల మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, ఇది తాత్కాలిక దృష్టి సమస్యలకు దారితీస్తుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవచ్చు. దీని వలన అలసట, బలహీనత అనిపిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?
మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారంలో భాగంగా పుచ్చకాయను మితంగా తినవచ్చు, కానీ తినే మోతాదు, పరిమాణాలను గుర్తుంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో జత చేయాలి. అప్పుడే పుచ్చకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరంగా వుంటుంది. పుచ్చకాయలో అధిక GI (72) ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెరలో వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. కానీ దీనికి తక్కువ GL (120 గ్రాములకు సుమారు 5) ఉంటుంది, అంటే ఇది అందించే చక్కెర పరిమాణం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. పుచ్చకాయను మధుమేహానికి అనుకూలమైన ఆహారంలో భాగం చేయవచ్చు, దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో పుచ్చకాయ తినడం చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది.
రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి
అమరావతి: కాలిఫోర్నియాలోని బాదం పప్పు బోర్డు నేడు వివాంతా హోటల్లో "రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులు: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడటానికి సహజ విధానం" అనే శీర్షికతో విశిష్ట పరిజ్ఞానంతో కూడిన సెషన్ను నిర్వహించింది. ఈ సెషన్లో న్యూట్రిషన్-వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణ స్వామి; ప్రముఖ భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత, వ్యవస్థాపకురాలు ప్రజ్ఞా అయ్యగారి సహా గౌరవనీయమైన ప్యానెలిస్టులు పాల్గొన్నారు. వారు బుద్ధిపూర్వక ఆహార ఎంపికలు, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు
మీరు మీ ఆహారంలో ఆలివ్ నూనెను కూడా చేర్చుకోవచ్చు, దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న నూనె. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి ధమనుల పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు
ఋతువులు మారుతున్న వేళ, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఉత్తమ ఆకృతిలో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. మీ రోజువారీ భోజనంలో బాదం, కాలానుగుణ పండ్లు, కూరగాయలు వంటి సహజ ఆహారాలను చేర్చుకోవడం వల్ల మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. సీజనల్ ఫ్లూ, అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే నాలుగు శక్తివంతమైన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు గురించి చూస్తే., బాదం: బాదం కేవలం రుచికరమైనది మాత్రమే కాదు.