సంబంధిత వార్తలు
- Revanth Reddy: మనవడికి స్వయంగా పూరీలు చేసిపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి (video)
- నిరంజన్ ఫ్యామిలీకి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ భరోసా (వీడియో)
- సమోసాల కోసం రైలు దిగిన లోకో పైలట్... (వీడియో)
- వయనాడ్లో విరిగిపడిన కొండ చరియలు - వంద అడుగులు దూసుకొచ్చిన ఇంధన ట్యాంకర్ (వీడియో)
- హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్.. మనవడు హిమాన్షుకు పరామర్శ (video)
నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలులో హనీమూన్ గదిని ఏర్పాటు చేసుకున్న జంట, వీడియో
ఇటీవలి కాలంలో కొంతమంది చేస్తున్న పనులు సమాజంలో పెరుగుతున్న వింత పోకడలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓ జంట ఏకంగా రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేను తమ హనీమూన్ గదిగా మార్చుకున్న ఘటన వెలుగుచూసింది.
బలార్ష నుంచి ముంబైకి వచ్చే నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలులో తమకు కావలసిన విధంగా ఓ ఆన్లైన్ డెకరేటర్ని పిలిచి ఏసీ కూపేలో డెకరేట్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్ కావడంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైలు బోగీలోకి డెకరేటర్ కి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. టీటీఈపై వేటు వేసింది. ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది.
ట్రైన్లో హనీమూన్ గది.. టీటీఈపై వేటు
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 9, 2026
జులై 6న నందిగామ్ ఎక్స్ప్రెస్ (11002)లో తమ ఫస్ట్ ఏసీ కూపేను హనీమూన్ గదిగా మార్చిన ఓ జంట
ఆన్లైన్లో డెకొరేటర్ను నియమించుకొని మరీ.. అతని చేత డెకొరేట్ చేయించుకున్న వైనం
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. రైల్వే శాఖ సీరియస్
డెకొరేటర్… pic.twitter.com/ymQOowDt35
