Tuesday, 11 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Vedha Movie Pre Release Event 7484.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 11 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
వేద మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అమావాస్య రోజున ఆకాశంలో అరుదైన కలయిక.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు
అమావాస్య రోజున ఆకాశంలో అరుదైన కలయిక జరుగనుంది. బుధుడు, గురుడు, అంగారకుడు, యురేనస్, శని, నెప్ట్యూన్ అనే ఆరు గ్రహాలు ఒకే వరుసలో అమరే అరుదైన ఖగోళ దృశ్యం బుధవారం నాడు ఆవిష్కృతం కానుంది. ఆకాశం నిర్మలంగా ఉండి, నగరంలోని కాంతి ఆ చిన్న గ్రహాలను కప్పివేయకపోతే... గురుడు, అంగారకుడు, శని గ్రహాలు కంటికి నేరుగా కనిపిస్తాయి. మిగిలిన గ్రహాలను చూడటానికి మాత్రం బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ అవసరమవుతాయి. ఈ గ్రహాల అమరిక వార్షిక పెర్సీడ్ ఉల్కాపాతం సమయంతో ఏకీభవిస్తోంది.
పోలవరం, భోగాపురం, అమరావతి... ఆ ఘనత మాదే.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపాపై ఘాటు విమర్శలు చేశారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాస్బుక్లను పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో వైకాపా చీఫ్ జగన్పై సెటైర్లు విసిరారు. భోగాపురం విమానాశ్రయంతో ఎలాంటి సంబంధం లేకపోయినా, జగన్ దాని ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు సిగ్గులేకుండా ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
కేరళలో గడ్డి తింటున్న నిరుద్యోగ యువతీయువకులు, ఎందుకు?
కేరళలోని తిరువనంతపురం సచివాలయం ఎదుట కూర్చుని నిరుద్యోగ యువతీయువకులు, ప్రైమరీ స్కూల్ టీచర్ అభ్యర్థులు గడ్డి తింటూ నిరసన చేపట్టారు. గడ్డితో పాటు కొంతమంది యువతు మట్టి కూడా తింటూ కనిపించారు. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవడం లేదంటూ వారు గడ్డి తింటూ తమ నిరసన చేపట్టారు. కేరళ పిఎస్సి నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో తాము అర్హత సాధించి ర్యాంకులో జాబితాలో వున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకూ తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి నీట్ విద్యార్థిని ఆత్మహత్య.. కోటి డిమాండ్ చేసిన ఎస్.ఎఫ్.ఐ
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మానసిక ఆందోళనతో ఎస్.వి. నగర్కు చెందిన సాయి మేఘన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన మొదటి నీట్ పరీక్షలో ఆమె 499 మార్కులు సాధించింది.
మలద్వారంలో రూ. 65 లక్షల విలువైన బంగారం గోళీలు, పట్టేసిన అధికారులు
బంగారం ధరలు రోజురోజుకీ చుక్కలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. ఈ కేటుగాళ్లు బంగారాన్ని అనేక మార్గాల ద్వారా స్మగ్లింగ్ చేస్తుంటారు. తాజాగా ఖతార్ ఎయిర్వేస్ కి చెందిన విమానంలో ఓ వ్యక్తి ఏకంగా రూ. 65 లక్షల విలువ చేసే బంగారాన్ని గోళీలుగా మార్చి వాటిని మలద్వారంలో దాచిపెట్టి వచ్చాడు. విమానం అహ్మదాబాదు విమానాశ్రయంకు చేరుకున్నాక కస్టమ్స్ అధికారులు పరిశీలిన సాగుతోంది. ఐతే ఓ వ్యక్తి కాస్త తేడాగా అనిపించడంతో అతడి బాడీని పూర్తి స్కాన్ చేసారు. దీనితో అతడి మలద్వారం వద్ద చిన్నచిన్న గోళీలు కనబడ్డాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు.
ఎర్ర జామకాయలు తింటే...
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది. తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్, తమ మొట్టమొదటి హెల్త్కేర్ ప్యానెల్ను ప్రారంభించడంతో పాటు శనివారం హైదరాబాద్లోని వివంతా బై తాజ్లో ఏఐ-ఎనేబుల్డ్ హెల్త్కేర్ & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సదస్సును నిర్వహించింది. “బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్కేర్: ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్స్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రారంభ సెషన్లో వైద్యరంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలు, పరిమితులను విశ్లేషిస్తూ రచించిన “హెల్త్ డేటా అండ్ పవర్: వాట్ ఏఐ కెన్ డూ అండ్ కెనాట్ డూ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్పీరియన్స్: హైదరాబాద్లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద 'ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్పీరియన్స్' అయిన ‘ఇమ్మర్సా' అధికారిక ముందస్తు ఆవిష్కరణ శనివారం నగరంలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సాక్షిగా ఘనంగా జరిగింది. ఆగస్టు 16న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య మరియు శ్రేయస్సు కార్యక్రమానికి ఇది వేదికను సిద్ధం చేసింది. ప్రముఖ యోగా శిక్షకుడు మరియు 'అంకితం- ది వెల్నెస్ స్టూడియో' వ్యవస్థాపకులు గ్రాండ్మాస్టర్ అంకిత్ రూపొందించిన ఈ 'ఇమ్మర్సా'.. గైడెడ్ యోగా, శ్వాస వ్యాయామాలు, యోగ నిద్ర, సౌండ్ హీలింగ్, 360-డిగ్రీల ఇమ్మర్సివ్ విజువల్స్ను ఒకే చోట చేర్చి, వినూత్నమైన మల్టీ-సెన్సరీ రూపంలో అందించే మొట్టమొదటి అనుభూతి.
Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?
Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos