Friday, 15 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 15 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
వినోదం
హాస్యం
జోకులు
joke
Written By
Last Updated :
Monday, 22 April 2019 (13:25 IST)
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
Publish:
Mon, 22 Apr 2019 (13:24 IST)
Updated:
Mon, 22 Apr 2019 (13:25 IST)
google-news
తర్వాతి కథనం
వైరముత్తు ట్వీట్కు ఫైర్ అయిన చిన్మయి.. వీళ్ల గోల ఇంకా..?
:
తాజా వార్తలు
ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్ను ప్రయోగించిన శత్రుదేశం
శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు భారత్ను లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీని టార్గెట్ చేస్తూ ఫతా-4 పేరుతో క్రూయిజ్ మిస్సైల్ను ప్రయోగించింది. భారత్లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని ఫతా-4 మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించినట్టు పాకిస్థాన్ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి. భారత రక్షణ రంగంలోని బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా దీనిని పాకిస్థాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ అభివృద్ధి చేసింది.
బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం నగరం, అక్కయ్య పాళెం పరిధిలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ దారుణహత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బీరువా తాళాల కోసం మహిళను చిత్రహింసలు పెట్టారు. ఘటనాస్థలికి ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. బుధవారమే పార్వతి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లు గుర్తించారు.
ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి
జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఈ నెల 3వ తేదీన జాతీయ స్థాయిలో జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో ఆ పరీక్షను ఎన్.టి.ఏ రద్దు చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై
తమిళనాడు నుంచి సనాతన ధర్మాన్ని తరిమివేస్తాం, దాని కోసం యుద్ధం చేస్తున్నామంటూ TVK పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా వ్యాఖ్యానించడంపై భాజపా నాయకుడు కె. అన్నామలై తీవ్రంగా తప్పుబట్టారు. ఇవే మాటలను ఎన్నికల పర్యటనల సమయంలో చెప్పి గెలిచి రావాల్సింది, సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని అన్నందుకే ప్రజలు DMK పార్టీని గద్దె నుంచి దింపేసారని అన్నామలై అన్నారు. ఆయన మాట్లాడుతూ... శాసనసభలో సనాతన హిందూ ధర్మాన్ని నిర్మూలించడం గురించి డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన కొద్ది రోజులకే, టీవీకే ఎమ్మెల్యే వి.ఎం.ఎస్. ముస్తఫా ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు.
Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు
అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ తపాలా కార్యాలయ వ్యవస్థ కేవలం మరో ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులా కనిపించవచ్చు. కానీ అమరావతికి, ఇలాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దీని ప్రాముఖ్యత కేవలం రూ.103 కోట్ల భవనానికో లేదా తపాలా శాఖ సౌకర్యానికో పరిమితం కాదు. రాజధాని ప్రాంతంలో సంస్థల క్రమమైన విస్తరణే అంతకంటే ముఖ్యం. అమరావతికి చేర్చబడిన ప్రతి శాఖ, కార్యాలయం-పరిపాలనా వ్యవస్థ, ఒక క్రియాశీలక రాజధాని నగరంగా దాని దీర్ఘకాలిక గుర్తింపును బలపరుస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?
నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం చాలామందికి అలవాటుగా వుంటుంది. ఐతే ఇలా ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి చాలా రకాలుగా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అజీర్ణం, పోషకాల శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఏమేమి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో కాఫీని తాగడం వల్ల మానసిక ఆందోళనకు దారి తీసే అవకాశం వుంటుంది. కాఫీలోని ఆమ్లత్వం వల్ల ఖాళీ కడుపుతో సేవించినప్పుడు, అది కడుపులోని ఎసిడిటీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాఫీలో టానిన్లు ఇనుము, కాల్షియంతో సహా కొన్ని పోషకాలను గ్రహించడం వల్ల సమస్యలు వస్తాయి.
గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు
గర్భవతులు సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకుంటుండాలి. తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యంగా తీసుకుంటుండాలి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే... పప్పు ధాన్యాలు కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా, సోయా వంటివి కణజాలం వృద్ధికి తోడ్పడతాయి. మాంసాహారులు గుడ్లు, చికెన్ తీసుకోవచ్చు.
మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా
పసుపును ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడటంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పూర్వకాలం నుండి ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం. తద్వారా క్రిములు, కీటకాలు లాంటివి ఇంటిలోకి ప్రవేశించవనే అభిప్రాయం. పసుపుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేపాకు, పసుపు నీటిలో కలిపి బాగా మరగనిచ్చి చల్లారాక ఆ నీటితో ఇంటి ఫ్లోర్ శుభ్రం చేస్తుంటే క్రిములు నశిస్తాయి. గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ప్రతిరోజు రాత్రి తాగితే జలుబు, తుమ్మలు, దగ్గు లాంటివి తగ్గుతాయి.
ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే
హైదరాబాద్: భారతీయ వైద్య రంగం ఎమర్జెన్సీ మెడిసిన్, ఐసీయూ సేవలు, గాయాలకు చికిత్స అందించడం, పక్షవాతం నిర్వహణ, అత్యాధునిక శస్త్రచికిత్సల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది. ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి సైతం రోగులు సురక్షితంగా బయటపడుతున్నారు. అయితే, ప్రాణాలు నిలబడుతున్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక చాలామంది సాధారణ జీవితానికి తిరిగి రాలేకపోతున్నారు. నడక కోల్పోవడం, మాట పడిపోవడం, ఆలోచనా శక్తి తగ్గడం, మానసిక క్షోభ, ఇతరులపై ఆధారపడటం వంటి సమస్యలతో జీవితాంతం కుంగుబాటుకు గురవుతున్నారు.
క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?
క్యారెట్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ రసంలో తేనె కలిపి తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos