Tuesday, 16 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Kota Bommali Ps Pre Release Function 8046.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 16 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
-
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
-
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
-
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
-
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
-
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
-
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
-
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
-
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
-
కోట బొమ్మాలీ పిఎస్ ప్రి రిలీజ్ ఫంక్షన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక - అత్యంత ఖరీదైన మామిడి పండు సమర్పణ
అయోధ్యలో ఒక అరుదైన, భక్తిపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా పేరొందిన జపాన్కు చెందిన మియాజాకిని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. ఎగ్ ఆఫ్ ది సన్ అని కూడా పిలిచే ఈ పండును స్థానిక రైతు ఒకరు తన తోటలో పండించి, తొలి ఫలాన్ని రాముడికి అర్పించడం విశేషం.
హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం
హోం మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఖండించారు. మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్, అనితను 'మేకప్ మంత్రి' అని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, ఆమె కిలోల కొద్దీ మేకప్ వేసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిత, ఒక దళిత మహిళా నాయకురాలి ఎదుగుదలను వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
వరకట్న వేధింపుల కేసు.. ట్విషా శర్మ భర్త, అత్తకు కస్టడీ పొడిగింపు
వరకట్న వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న దివంగత మోడల్ ట్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్, ఆమె అత్త, మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్ల జ్యుడీషియల్ కస్టడీని భోపాల్లోని ఒక కోర్టు మంగళవారం నాడు మరో 14 రోజుల పాటు పొడిగించింది. న్యాయమూర్తి శోభన భాలవే కోర్టులో జరిగిన ఈ విచారణకు నిందితులిద్దరూ వర్చువల్ విధానంలో హాజరయ్యారని ట్విషా కుటుంబం తరఫు న్యాయవాది అంకుర్ పాండే తెలిపారు.
నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ నెల 21వ తేదీన రీనీట్ రాత పరీక్ష దేశ వ్యాప్తంగా జరుగనుంది. ఈ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు ఏపీ రాష్ట్ర రవాణా శాఖామంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కేరళలో షిగెల్లా కేసులు.. జనవరి నుంచి 146.. జూన్లో మాత్రమే 70 కేసులు
కేరళలో షిగెల్లా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై కేరళ ఆరోగ్య మంత్రి కె. మురళీధరన్ మంగళవారం మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో 146 షిగెల్లా కేసులు నమోదయ్యాయని, అందులో 70 కేసులు జూన్ నెలలోనే వెలుగుచూశాయని తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన, షిగెల్లా కారణంగా సంభవించిన ఐదు మరణాలలో ఒకటి మార్చిలోనూ, మిగిలిన నాలుగు జూన్లోనూ జరిగాయని పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos