Friday, 17 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Plot Movie Trailer Launch 7998.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 17 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ప్లాట్ మూవీ ట్రెయిలర్ లాంఛ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అక్రమ కట్టడాల కూల్చివేత కోసం బుల్డోజర్ల ప్రయోగం చట్టబద్ధమే...
రాజ్యాంగ నిబంధనలు, చట్టపరిధిని ఉల్లంఘించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ల ప్రయోగించేందుకు అడ్డేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే ఆ కూల్చివేతలు చట్టబద్ధంగా, నోటీసులు జారీ చేసి, తగిన గడువు ఇచ్చి చేపట్టాలని పేర్కొంది. బుల్డోజర్లతో కూల్చివేతలపై 2024 నవంబరులో సుప్రీం ఇచ్చిన తీర్పు వివిధ కేసుల్లో నిందితుల ఇళ్ల కూల్చివేతలకు సంబంధించినది మాత్రమేనని తేల్చిచెప్పింది. చట్టాన్ని అమలు చేస్తున్నామనే నెపంతో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోకూడద న్నదే ఆ తీర్పులోని మార్గదర్శకాల ఉద్దేశమని వివరించింది.
నా బిడ్డను ఎత్తుకుపోయింది నా భర్త, ఇందులో పవన్ సర్కి ఏంటి సంబంధం?: డాక్టర్ గాయత్రి వీడియో
తన బిడ్డను ఎత్తుకెళ్లింది తన భర్తేననీ, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొంతమంది పనిలేనివాళ్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సర్ ను ఇందులోకి లాగుతూ ప్రచారం చేస్తున్నారని డాక్టర్ గాయత్రి అన్నారు. విశాఖపట్టణానికి చెందిన డాక్టర్ గాయత్రికి ఆమె భర్తకు గత కొన్ని నెలలుగా విభేదాలు వున్నాయి. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించుకుందామని, పెద్దమనుషుల మధ్య కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి తన 23 నెలల బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తపై పోలీసు స్టేషనులో కిడ్నాప్ కేసు పెట్టినట్లు వెల్లడించారు. ఐతే పవన్ సార్ డిపార్టుమెంట్లో మా అత్తగారు పనిచేస్తున్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు : కేంద్రం ఆరా
భారతీయ అంతరిశక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ఇది దేశంలో పెను చర్చనీయాంశంగా మారింది. దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడంతో కేంద్రం ఉలికిపాటుకు గురైంది. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. గత కొన్ని నెలల్లోనే 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని చేతుల మీదుగా తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం, ఏమిటి దీని ప్రత్యేకతలు?
పర్యావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో మోడీ సర్కార్ భారతీయ రైల్వేలలో మరో ముందడుగు వేసింది. పర్యావరణహితమైన హైడ్రోజన్ రైలుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషను నుంచి సోనిపత్ వరకూ 89 కిలోమీటర్ల మేర ఈ రైలు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 2600 మంది ప్రయాణం చేయవచ్చు. హైడ్రోజన్ రైలు ప్రత్యేకలు ఏమిటో తెలుసుకుందాము. హైడ్రోజన్ రైలు (Hydrogen Train) అనేది ప్రపంచ రైల్వే రవాణా రంగంలో, పర్యావరణ పరిరక్షణలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ.
బెంగాల్లో ఘోరం : స్కూలు వ్యానును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ముర్షిదాబాద్లో పాఠశాల వ్యాన్ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తెరిచి ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్ పట్టాలు దాటుతుండగా.. నిమ్తీతా - కటవా రైలు ఢీకొట్టింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఉన్న మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్స్లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ
నెల్లూరు: సమాజ ఆరోగ్యాభివృద్ధి, మహిళల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుతూ, వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ తన ప్రధాన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమమైన ప్రాజెక్ట్ ఆరోగ్య కింద, తమ్మినపట్నం పంచాయతీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన జయభారతి హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో ప్రజనన మార్గ సంక్రమణలు(Reproductive Tract Infections – RTIs), రక్తహీనత (అనీమియా), ఇతర స్త్రీరోగ సంబంధిత ఆరోగ్య సమస్యలపై నివారణాత్మక ఆరోగ్య పరీక్షలు, వైద్య సంప్రదింపులు, చికిత్సలు అందించబడ్డాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos