శుక్రవారం, 27 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 29 మార్చి 2019 (13:05 IST)
సంబంధిత వార్తలు
బిస్కెట్ ప్యాకెట్ దొంగలించిన పాపానికి చంపేశారు..
కుమారస్వామి, వానపాము, యడ్యూరప్ప,.. వీరిలో రైతు స్నేహితులు ఎవరు?
పదో తరగతి విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లిన ఇన్విజిలేటర్?
పరీక్ష వ్రాసిన విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లి ఏం చేసాడంటే..?
ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..?
సినిమాకు వెళ్ళావటగా..?
టీచర్: ఏంట్రా గోపి.. తలనొప్పి.. దగ్గు.. అని బడి మానేసి సినిమాకు వెళ్ళావటగా..?
గోపి: అవును టీచర్.. సినిమా యాడ్స్లో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
No lockdown in India: భారతదేశంలో లాక్ డౌన్.. అవన్నీ వదంతులే.. కేంద్ర మంత్రి హర్దీప్ క్లారిటీ
భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని, వదంతులు వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు బాధ్యతారహితమైనవి, హానికరమైనవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ఎక్స్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్లో కేంద్ర మంత్రి పూరి ఇలా అన్నారు. భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు పూర్తిగా అవాస్తవం. నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను, భారత ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను పరిశీలనలో ఉంచలేదు. ఇలాంటి సమయాల్లో మనం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యం.
Smartphone: వీఓఏలకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయనున్న ఏపీ సర్కారు
గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రయత్నాలను బలోపేతం చేసే లక్ష్యంతో, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,500 మంది గ్రామ సంఘాల సహాయకులకు (వీఓఏలకు) రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
అమెరికాలో BA.3.2 వేరియంట్ కోవిడ్ స్ట్రెయిన్ తొలి కేసు - భారత్లో ఒక్క కేసు కూడా లేదు
దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ఒక కొత్త కోవిడ్ వేరియంట్ అమెరికాలో నెమ్మదిగా వ్యాపిస్తోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఈ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఫిబ్రవరి 11 నాటికి 23 దేశాలలో SARS-CoV-2 BA.3.2 వేరియంట్ కనుగొనబడింది. BA.3.2 మొదటిసారిగా నవంబర్ 2024లో దక్షిణాఫ్రికాలో కనిపించింది. ఇది అన్ని రోగనిరోధక వ్యవస్థలను తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Amaravati: రూ.1,000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్.. భారీ వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, తన పరిపాలనా పాత్రను దాటి వేగంగా అభివృద్ధి చెందుతూ, భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యా కేంద్రాలలో ఒకటిగా ఆవిర్భవిస్తోంది. వ్యూహాత్మక రాష్ట్ర ప్రణాళికల మద్దతుతో, ఈ ప్రాంతం ఇప్పుడు ఉన్నత జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తూ, రాజధానిని విద్యాపరమైన శ్రేష్ఠతకు ఒక సమగ్ర కేంద్రంగా మారుస్తోంది. ఈ నూతన అభివృద్ధి తరంగానికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ), ఎక్స్ఎల్ఆర్ఐ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అగ్రశ్రేణి సంస్థల నుండి రాబోతున్న క్యాంపస్లు నాయకత్వం వహిస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ కోసం గాయకుడిగా మారిన బీజేపీ నేత బండి సంజయ్ (video)
బీజేపీ నేత బండి సంజయ్ గాయకుడిగా మారారు. బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ సూత్రాలను ప్రజల్లో మరింత విస్తృతంగా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ఈ పాటలకు తన గాత్రాన్ని అందించారు. ఈ పాటల ప్రచార క్లిప్లు ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. బండి సంజయ్ గానంతో కూడిన ఈ ప్రోమోలు వైరల్ అయ్యి, మద్దతుదారులు, విమర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?
అనేక మంది ఆరోగ్యానికి మంచిదని భావించి పచ్చికూరగాయాలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందే మాట నిజమే. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రమే ఆరగించవచ్చు. మరికొన్నింటిని ఆరగించరాదు. అలా ఆరగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా జరగొచ్చు. అలాగే, కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. దీనిపై అగాహన ఎంతో అవసరం. అందుకే పచ్చి కూరగాయల్లో తినకూడని ఏవో ఓ సారి పరిశీలిద్ధాం.
మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.
సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్ ఓఆర్ఎస్ పోర్ట్ఫోలియో
ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్(ORS) ఫార్ములేషన్ ప్రోలైట్ ORS తయారు చేసే సిప్లా హెల్త్ లిమిటెడ్ సరికొత్త మసాలా జామకాయ ఫ్లేవర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త రకం ఓఆర్ఎస్ (ORS) నిరూపితమైన సామర్థ్యాన్ని భారతీయ రుచులతో మేళవించి హైడ్రేషన్ను కేవలం సమర్థవంతంగానే కాకుండా ఆనందదాయకంగా కూడా చేస్తుంది. శాస్త్రీయ ఆధారిత ఉపశమనాన్ని, సుపరిచితమైన రుచిని రెండింటినీ అందిస్తుంది.
వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు
వెన్ను నొప్పి. ఈ సమస్యతో నేడు చాలామంది ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణాలు ఎన్ని వున్నప్పటికీ ఈ సమస్యను వదిలించుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి దూరం కావచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ఐస్ ప్యాక్ వెన్నునొప్పి నివారిణిగా ఉత్తమంగా పనిచేస్తుంది. సరైన భంగిమ అంటే, మీ పాదాలను నేలపై పూర్తిగా ఆనించి కుర్చీలో కూర్చోవాలి. వీపు భాగంపై మర్దన చేస్తుంటే వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.
పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.