Friday, 29 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Vedha Movie Pre Release Event 7484.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 29 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కళ్లలో కారం చల్లి దారుణంగా నరికి చంపేశారు. అలాగే, మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలోని విజయపుర జిల్లా గోవిందవాడలో జరిగింది. ఓ కుటుంబంలో 10 ఎకరాల ఆస్తికి సంబంధించిన వివాదంలో సమస్య పరిష్కారానికి గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.
ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్
ఇరాన్ దేశం పైన అమెరికా ఇప్పుడప్పుడే విజయం సాధించే దాఖలాలు కనిపించటం లేదు. పైగా కోట్లు విలువ చేసే అత్యాధునిక ఆయుధాలను ఇరాన్ గడ్డిపోచలా పరిగణించడమే కాకుండా వాటిని చాలా సింపుల్ గా కూల్చేస్తోంది. అందుకోసం ఇరాన్ వాడుతున్నది చాలా చాలా తక్కువ ఖరీదైన అస్త్రాలు అని సమాచారం వస్తోంది. తాజాగా ఇరాన్ మీద దాడులకు ఉపయోగించిన రూ. 150 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని ఇరాన్ గగనతలంలోనే కూల్చేసింది. ఇందుకోసం ఇరాన్ వాడిన ఆయుధం చిన్నసైజు బాణం లాంటిదని చెబుతున్నారు. ఆ పరికరం అంతరిక్షంలోనే శత్రు దేశాలకు సంబంధించిన ఆయుధాన్ని దేన్నైనా కూల్చేస్తుందట.
తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో బతకాలంటే ప్రత్యేక పాస్ పోర్టు కావాలా అంటూ ఏపీ బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఇలా ప్రశ్నించడానికి కారణం లేకపోలేదు. ఇటీవల రాజకీయ విశ్లేషకుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై నోరు పారేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ఎక్కువైంది.
రాజస్థాన్లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రాష్ట్రంలోని అజ్మేర్ సమీపంలో గురువారం ఓ ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమీపంలోని పొలాల్లో కత్తి గాట్లతో మరో మృతదేహం పడివుంది. దీనిపై కేసు నమోదు చేసుకు్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో మృతులను మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన తల్లి, ఆయన రెండో బార్య, మేనకోడలుగా గుర్తించారు. అయితే, దర్యాప్తు క్రమంలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సర్పంచ్ మొదటి భార్య సునీతనే ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది.
నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు
నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షా ప్రశ్నపత్రం లీకైన విషయం తెల్సిందే. దీంతో ఆ రాత పరీక్షను ఎన్.టి.ఏ. రద్దు చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?
Shatavari Tea, శతావరి టీ అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన మూలికా పానీయం. శతావరి వేర్ల పొడి లేదా ముక్కలతో ఈ టీని తయారు చేస్తారు. దీనిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఒక వరప్రసాదం లాంటిది, కానీ పురుషులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శతావరి టీ తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడే గొప్ప శక్తి దీనికి వుంది. ఇది శరీరంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పిన పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది.
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్స ద్వారా నాలుగేళ్ల చిన్నారి గుండెలో ఉన్న రంధ్రాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే విజయవంతంగా మూసివేసి అరుదైన ఘనత సాధించారు. మాస్టర్ వియాన్ పూజారి అనే నాలుగేళ్ల చిన్నారి, కేవలం 11 కిలోల బరువుతో తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం, బరువు పెరగకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు సమగ్రంగా పరీక్షించగా, చిన్నారికి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ASD) అనే జన్యుపరమైన గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు.
మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది. నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos