Wednesday, 27 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sreeleela Cute Photos 7610.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 27 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శ్రీలీల ఫోటోలు క్యూట్ ఫోటోలు
శ్రీలీల ఫోటోలు క్యూట్ ఫోటోలు
-
శ్రీలీల ఫోటోలు క్యూట్ ఫోటోలు
-
శ్రీలీల ఫోటోలు క్యూట్ ఫోటోలు
-
శ్రీలీల ఫోటోలు క్యూట్ ఫోటోలు
-
శ్రీలీల ఫోటోలు క్యూట్ ఫోటోలు
-
శ్రీలీల ఫోటోలు క్యూట్ ఫోటోలు
-
శ్రీలీల ఫోటోలు క్యూట్ ఫోటోలు
-
శ్రీలీల ఫోటోలు క్యూట్ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన
ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్ పైన తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్వహించిన మీడియా సమావేశం, అందులో మాట్లాడిన వ్యక్తుల వ్యాఖ్యలపై జనసేన తెలంగాణ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపిలో పవన్ కల్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఓ పార్టీ భూస్థాపితం అయ్యిందనీ, మళ్లీ అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసిన వారికి కూడా అదే జరుగుతుందని పేర్కొంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియా సమావేశంపై జనసేన తెలంగాణ పార్టీ ఈ క్రింది విధంగా స్పందించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ నా కులం ఎత్తాడు అన్నారు. "నాగేశ్వర్ గారికి సంబంధించి కుల సంఘాలు ఖండించాయి అని విన్నాను,
అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మనసులోని మాటలను సూటిగా సుత్తి లేకుండా చెప్పేసారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యల గురించి అయితే చర్చలు జరగడం మామూలే. ప్రస్తుతం వాటన్నిటిలో ఓ చిన్న వీడియోను మాత్రం నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో డిప్యూటీ సీఎం ఏం మాట్లాడారో తెలుసుకుందాము. ఆయన మాటల్లోనే... నేను ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారితో ఏం మాట్లాడతాను, ఏమి అడుగుతాను అని నన్ను అడుగుతుంటారు. ఆయనతో నేనేమి మాట్లాడతాను. నేను మాట్లాడేదల్లా... దేశం భవిష్యత్తు గురించి, మన రాష్ట్రాభివృద్ధి గురించి.
Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తన మొదటి అధికారిక పర్యటనను కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. గతంలో, 2023లో 'దళపతి' విజయ్ మోదీని కలిసినప్పుడు, విజయ్ కేవలం ఒక నటుడు మాత్రమే. అప్పట్లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ, ప్రధానమంత్రి పదవిని అధిరోహించే దశలో ఉన్నారు.
రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన విజయ్... ప్రధాని కార్యాలయానికి వెళ్లి ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరి మధ్య సుమారు 25 నిమిషాల పాటు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆతర్వాత ఇరువురు నేతలు దిగిన ఫోటోలను పీఎంవో ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారానికి దూరమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఆ పార్టీకి చెందిన బరాసత్ ఎంపీ కకోలి ఘోష్ దస్తికార్ తేరుకోలేని షాకిచ్చారు. ఎంపీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. బరాసత్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కకోలి ఘోష్... ఇటీవల టీఎంసీ బరాసత్ పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ ప్రెడిసెంట్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీలోనే అన్ని పదవుల నుంచి వైదొలగడం గమనార్హం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్స ద్వారా నాలుగేళ్ల చిన్నారి గుండెలో ఉన్న రంధ్రాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే విజయవంతంగా మూసివేసి అరుదైన ఘనత సాధించారు. మాస్టర్ వియాన్ పూజారి అనే నాలుగేళ్ల చిన్నారి, కేవలం 11 కిలోల బరువుతో తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం, బరువు పెరగకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు సమగ్రంగా పరీక్షించగా, చిన్నారికి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ASD) అనే జన్యుపరమైన గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు.
మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది. నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి.
తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది
మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లివచ్చి చల్లటి నీటిని సేవిస్తుంటారు. ఇలా తాగడం వల్ల కొద్దిసేపు ఉపశమనం కలుగినట్టు కనిపిస్తుంది. కానీ, కొన్నిసార్లు దానివల్ల శరీరానికి తీవ్ర అసౌకర్యం కలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos