సోమవారం, 29 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (13:25 IST)
సంబంధిత వార్తలు
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
వైరముత్తును పెళ్లి చేసుకోవాలా.. సారీ నాట్ ఇంట్రెస్టెడ్.. సింగర్ జవాబు (video)
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
బిల్లేమీ కట్టనవసరం లేదు..?
విద్యార్థుల కోసం ఇస్రోలో సమ్మర్ హాలిడే కోర్సు...
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
టీచర్: నువ్వు ధరించిన సాక్స్లు చిత్రంగా ఉన్నాయిరా. ఒకటి ఆకుపచ్చది మరొకటి ఎర్ర మచ్చలున్న నీలిరకం..
రాము: అవును, టీచర్ నాకు ఇంట్లో ఇలాంటి మరొక జత సాక్సులు కూడా ఉన్నాయి మరి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హనీమూన్కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?
శ్రీలంకకు హనీమూన్కు వెళ్లొచ్చిన నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత నవ వధువు బలవన్మరణానికి పాల్పడగా, ఆ తర్వాత వరుడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో చోటుచేసుకుంది.
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)
ఉగ్రవాదుల ఏరివేతతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ పాలకులు గజగజా వణికిపోతూ పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి
గత 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.9470 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం ఏపీలో ఎనిమిది వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా హిందూపురంలో తాలూకా స్థాయిలో వందేభారత్కు స్టాపింగ్ కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇది హిందూపురం ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రత్యేక బహుమతి అని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు
బంగ్లాదేశ్లో ఆటవిక రాజ్యమేలుతోంది. కొన్ని అల్లరి మూకలు మైనార్టీలుగా ఉన్న హిందువులను దారుణంగా హత్య చేస్తున్నాయి. దీనికి తాజాగా జరిగిన హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యే కారణం. ఈ దారుణ మారణకాండ జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన భయానక వివరాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిందితుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన సదరు సాక్షి, ముఖం కనిపించకుండా మీడియాతో మాట్లాడుతూ ఆనాటి రక్తపాతాన్ని వివరించాడు.
కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్డోజర్... సీఎం సిద్ధూ ఫైర్
కర్నాటక రాష్ట్రానికి కూడా బుల్డోజర్ సంస్కృతి విస్తరించింది. బెంగుళూరు నగర శివార్లలోని కోగిలు గ్రామంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. నిరుపేదల ఇళ్ళను బుల్డోజరుపై కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది.
గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.