సంబంధిత వార్తలు
- ఐపీఎల్ 2021.. మాల్దీవులకు ఆస్ట్రేలియా క్రికెటర్లు..
- ఆప్ఘనిస్థాన్లో ఉగ్రమూకలు.. కారు బాంబు పేలి 30మంది మృతి
- కరోనాతో భారత్కు తిప్పలు.. యూఏఈ బ్యాడ్ న్యూస్.. ఏంటది?
- కైలాస ద్వీపంలోకి భారతీయుల రాకపై నిషేధం.. నిత్యానంద
- గుడ్ న్యూస్ చెప్పిన దియా మీర్జా.. మాల్దీవుల్లో ఎంజాయ్.. ప్రెగ్నెంట్గా వున్నానని పోస్ట్
కరోనా సెకండ్ వేవ్.. మాల్దీవుల్లో భారత పర్యాటకులపై నిషేధం
Maldives
భారత పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం మే 13 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్నీ మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ విభాగం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
దక్షిణాసియా దేశాలకు చెందిన పర్యాటకులకు మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అన్ని రకాల వీసాలకు ఈ నిబంధన వర్తిస్తాయని ట్విట్లో తెలిపారు. -
తర్వాతి కథనం
