Photo Gallery Cinema Cinema Evaru Movie Trailer Launch 5170.htm

Notifications

Evaru Movie Trailer Launch

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రిఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అమాయక యువతీయువకులు బలవుతున్నారు. కన్నబిడ్డలను ప్రయోజకులను చేయాలన్న ఆశతో వారిని పెద్ద చదువులు చదివించేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు పంపుతుంటే.. వారు కాస్తా ప్రక్కదారి పడుతున్నారు. ఇలాగే నంద్యాలకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో బీసీఎ చదివేందుకు వెళ్లి బెట్టింగ్ లోన్ యాప్స్ ఉచ్చులో ఇరుక్కున్నాడు. ఏజెంట్లు పెట్టే బాధను తట్టుకోలేక ఆ యువకుడి తండ్రి కొడుకును ఆగ్రహంతో కొట్టి చంపేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 22 ఏళ్ల వంశీకృష్ణ ఇటీవలే బెంగళూరులో బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణుడయ్యాడు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన కెనరా బ్యాంక్ సీజీఎం అలోక్ కుమార్ అగర్వాల్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన కెనరా బ్యాంక్ సీజీఎం అలోక్ కుమార్ అగర్వాల్హైదరాబాద్: కెనరా బ్యాంక్ 'స్ట్రాటజీ, రీసోర్సెస్- గవర్నమెంట్ సర్వీసెస్' వింగ్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ అలోక్ కుమార్ అగర్వాల్, అలాగే హైదరాబాద్ సర్కిల్ హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కళ్యాణ్ ముఖర్జీ.. తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో, బ్యాంక్ సాధిస్తున్న పటిష్టమైన వ్యాపార వృద్ధితో పాటు.. ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడానికి, డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధికి అండగా నిలవడానికి కెనరా బ్యాంక్ చేపట్టిన వ్యూహాత్మక కార్యక్రమాలను చీఫ్ జనరల్ మేనేజర్ గౌరవ గవర్నర్‌కు వివరించారు.

తెలంగాణ పాఠశాలల సందర్శనలు మరియు సమీక్షలన్నింటినీ ఒకే వ్యవస్థతో ఎలా అనుసంధానించారు?

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.

ఆర్తి ల్యాబ్‌లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లు

ఆర్తి ల్యాబ్‌లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లుఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్, ఆరిజిన్ మెడికల్ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి విభాగమైన ఆరిజిన్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రసవపూర్వ అల్ట్రాసౌండ్ సంరక్షణ యొక్క నాణ్యతను, అందుబాటును మెరుగుపరచడానికి తమ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాలుగా, ఈ రెండు సంస్థలు కలిసి పనిచేసి, అధిక సంఖ్యలో రోగులు వచ్చే క్లినికల్ వాతావరణాలలో తల్లి - పిండం ఇమేజింగ్‌కు మద్దతు ఇచ్చే ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసి, ధృవీకరించాయి. తద్వారా కాబోయే తల్లులు స్థిరమైన, అధిక-నాణ్యత గల ప్రసవపూర్వ అంచనాలను పొందేలా ఇవి సహాయపడ్డాయి.