శుక్రవారం, 30 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (13:25 IST)
సంబంధిత వార్తలు
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
వైరముత్తును పెళ్లి చేసుకోవాలా.. సారీ నాట్ ఇంట్రెస్టెడ్.. సింగర్ జవాబు (video)
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
బిల్లేమీ కట్టనవసరం లేదు..?
విద్యార్థుల కోసం ఇస్రోలో సమ్మర్ హాలిడే కోర్సు...
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
టీచర్: నువ్వు ధరించిన సాక్స్లు చిత్రంగా ఉన్నాయిరా. ఒకటి ఆకుపచ్చది మరొకటి ఎర్ర మచ్చలున్న నీలిరకం..
రాము: అవును, టీచర్ నాకు ఇంట్లో ఇలాంటి మరొక జత సాక్సులు కూడా ఉన్నాయి మరి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
తల్లిదండ్రుల తర్వాత గురువులు చిన్నారుల అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి ఉపాధ్యాయులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ టీచర్ విద్యార్థినులను చెప్పుతో కొట్టిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కళ్లకురిచ్చి, చిన్న సేలంలోని బాలికల పాఠశాలలో శాంతి టీచర్గా పనిచేస్తోంది. గత 2017వ సంవత్సరం ఇద్దరు విద్యార్థినులను చెప్పుతో కొట్టింది. విద్యార్థినులు ఉపయోగించే బాత్రూమ్ను తెరిచివుంచే ఉపయోగించడం చూసిన విద్యార్థులు డోర్ను క్లోజ్ చేశారు. బయట వేచి వున్నారు. దీంతో ఆవేశానికి గురైన టీచర్.. ఆ విద్యార్థినులను చెప్పుతో కొట్టింది.
ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కట్ : తెలంగాణ సర్కారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 75 శాతం హాజరువున్న డిగ్రీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయనుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో 75 శాతం హాజరుశాతం లేకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరాదని వీసీల భేటీ నిర్ణయించారు.
గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు
శత్రుదేశం పాకిస్థాన్కు గూఢచర్యంతో పాటు భారత సిమ్ కార్డును పాక్ పౌరుడుకు పంపించిన కేసులో రాజస్థాన్ రాష్ట్రంలోని మేవాట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్లో శిక్షణ పొందిన ఈ ఐఎస్ఐ ఏజెంట్ పేరు కాసిం. కాసిం రెండుసార్లు పాకిస్థాన్ను సందర్శించి ఐఎస్ఐ వద్ద గూఢచారిగా శిక్షణ పొందారు. ఆ తర్వాత స్వేదేశానికి వచ్చి గూఢచర్యానికి పాల్పడటమే కాకుండా, భారత్ సిమ్ కార్డులను పాకిస్థాన్కు చేరవేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కాసింను గురువారం అరెస్టు చేసింది. కాసింను రాజస్థాన్ రాష్ట్రంలోని మేవాట్లోని డీగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కాసిం పోలీసు రిమాండ్లో ఉన్నాడు.
Passing Stars: ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? కారణం ఒక్క నక్షత్రం?
ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? అంతరిక్షం గురించి కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఓ నక్షత్రం కారణంగా భూమికి పెను ప్రమాదం పొంచివుందా అంటే ఖగోళ శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. అంతరిక్షంలో ఓ నక్షత్రం భూమి దాని చుట్టూ పరిధి నుంచి తప్పుకోవడం ద్వారా అంతరిక్షానికి, భూమికి పెను ప్రమాదం తప్పదంటున్నారు శాస్త్రవేత్తలు.
హనీమూన్కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?
ఈశాన్య భారత రాష్ట్రమైన మేఘాలయాలో హనీమూన్కు వెళ్లిన కొత్త జంట అదృశ్యమైంది. ఈ దంపతులు కనిపించకుండా పోయి వారం రోజులైంది. వారి కోసం గాలిస్తున్నప్పటికీ రవ్వంత ఆచూకీ కూడా లభించలేదు. దీంతో ఆ దంపతుల కోసం మేఘాలయ ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి, ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.
మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్
పండ్లలో రారాజు మామిడి కాయలు మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?
విక్రమ్ దేశాయ్, 34 ఏళ్ల వయస్సు గల వ్యక్తి, ఒక ప్రముఖ మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ, తన జీవనశైలిలో ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యతను పాటిస్తాడు. అయితే ఇటీవల జరిగిన ఒక సాధారణ ఆరోగ్య తనిఖీలో, అతని కొలెస్ట్రాల్ స్థాయిలు ఆశించిన స్థాయికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఆయన షాక్కు లోనయ్యాడు. "నేను రెగ్యులర్గా వ్యాయామం చేస్తాను, ఆరోగ్యకరంగా తింటాను. కానీ పరీక్షలు చేయించుకున్నప్పుడే నా కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిసింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడం వల్ల, పరీక్ష చేయించుకోకపోతే నాకు అసలు తెలిసేది కాదు.