సంబంధిత వార్తలు
- 20 గుంటల భూమి కోసం.. ఇద్దరు మైనర్ కుమారులకు విషం కలిపిన బిస్కెట్లు ఇచ్చిన తండ్రి.. ఎక్కడ?
- తెలంగాణలో తీవ్రమైన వడగాలులు.. తొలిసారిగా 42 డిగ్రీల మార్కుకు ఉష్ణోగ్రతలు
- అనకాపల్లి జిల్లాలో అర్థరాత్రి స్వల్ప భూకంప ప్రకంపనలు
- ఎన్నికల ఖర్చును తిరిగి చెల్లిస్తే.. అసెంబ్లీ స్థానాన్ని వదులుకుంటాం.. కోనేటి సుమన్
- చూస్తుంటే తమిళనాడులో దళపతి విజయ్ గెలిచేటట్లే వున్నారు, ఎలాగంటే?
శ్రీరామ లక్ష్మణులు వలస కూలీలు.. ప్రకాష్ రాజ్పై కేసు నమోదు (video)
Prakash Raj
వారు దక్షిణాదికి వచ్చి, ఒక గిరిజనుడైన రావణుడికి చెందిన పొలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఈ దొంగతనాన్ని రావణుడు ప్రశ్నించినందుకే వారి మధ్య వివాదం మొదలైందని, అది కాస్తా పెద్ద యుద్ధానికి దారితీసిందని ప్రకాశ్ రాజ్ విశ్లేషించారు.
అంతేకాకుండా, శూర్పణఖ ప్రస్తావన తెస్తూ.. ఆమె జీఎస్టీతో కలిపి 2000 డాలర్లు చెల్లించాలని కోరినట్లుగా ఎద్దేవా చేయడం గమనార్హం. పవిత్ర ఇతిహాసాన్ని ప్రస్తుత పన్నుల విధానంతో ముడిపెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఇంకా రామాయణాన్ని అవమానించినందుకు ప్రకాష్ రాజ్పై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.
Criminal case filled against Prakash Raj for insulting Ramayana!
— Megh Updates ????™ (@MeghUpdates) April 16, 2026
He mocked hindu dharma with a made-up version, claiming Ram was North Indian, Ravan a South tribal & their conflict started over stolen fruits while promoting beef & fueling language divide pic.twitter.com/9HCIzHSjzl
