శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 29 మార్చి 2019 (13:05 IST)
సంబంధిత వార్తలు
బిస్కెట్ ప్యాకెట్ దొంగలించిన పాపానికి చంపేశారు..
కుమారస్వామి, వానపాము, యడ్యూరప్ప,.. వీరిలో రైతు స్నేహితులు ఎవరు?
పదో తరగతి విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లిన ఇన్విజిలేటర్?
పరీక్ష వ్రాసిన విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లి ఏం చేసాడంటే..?
ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..?
సినిమాకు వెళ్ళావటగా..?
టీచర్: ఏంట్రా గోపి.. తలనొప్పి.. దగ్గు.. అని బడి మానేసి సినిమాకు వెళ్ళావటగా..?
గోపి: అవును టీచర్.. సినిమా యాడ్స్లో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?
భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తి వున్న దేశంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా తన శక్తిని చాటుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలను కుంగదీసిన కోవిడ్ సైతం భారతదేశం నుంచి వెళ్లిపోక తప్పలేదు. అలా ప్రతి అవరోధాన్ని తట్టుకుని ముందుకు సాగుతున్న భారతదేశాన్ని, దేశ అభివృద్ధిని చూసి పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దేశానికి చెందిన చాలామంది పౌరులు సైతం... ప్రధాన మోడి వంటి నాయకత్వం కావాలంటూ బహిరంగంగానే అక్కడ మీడియాతో చెప్పారు కూడా.
EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం
ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియను ఈపీఎఫ్వో మరింత సులభతరం చేసిందని శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. కొత్త ఖాతాకు నిధుల బదిలీని వేగవంతం చేసే పునరుద్ధరించిన ఫారమ్-13 సాఫ్ట్వేర్ కార్యాచరణను ప్రారంభించడం ద్వారా ఈపీఎఫ్వో ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇక నుంచి ఈపీఎఫ్వో బదిలీ క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత, మునుపటి ఖాతా నుంతి ప్రస్తుత ఖాతాకు తక్షణమే బదిలీ చేయబడుతుంది. ఇది ఈపీఎఫ్వో సభ్యులకు "జీవన సౌలభ్యం" లక్ష్యాన్ని మరింత పెంచుతుంది.
నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్
భారత్కు లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్ దిక్కుతోచనిస్థితి నెలకొంది. ఈ ఒప్పందం రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామంటూ పాక్ నేతలు ప్రకటిస్తున్నారు.
IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట
హైదరాబాద్-తెలంగాణలోని జిల్లాల ప్రజలకు శుభవార్త. నిరంతర వేడిగాలుల పరిస్థితులను తట్టుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శనివారం నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న
పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో సింధు జలాలను ఆపేస్తామని చెప్పడంపై ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసి ఓ ప్రశ్న లేవనెత్తారు. నీటి విడుదలను ఆపేస్తారు సరే... మరి ఆ నీటిని ఏం చేస్తారు? ఎటు తరలిస్తారు అంటూ ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారా లేదా అంటూ అడిగారు. జలాలను ఉన్నఫళంగా ఆపేస్తే ఏం జరుగుతుందో ఆలోచన చేసారా అంటూ ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిగితే బాధితుల వద్దకు చేరుకునేందుకు భద్రతా దళాలకు గంటకు పైగానే ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఉగ్రదాడికి నిరసనగా ఆయన ఇవాళ నల్ల రిబ్బను ధరించి మసీదులో ప్రార్థనలు చేసారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ముంజలు అద్భుతంగా పని చేస్తాయి.
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.
చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...
చేపల కూర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. చేపల్లోని పోషక విలువలు, చేపల పులుసులో వుపయోగించే సుగంధ ద్రవ్యాల కారణంగా చేపల కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చేపలులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు తింటుంటే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చేపల కూరలో ఉపయోగించే పసుపు వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు శోథ నిరోధక, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.