Thursday, 9 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Action Tamil Press Meet Pics 5439.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 9 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Action Tamil Press Meet Pics
Action Tamil Press Meet Pics
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తెలంగాణ పాఠశాలల సందర్శనలు మరియు సమీక్షలన్నింటినీ ఒకే వ్యవస్థతో ఎలా అనుసంధానించారు?
హైదరాబాద్: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020, భారతదేశ విద్యా సంస్కరణల అజెండాలో మౌలిక బాష, గణిత సామర్థ్యాలకు(ఎఫ్ఎల్ఎన్) కేంద్ర స్థానం కల్పించింది. దీని ప్రకారం.. మూడో తరగతి చదివే విద్యార్ధి.. అతనికి ఇచ్చిన పాఠ్యాంశాలను అర్థవంతంగా చదవడం, ప్రాథమిక గణిత లెక్కలు చేయగలగడం అనేది చాలా ముఖ్యమని స్పష్టంగా చెప్పింది. ఇది ఆ విద్యార్ధి తర్వాత తరగతుల్లో మరియు జీవితంలో వచ్చే ప్రతి అభ్యసన దశను తీర్చిదిద్దుతుందని గుర్తించింది. అందుకే ఈ దార్శనికతను ఆచరణలో పెట్టేందుకు, విద్యా మంత్రిత్వ శాఖ జూలై 2021లో 'నిపుణ్ భారత్ మిషన్'ను ప్రారంభించింది.
నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలులో హనీమూన్ గదిని ఏర్పాటు చేసుకున్న జంట, వీడియో
ఇటీవలి కాలంలో కొంతమంది చేస్తున్న పనులు సమాజంలో పెరుగుతున్న వింత పోకడలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓ జంట ఏకంగా రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేను తమ హనీమూన్ గదిగా మార్చుకున్న ఘటన వెలుగుచూసింది. బలార్ష నుంచి ముంబైకి వచ్చే నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలులో తమకు కావలసిన విధంగా ఓ ఆన్లైన్ డెకరేటర్ని పిలిచి ఏసీ కూపేలో డెకరేట్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్ కావడంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైలు బోగీలోకి డెకరేటర్ కి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. టీటీఈపై వేటు వేసింది. ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది.
YSR Kadapa: కోవిడ్ 19.. కడపలో 46 ఏళ్ల వ్యక్తి మృతి
యాంటీబయాటిక్స్ ద్వారా లక్షణాలను అదుపు చేయలేకపోవడంతో, చికిత్స పొందుతున్న 46 ఏళ్ల వ్యక్తి ఒకరు కోవిడ్-19 కారణంగా మరణించారని గురువారం ఒక అధికారి తెలిపారు. మరణించిన వ్యక్తికి మద్యపాన అలవాటు ఉందని, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గుతో స్థానిక ఆసుపత్రిలో చేరారని కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి బాబు పేర్కొన్నారు. ఎక్స్-రే పరీక్షలో అతని ఊపిరితిత్తులు రెండూ పూర్తిగా దెబ్బతిని, న్యుమోనియాకు దారితీసినట్లు తేలిందని ఆయన చెప్పారు. అధిక మోతాదులో యాంటీబయాటిక్ చికిత్స అందించినప్పటికీ వ్యాధి తగ్గకపోవడంతో, వైద్యులు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చని అనుమానించారని ఆయన తెలిపారు.
Revanth Reddy: మనవడికి స్వయంగా పూరీలు చేసిపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి (video)
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన బిజీ అధికారిక కార్యక్రమాల మధ్య కాస్త విరామం తీసుకుని, ఇంట్లో తన మనవడి కోసం స్వయంగా పూరీలు చేస్తూ అతనితో ఆనందంగా సమయం గడిపారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన మనవడు, తాతయ్య స్వయంగా చేస్తేనే పూరీలు తింటానని పట్టుబట్టిన విషయాన్ని ఆయన ఆ వీడియో క్యాప్షన్లో ప్రేమపూర్వకంగా గుర్తుచేసుకున్నారు.
ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని తమను వదిలేయాలంటూ ప్రాధేయపడిన మహిళ
కర్నాటక రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఒకటైన బెంగుళూరు - మైసూర్ ఎక్స్ప్రెస్ రహదారిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పసిబిడ్డలతో ప్రయాణిస్తున్న ఒక కుటుంబాన్ని వెంబడించి, దుండగులు వారిపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, పోలీసులు స్పందించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని మెరుగైన జ్ఞానం, మెరుగైన చర్మ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జూలై 8న ప్రపంచం జరుపుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడే కారకాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షించడంలో చర్మ సంరక్షణ కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మీ శరీరానికి పోషణను ఎలా అందిస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం.
ఆర్తి ల్యాబ్లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లు
ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్, ఆరిజిన్ మెడికల్ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి విభాగమైన ఆరిజిన్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రసవపూర్వ అల్ట్రాసౌండ్ సంరక్షణ యొక్క నాణ్యతను, అందుబాటును మెరుగుపరచడానికి తమ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాలుగా, ఈ రెండు సంస్థలు కలిసి పనిచేసి, అధిక సంఖ్యలో రోగులు వచ్చే క్లినికల్ వాతావరణాలలో తల్లి - పిండం ఇమేజింగ్కు మద్దతు ఇచ్చే ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసి, ధృవీకరించాయి. తద్వారా కాబోయే తల్లులు స్థిరమైన, అధిక-నాణ్యత గల ప్రసవపూర్వ అంచనాలను పొందేలా ఇవి సహాయపడ్డాయి.
బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?
బ్లడ్ కౌంట్ పడిపోవడానికి కారణాలను వైద్యులు పరీక్షించి చెబుతారు. ఐతే బ్లడ్ కౌంట్ పెంచుకునేందుకు బీట్ రూట్, గుమ్మడి గింజలు వంటివి మేలు చేస్తాయి. ఈ గుమ్మడి గింజలను (Pumpkin seeds) నానబెట్టి అయినా తినవచ్చు లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ఈ రెండు పద్ధతుల వల్ల శరీరానికి వేర్వేరు లాభాలు కలుగుతాయి. నానబెట్టి తినడం (Soaked Pumpkin Seeds) ఆరోగ్యానికి అత్యంత ఉత్తమం జీర్ణక్రియ సమస్యలు ఉంటే లేదా గింజల్లోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలనుకుంటే నానబెట్టి తినడం ఉత్తమమైన మార్గం. గుమ్మడి గింజల్లో ఇనుము లభిస్తుంది
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos