Sunday, 12 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sasi Kiran Interview Photos 2851.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 12 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శశి కిరణ్
శశి కిరణ్
-
Sasi Kiran Interview Photos
-
Sasi Kiran Interview Photos
-
Sasi Kiran Interview Photos
-
Sasi Kiran Interview Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
రాజ్ కుమార్పై పోక్సో కేసు : పోలీసులతో రూ.20 లక్షలకు డీల్?
తెలంగాణ రాష్ట్రంలో తనపై పోక్సో కేసు నమోదు చేశారన్న అక్కసుతో రాజ్కుమార్ అనే వ్యక్తి నరమేధానికి పాల్పడిన విషయం తెల్సిందే. తమ కుమార్తెను వేధించాడంటూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రాజ్కుమార్పై పోక్స్ కేసును నమోదు చేశారు. దీంతో బాలికతో పాటు బాలిక తల్లి, అమ్మమ్మ, తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు.
రావణ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు - మొబైల్ ఫోను, ల్యాప్టాప్లో ఏముంది?
వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే అతని ఫోన్లో పలువురు యువతలతో అసభ్యంగా, అశ్లీలంగా గడిపిన వీడియోలు వెలుగు చూశాయి. బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. ఇప్పుడు అతని ల్యాప్ట్యాప్ను కూడా రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్రేటరీకి పంపించి డేటా విశ్లేషణ చేయిస్తున్నారు.
జూలై 12, 2026 ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో వాతావరణం ఎలా వుంది?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక ప్రకారం, జూలై 12, 2026న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు. జూలై 12, 2026 (ఆదివారం) తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 34°C, కనిష్ట ఉష్ణోగ్రత 27°C గా నమోదయ్యే అవకాశం ఉంది. గాలి పడమర దిశ నుండి గంటకు 14 మైళ్ల వేగంతో వీచే అవకాశం వుంది.
చైనా వరదల్లో కొట్టుకుపోతున్న కోబ్రాలు, అవి బాతులు అని భ్రమ పడుతున్న జనం, వీడియో
చైనాలోని గ్వాంగ్సీ ప్రావిన్స్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితుల మధ్య పాముల విషయంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది; ఒక ఆనకట్ట తెగిపోవడంతో వచ్చిన నీటి ఉధృతికి ఒక స్నేక్ ఫామ్ నుండి సుమారు 900 పాములు బయటకు కొట్టుకువచ్చి నలుదిశలా చెల్లాచెదురయ్యాయి. తప్పించుకుంటున్న ఈ పాములకు సంబంధించిన భయానక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ కోబ్రాలు అలా కొట్టుకుపోతుంటే నీటిలో బాతులు అలా పోతున్నాయేమో అని కొందరు భ్రమ పడుతున్నారు.
పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో ఏకాంతంగా గదిలో భార్య, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
మానవ సంబంధాలు, బంధాలు, నమ్మకాలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. ఒకరితో రిలేషన్లో వుంటూనే వేరొకర్ని వివాహం చేసుకోవడం, ఆ తర్వాత తమకు అడ్డుగా వున్నారంటూ వారిని తొలగించే క్రమంలో హత్యలు, పారిపోవడాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. పెళ్లయిన 3 రోజులకే తన భార్య ఆమె ప్రియుడితో కలిసి ఓ హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్నాడు. పోలీసులను వెంటబెట్టుకుని ఆ హోటల్ వద్దకు వెళ్లాడు. తలుపు కొట్టడంతో ఆమె బైటకు వచ్చింది. లోపల వున్న భార్యను చూసి ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. పక్కనే వున్న పోలీసులు అతడిని వారించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?
చియా సీడ్స్. ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో ఇవి కూడా ఒకటి. చియా సీడ్స్ కాస్తంత నీటిలో ఓ గంటపాటు నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటే బీపీ, మధుమేహం వంటివి అదుపులో వుంటాయి. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?
చాలామందికి పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లోకి అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. ఐతే ఈ పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీర్ తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీర్ శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని మెరుగైన జ్ఞానం, మెరుగైన చర్మ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జూలై 8న ప్రపంచం జరుపుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడే కారకాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షించడంలో చర్మ సంరక్షణ కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మీ శరీరానికి పోషణను ఎలా అందిస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం.
Home
Horoscope
Shorts
Photos
Videos